Headlines

పరిశోధనలు గాలికి..నిధులు జేబుల్లోకి

మనతెలంగాణ/హైదరాబాద్:ఈపిటిఆర్‌ఐ (ఎన్వీరాన్‌మెంటల్ ప్రొటక్షన్ ట్రైనిం గ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)లో నిధుల స్వా హా జరిగింది. కేంద్ర, రాష్ట్రాలు కేటాయించిన నిధులకు సంబంధించి గోల్‌మాల్ జ రిగినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. కేంద్రం ఈపిటిఆర్‌ఐకు సుమారుగా రూ.17 కోట్లను (వేర్వేరు) అవసరాల ని మిత్తం విడుదల చేయగా ఆ నిధుల్లో సు మారుగా రూ.12 కోట్లను ఈ శాఖ అధికారులు స్వాహా చేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే దీనిపై కేంద్రం ఈపిటిఆర్‌ఐకు మెమో జారీ చేసిందని, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని…

Read More

ఆదాయ టార్గెట్‌లో 93 శాతాన్ని చేరిన బిఎస్‌ఎన్‌ఎల్‌

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆర్థిక సంవత్సరం 2025-26 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యంలో 93 శాతం సాధించి.. రూ.5,347 కోట్లకు చేరుకుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య శిండే తెలిపారు. సేవల నాణ్యతను వారాలు, నెలల బదులు రోజువారీగా పర్యవేక్షించేందుకు మరింత కఠినమైన ప్రమాణాలు అనుసరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి గంటలు, రోజుల గడువులు విధించాలన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ త్రైమాసిక సమీక్ష అనంతరం…

Read More

బిఒబికి రూ.4,809 కోట్ల నికర లాభాలు

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బిఒబి) రూ.4,809 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.5,238 కోట్ల లాభాలతో పోల్చితే 8 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. గడిచిన క్యూ2లో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.35,026 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.35,445 కోట్ల ఆదాయం నమోదయ్యింది. 2025 సెప్టెంబర్‌ ముగింపు నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక…

Read More

టెస్లాపై శామ్‌ ఆల్ట్‌మాన్‌ ఆగ్రహం

ఏడేళ్లుగా కారు డెలివరీ చేయలేదని విమర్శవాషింగ్టన్‌ : ఎలన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కార్ల కంపెనీలపై ఓపెన్‌ఎఐ సిఇఒ శామ్‌ఆల్ట్‌మాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 జులైలో 50,000 డాలర్లతో టెస్లా రోడ్‌స్టర్‌ బుక్‌ చేసుకున్నారు. ఏడేళ్లయిన ఇప్పటికీ కారు డెలివరీ చేయలేదని ఆల్ట్‌మాన్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. తన డబ్బు కూడా రీఫండ్‌ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు. ఇందులో 2018 జులై 11న కారును బుక్‌…

Read More

వేడుకగా ‘ది కలెక్టిబుల్స్‌’ ప్రారంభించిన ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ సుధారెడ్డి

హైదరాబాద్‌ : క్రాప్ట్‌, డిజైన్‌, ఆభరణాల సమాహారం ‘ది కలెక్టిబుల్స్‌’ సందడిగా జరిగింది. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని సత్వ సిగేచర్‌ టవర్స్‌లోని థియరీ ఆఫ్‌ ఎవ్రితింగ్‌లో జరిగిన ఈ వేడుకను ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు, ఎంఇఐఎల్‌ డైరెక్టర్‌ సుధారెడ్డి లాంచనంగా ప్రారంభించారు. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి, థియరీ ఆఫ్‌ ఎవ్రితింగ్‌ వ్యవస్థాపకురాలు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్య హెగ్డే, ప్రముఖ ఎంటర్‌ప్రిన్యూర్‌ పింకీ రెడ్డి హాజరై…

Read More

Itlu Mee Edava: ఆసక్తిరంగా ఇట్లు మీ ఎదవ ట్రైలర్

త్రినాధ్ కటారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ఇట్లు మీ ఎదవ. సాహితీ అవంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. Also Read :Himanta Sarma: కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ఒక పాకిస్తాన్…

Read More

ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ డీఈ షేక్‌ చాంద్‌ షరీఫ్‌ బాషా

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధిఫౌల్ట్రీ ఫామ్‌కు ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు కోసం లంచం డిమాండ్‌ చేసిన పాపన్నపేట ట్రాన్స్‌కో డీఈ షేక్‌ చాంద్‌ షరీఫ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన మెదక్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం సీతానగర్‌ గ్రామానికి చెందిన పాపన్నగారి భాస్కర్‌ ఫౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ పౌల్ట్రీ ఫారంకు 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ అవసరం ఉందని పాపన్నపేట ట్రాన్స్‌కో ఏఈని సంప్రదించాడు. రూ.1.10లక్షలతో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం ప్రతిపాదనలు సిద్ధం…

Read More

పెండ్లి వాహనాన్ని ఢీకొట్టిన బోర్వెల్‌ డీసీఎం

ముగ్గురు మృతి.. 9మందికి గాయాలుహనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఘటన నవతెలంగాణ-భీమదేవరపల్లిమరు పెండ్లికి వెళ్లి తిరిగి వస్తున్న బొలెరో వాహనాన్ని బోర్వెల్‌ డీసీఎం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందిన దగా 9మందికి గాయాలైన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ హైవే రోడ్డుపై శుక్రవారం జరిగింది. ముల్కనూర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సూదన్‌పల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మికి సిద్దిపేట జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన భాస్కర్‌తో అక్టోబర్‌ 29న…

Read More

ప్రజాసంస్కృతి, కళారూపాలను విస్తృత పరచాలి

పాలకుల మోసాలు, కష్టజీవుల సమస్యలపై కళారూపాలు : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్యభువనగిరిలో సాంస్కృతికరంగ కార్యకర్తల రాష్ట్రస్థాయి సమావేశం నవతెలంగాణ-భువనగిరి”ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, మోసాలపై, మనువాద సంస్కృతిపై ప్రజలకు వివరించి చైతన్యపరచాలి.. కష్టజీవుల, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.. అందుకు ప్రజాసంస్కృతి, ప్రజాకళలను విస్తృత పరచాలి” అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య పిలుపునిచ్చారు. భువనగిరిలోని సుందరయ్య భవన్‌లో శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం…

Read More

ఓటమి భయంతో ఆపదమొక్కులు

మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ని యోజకవర్గంలో ప్రజలు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్ కి బుద్ధి వస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పరాజయం తప్పదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలు, ఘోరాలపై ఆగ్రహంగా ఉన్న ప్రజానీకం ఆ పార్టీని తిరస్కరిస్తారని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే…

Read More