Headlines

రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జి కింద నీటిని తొలగించాలి

సీపీఐ(ఎం), ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌ ఎదుట విద్యార్థుల ధర్నా నవతెలంగాణ-రామన్నపేటయాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని కొమ్మాయిగూడెం, సిరిపురం రోడ్డులోని రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జీల కింద నిలిచిన నీటిని వెంటనే తొలగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం), ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, స్థానికులు పెద్దఎత్తున శుక్రవారం స్థానిక రైల్వేస్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం…

Read More

నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి

నవతెలంగాణ-చిన్న శంకంపేటఆడుకుంటూ వెళ్లి చిన్నారి నీటి బకెట్లో పడి మృతి చెందిన సంఘటన మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుదిబండ స్వప్న మోడల్‌ పాఠశాలలో పనిచేస్తుంది. ఆమెకు 18నెలల కూతురు రుచిత ఉంది. రుచిత అమ్మమ్మ అంజమ్మ ఇంటి వద్దనే ఉంటూ పాప ఆలనా పాలనా చూసుకుంటుంది. ఈ క్రమంలో శుక్రవారం రుచిత కాలకృత్యాలను శుభ్రం చేస్తూ అంజమ్మ బయటకు వెళ్లింది. తిరిగి…

Read More

మహిళ ఆత్మహత్య!

ఎస్‌ఐ వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణవెంపటి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నవతెలంగాణ -తుంగతుర్తిఅవమానభారంతో మహిళ ఆత్మహత్య చేసుకోగా.. అందుకు ఎస్‌ఐ వేధింపులే కారణమని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో శుక్రవారం ఉదయం వెలుగుజూసింది. మృతురాలి కుమార్తెలు సరిత, అనిత, కుమారుడు మహేష్‌ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. 15 రోజుల కిందట వెంపటి గ్రామానికి చెందిన సోమనర్సమ్మ(50) బావ మల్లయ్య ఇంట్లో బంగారం పోయిందని,…

Read More

జేఎన్టీయూహెచ్‌ సుల్తాన్‌పూర్‌ క్యాంపస్‌ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య

నవతెలంగాణ-చౌటకూర్‌మండలంలోని సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూహెచ్‌ క్యాంపస్‌ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. కళాశాల విద్యార్థులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సూర్యాపేట జిల్లా సిరికొండ మండలం పెద్దరాజు తండాకు చెందిన విద్యార్థి భానోత్‌ మహేందర్‌ (20) జేఎన్‌టీయూ సుల్తాన్‌పూర్‌లో సీఎస్‌ఈ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం మహేందర్‌ మధ్యాహ్న భోజనం ముగించుకొని హాస్టల్‌లోని తన రూమ్‌కు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత రూంకు తిరిగి వచ్చిన తోటి…

Read More

మచ్చలేని నాయకులు రామారావు

సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రంహత్యా రాజకీయాలు చేసేవారికి ప్రజలు సమాధి కడతారు : సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకేసును నీరుగార్చొద్దు : సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీసామినేని సంతాపసభలో వక్తలు పలువురి నివాళిఅంతిమయాత్రలో కార్యకర్తలు.. అంత్యక్రియలు పూర్తి నవతెలంగాణ – బోనకల్‌మచ్చలేని మహౌన్నతమైన వ్యక్తి సామినేని రామారావు అని, ఆయనను కాంగ్రెస్‌ గూండాలు అతి దారుణంగా హత్య చేశారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా…

Read More

జూబ్లీహిల్స్‌ తీర్పు..ఆ పార్టీకి చెంప పెట్టు కావాలి

కాంగ్రెసోళ్లు దేశ ముదుర్లు : కేటీఆర్‌షేక్‌పేట్‌లో రోడ్డు షో నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌కాంగ్రెసోళ్లు దేశ ముదుర్లని, జూబ్లీహిల్స్‌ ప్రజలు ఇచ్చే సమాధానం ఆ పార్టీకి చెంపపెట్టులా ఉండాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం షేక్‌పేట్‌ డివిజన్‌లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్డుషోలో ఆయన పాల్గొని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రసంగించారు. ”కొడుతున్నామా మళ్లీ జూబ్లీహిల్స్‌?” అంటూ ప్రారంభించిన కేటీఆర్‌.. ప్రజల ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా…

Read More

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి

మైనార్టీ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలితెలంగాణ ఆర్టీసీ మైనార్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ఆర్టీసీ ఎమ్‌డీ నాగిరెడ్డికి వినతిపత్రం అందజేత నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనీ, ఆర్టీసీలోని మైనార్టీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ మైనార్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో తెలంగాణ ఆర్టీసీ వీసీ, ఎమ్‌డీ వై.నాగిరెడ్డికి ఆ అసోసియేషన్‌ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు అర్షద్‌ సాహిఖ్‌,…

Read More

ఓట్ల కోసం మొసలి కన్నీరు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: జూబ్లీహిల్స్ నుంచి నాకొక కుడి భుజాన్ని ఇవ్వండి. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని ఓటర్లను రాష్ట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. అవకాశం వచ్చినప్పుడు మన బిడ్డను గెలిపించుకోకపో తే చారిత్రక తప్పిదం అవుతుందని ఆయన చెప్పా రు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారం సందర్భంగా వెంగళరావు నగర్, ఎల్లారెడ్డి గూడ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రోడ్ షోలో సిఎం మాట్లాడారు. కంటోన్మెంట్ లోనూ సానుభూతితో గెలవాలని మొసలి కన్నీరు…

Read More

ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లాగ్‌షిప్‌ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్‌ నియమితులయ్యారు. ప్రస్తుతమున్న సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌గానూ ఆయన కొనసాగనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రవాణాశాఖ కమిషనర్‌గా కె.ఇలంబర్తిని నియమించిన…

Read More

అభివృద్ధికి ఓటేయ్యండి

– మీ గల్లీ బిడ్డను గెలిపించండి– అసెంబ్లీలో మీ గొంతుకై సమస్యలు ప్రస్తావిస్తారు– జూబ్లీహిల్స్‌ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా..– ముసుగేసుకొస్తున్న పదేండ్లు దోచుకున్న దోపిడీ దొంగలు– నగరాభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి– జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంనవతెలంగాణ-సిటీబ్యూరో, జూబ్లీహిల్స్‌జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నవీన్‌ యాదవ్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటర్లను కోరారు. ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గం…

Read More