Headlines

Chennai: కరూర్ తొక్కిసలాటపై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్.. కరూర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట విషాదాంతంగా మిగిలిన సంగతి తెలిసిందే. అయితే కరూర్ తొక్కిసలాట ఘటనపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కొల్పోవడం, గాయపడడం తనను ఎంతగానో కలిచి వేసిందని అన్నారు. అటువంటి సంఘటనలకు దారితీసిన విస్తృత సామాజిక సమస్యలపై ప్రస్తావించారు. అభిమానులు, మీడియాతో సహా అన్ని వర్గాల నుండి ఆత్మపరిశీలన చేసుకోవాలని పిలుపునిచ్చారు….

Read More

Chennai: కరూర్ తొక్కిసలాటపై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్.. కరూర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట విషాదాంతంగా మిగిలిన సంగతి తెలిసిందే. అయితే కరూర్ తొక్కిసలాట ఘటనపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కొల్పోవడం, గాయపడడం తనను ఎంతగానో కలిచి వేసిందని అన్నారు. అటువంటి సంఘటనలకు దారితీసిన విస్తృత సామాజిక సమస్యలపై ప్రస్తావించారు. అభిమానులు, మీడియాతో సహా అన్ని వర్గాల నుండి ఆత్మపరిశీలన చేసుకోవాలని పిలుపునిచ్చారు….

Read More

అజారుద్దీన్ కు మంత్రి వర్గంలోకి అవకాశంకల్పించడం పట్ల హర్షం

మన తెలంగాణ/మోత్కూర్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , మాజీ ఎంపి, (మాజీ క్రికెటర్) మహ్మద్ అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రివర్గంలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం పట్ల మోత్కూరు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ మహ్మద్ సమీర్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ… గత దశాబ్దన్నార కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ లో చురుకుగా పనిచేస్తున్న అజారుద్దీన్ సేవలను గుర్తించి మంత్రివర్గంలోకి అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే…

Read More

పేకాట వివాదం : పవన్ కే డీఎస్పీ సవాల్ చేస్తున్నారా?

DSP Jayasurya: ఏపీ ( Andhra Pradesh)రాజకీయాల్లో 10 రోజుల క్రితం ప్రముఖంగా వినిపించిన పేరు డి.ఎస్.పి జయ సూర్య. భీమవరం డిఎస్పీగా ఉన్న జయ సూర్య పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పేకాట శిబిరాల నిర్వహణతో పాటు సివిల్ తగాదాల్లో వేలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో నేరుగా మాట్లాడారు. నివేదిక కోరారు. డిజిపి కార్యాలయానికి కూడా సమాచారం ఇచ్చారు. హోంమంత్రిత్వ శాఖకు తన…

Read More

‘తుంగతుర్తి ఎస్ఐ వేధింపులతోనే మా తల్లి చనిపోయింది’

సూర్యాపేట: తుంగతుర్తి ఎస్ఐ వేధించడంతోనే మా అమ్మ చ‌నిపోయిందని మృతురాలి కూతురు ఆరోపణలు చేసింది. పోలీసులు వేధించడంతోనే వెంపటి గ్రామానికి చెందిన సోమ‌ నర్సమ్మ అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణల వినిపిస్తున్నాయి. దీంతో వెంపటి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నర్సమ్మ ఆత్మహత్యకు ఎస్సై క్రాంతి కుమార్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు. ఓ బంగారం చోరీ కేసులో ఎస్సై స్టేషన్ కు పిలిపించి వేధింపులకు దిగారని, తన తల్లి…

Read More

కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటకల్ క్రాస్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకెళ్తున్న ఆటోకు టెంపో ఢీ కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్ర‌మాదంలో మ‌రో 10 మందికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. గాయ‌ప‌డిన వారిలో ఆరుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు స‌మాచారం. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇటీవ‌లే కర్నూలు జిల్లాలో కావేరీ ట్రావెల్స్ బ‌స్సు…

Read More

పవన్ స్టైల్ మారింది.. ఏంటీ కొత్త సంకేతం?

AP deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) తన స్టైల్ మార్చారా? గతానికి భిన్నంగా కనిపిస్తున్నారా? హావభావాల్లో మార్పు వచ్చిందా? తను కూడా మంచి పాలనా దక్షుడు అని అనిపించుకోవాలని భావిస్తున్నారా? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. గత కొద్దిరోజులుగా పవన్ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ప్రజలతో మమేకం అవుతున్న తీరు.. యంత్రాంగానికి ఇస్తున్న ఆదేశాలు ఆయనలో మార్పునకు…

Read More

Gold Rate Today : బంగారం ధరల్లో ఊహించని మార్పు.. నవంబర్ నెలలో లక్ష దిగువకు చేరుతుందా..! ఈ రేటు వద్దకు వస్తే కొనండి..

Gold Rate Today : బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత పదిహేను రోజుల నుంచి గోల్డ్ రేటు తగ్గుతూ వస్తోంది. అయితే, అక్టోబర్ నెలలో బంగారం లాభాలు నమోదు చేసినప్పటికీ.. చివరిలో ధరలు భారీగానే తగ్గాయి. నవంబర్ నెలలోనూ బంగారం ధర మరింత తగ్గబోతుందని.. రూ.లక్షకు దిగువకు వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ప్రస్తుతం అస్థిర స్థితిలో ఉన్నప్పటికీ, దీని దీర్ఘకాలిక దిశ ఇంకా బుల్లిష్‌గానే ఉంది. నవంబర్ నెలలో అంతర్జాతీయ…

Read More

యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

త్రినాధ్ కటారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇట్లు మీ ఎదవ. సాహితీ అవంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. శుక్రవారం మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. యూత్‌ఫుల్ ఫన్, బ్యూటీఫుల్ లవ్ స్టొరీ, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. ఈ…

Read More

Prashant Kishor: జన్ సురాజ్‌ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేసిన ప్రశాంత్ కిషోర్

బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల వ్యూహాకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీకి 150 సీట్లు వస్తాయని.. లేదంటే 10 కంటే తక్కువ సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎవరితో పొత్తు పెట్టుకోలేదని.. ఎన్నికల తర్వాత కూడా ఎవరితో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు. ఇది కూడా చదవండి:…

Read More