విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం గ్రామంలో పశువుల హాస్పిటల్ పక్కన ఉన్న బాలల ఆనంద వేదిక పార్కుకు మరమ్మత్తులు చేపట్టిన్నట్లు బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల బాబు తెలిపారు. గతంలో విశాలాంధ్ర పత్రికతో పాటు పలు పత్రికలలో పార్కు నిర్వహణ గురించి వార్తలు వచ్చినప్పటికీ పంచాయతీ వారు పట్టించుకోలేదన్నారు. పార్కు ఆవరణ చెత్తాచెదారాలతో వ్యర్థ పదార్థాలతో నిండి ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆట పరికరాలు పాడైపోయి పార్కు నిరుపయోగంగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చింది అన్నారు. రామదాసు పేపర్ మిల్లు యాజమాన్యంతో మాట్లాడి పార్కులోని ఆట వస్తువులను మరమ్మత్తులు చేయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పున్నమిరాజు వీర్రాజు, సర్కార్ బాషా, కొక్కిరాల వెంకటేశ్వర రావు, కడియం గణేష్ తదితరులు పాల్గొన్నారు.
The post బాలల ఆనంద వేదిక కు మరమ్మత్తులు appeared first on Visalaandhra.
విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం గ్రామంలో పశువుల హాస్పిటల్ పక్కన ఉన్న బాలల ఆనంద వేదిక పార్కుకు మరమ్మత్తులు చేపట్టిన్నట్లు బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల బాబు తెలిపారు. గతంలో విశాలాంధ్ర పత్రికతో పాటు పలు పత్రికలలో పార్కు నిర్వహణ గురించి వార్తలు వచ్చినప్పటికీ పంచాయతీ వారు పట్టించుకోలేదన్నారు. పార్కు ఆవరణ చెత్తాచెదారాలతో వ్యర్థ పదార్థాలతో నిండి ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆట పరికరాలు పాడైపోయి పార్కు నిరుపయోగంగా ఉన్నట్లు తన దృష్టికి
The post బాలల ఆనంద వేదిక కు మరమ్మత్తులు appeared first on Visalaandhra.
