Headlines

రైతుల నడ్డి విరిచి, మళ్లీ “రైతన్నా! మీ కోసం

రైతుల నడ్డి విరిచి, మళ్లీ “రైతన్నా! మీ కోసం” కార్యక్రమమా?–వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు ఎద్దేవా. విశాలాంధ్ర – కడియం : రైతులను అన్నివిధాలా చావగొట్టి చెవులు మూసిన కూటమి ప్రభుత్వం ఇవాళ ఏమి ఎరగనట్టు “రైతన్నా మీకోసం” కార్యక్రమం పెట్టి రైతులకు ఏదో చేసినట్టు మభ్య పెట్టాలని ప్రయత్నిస్తోందని వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు పేర్కొన్నారు. ఆయన మంగళవారం కడియం లో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆది నుంచి రైతులకు వ్యతిరేకమే…

Read More

కార్యదర్శులకు గ్రేడ్-1 పదోన్నతులు

మురమండ, దుళ్ల కార్యదర్శులకు గ్రేడ్-1 పదోన్నతులు. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మురమండ, దుళ్ల గ్రామ పంచాయతీలలో గ్రేడ్ 2 గ్రామ కార్యదర్శులుగా పనిచేస్తున్న రావిపాటి సత్యనారాయణ, బిక్కి సత్యానందకుమార్ లకు గ్రేడ్-1 కార్యదర్శులుగా పదోన్నతులు వచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసారు. జోన్ 2 పరిధిలో ఉన్న వీరిలో సత్యనారాయణ ను అంబేద్కర్ కోనసీమ జిల్లాకు నియమించగా సత్యానంద కుమార్ ను తూర్పుగోదావరి జిల్లాకు కేటాయించారు. డిప్యూటీ సీఎం పవన్…

Read More

ప్రజలు చెంతకే పుర సేవలు

 యాప్ వినియోగిస్తే ప్రయోజనాలు ఎన్నో..  విశాలాంధ్ర -కొవ్వూరు:  మున్సిపల్ పరిధిలోని పట్టణాలలో ప్రజా సమస్యల పరిష్కారానికి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పురమిత్ర యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.  మున్సిపల్ శాఖ సంచాలకుడు, కమిషనర్ నేరుగా యాప్ను పర్యవేక్ష తుండడడంతో అధికారులు పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించి సంబంధిత సమాచారాన్ని ఫిర్యాదుదారులకు తెలియజేయాల్సి ఉంటుంది.  ఆస్తి పన్ను చెల్లింపు, ఖాళీ స్థలాల పన్ను చెల్లింపు, నీటి చార్జీలు చెల్లింపు, నీటి సరఫరా కులాయిల కనెక్షన్ల దరఖాస్తులు, వ్యాపార లైసెన్స్…

Read More

బాలల ఆనంద వేదిక కు మరమ్మత్తులు

విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం గ్రామంలో పశువుల హాస్పిటల్ పక్కన ఉన్న బాలల ఆనంద వేదిక పార్కుకు మరమ్మత్తులు చేపట్టిన్నట్లు బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల బాబు తెలిపారు. గతంలో విశాలాంధ్ర పత్రికతో పాటు పలు పత్రికలలో పార్కు నిర్వహణ గురించి వార్తలు వచ్చినప్పటికీ పంచాయతీ వారు పట్టించుకోలేదన్నారు. పార్కు ఆవరణ చెత్తాచెదారాలతో వ్యర్థ పదార్థాలతో నిండి ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆట పరికరాలు పాడైపోయి పార్కు నిరుపయోగంగా ఉన్నట్లు తన దృష్టికి…

Read More

వైద్యం ఒకరికి అయితే, ప్రిస్క్రిప్షన్ లో మరొకరి పేరు

విశాలాంధ్ర – కడియం : కడియం ప్రభుత్వ ఆసుపత్రిలో దామిశెట్టి రత్నకుమారి పేరుకు బదులుగా వేరొకరి పేరుతో వైద్య పరీక్షలు, ఎక్సరే పరీక్షలు నిర్వహించి, మందులు రాసారని రత్నకుమారి భర్త నాగరాజు ఆరోపించారు. వైద్య పరీక్షలు నిమిత్తం దామిశెట్టి రత్నకుమారి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారని ఆయన తెలిపారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతో తమ భార్య మెడికల్ ప్రిస్క్రిప్షన్ ను మరొకరి పేరుతో చేయించారని ఆరోపించారు. ఎక్స్ రే, రక్త పరీక్షలు చేసి, మందులు కూడా వేరొకరి పేరు…

Read More

చర్యలు తీసుకోవాలి

సినిమా డైరెక్టర్ గీతాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.— రాజమండ్రి రూరల్ దళిత నాయకులు. విశాలాంధ్ర – కడియం : దళితుల మనోభావాలను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సినిమా డైరెక్టర్ అన్నందేవుల గీతాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం దళిత నాయకులు కడియం పోలీస్ స్టేషన్ లో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాయల సత్యనారాయణ, దమ్ము కృష్ణంరాజు, మంగమూరి చినబాబు, జల్ది కృపారావు, కనికల్ల బుల్లియ్య, ఇప్పర్తి శ్రీను తదితర…

Read More

బిసిలకు 17 శాతం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 12,728 సర్పంచ్ స్థానాలకు 2,176 స్థానాలు బిసిలకు రిజర్వు అయ్యాయి. ఈ లెక్కన బిసిలకు 17.08 శాతం బిసిలకు సర్పంచ్ స్థానాలు దక్కాయి. 27.45 శాతంతో జోగులాంబ గద్వాల జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. ఈ జిల్లాలో 255 గ్రామ పంచాయతీలకుగానూ 70 సర్పంచ్ స్థా నాలు బిసిలకు రిజర్వ్ అయ్యాయి. అలాగే సిద్దిపేట జిల్లాలో 26.77 శాతం బిసిల కు సర్పంచ్ కేటాయించారు. ఈ జిల్లాలో 508కి గాను 136 కేటాయించారు. నా…

Read More

రైతన్న సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 

ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు  విశాలాంధ్ర – నల్లజర్ల : రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుందని వాటిని రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనతరం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతన్నల ఇంటికి వెళ్లి కరపత్రాలను…

Read More

జనసేన నేత సువర్ణ రాజు 

వివాహ వేడుకలో పాల్గొన్న జనసేన నేత సువర్ణ రాజు  విశాలాంధ్ర – నల్లజర్ల :  నల్లజర్ల మండలం సుబద్రపాలెం గ్రామ జన సైనికుడు వెలుగంటి వినయ్ కుమార్ వివాహ మహోత్సవమునకు హాజరైన  గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు ఐటీ కోఆర్డినేటర్ ఉన్నమట్ల సత్య కిరణ్ ,జనసేన పార్టీ మండల కార్యదర్శి కొత్తపల్లి హరిబాబు ,చీపురుగూడెం జనసేన  గ్రామ కమిటీ అధ్యక్షులు గుండాబత్తుల వరుణ్ కుమార్,పోతవరం  జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు గాజుల గణేష్ , చీపురుగూడెం…

Read More

నల్లగొండలో డిసిసి చిచ్చు

మన తెలంగాణ/ఉమ్మడి నల్లగొండ బ్యూరో: నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష(డిసిసి) ఎంపిక కొత్తచిచ్చుకు దారితీసింది. డిసిసి అ ధ్యక్ష పదవి కోసం చాలామంది ముఖ్యులు పోటీపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓయు ఉద్యమనేత పున్న కైలాశ్‌నేతకు డిసిసి బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరులు కష్టపడి పనిచేసే వారికి పదవులు ఇవ్వరు.. పార్టీని, ముఖ్యులను తిడితేనే పదవులు ఇస్తారా? అంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు. ప్రధానంగా మంత్రి…

Read More