Headlines

Sivaji Raja : నా తప్పేం లేదు.. అందుకే ‘అమృతం’ నుంచి తప్పుకున్నాను.. పాపం ఈయనకు ఆ విషయమే తెలీదంట..

Sivaji Raja : అమృతం సీరియల్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. 90s కిడ్స్ కి ఆ సీరియల్ చాలా స్పెషల్. ఒక జనరేషన్ మొత్తాన్ని అమృతం సీరియల్ నవ్వించింది. అయితే ఆ సీరియల్ లో టైటిల్ లీడ్ లో శివాజీ రాజా మొదట నటించగా తర్వాత నరేష్, హర్షవర్ధన్ నటించారు.(Sivaji Raja) అసలు అమృతం సీరియల్ మొదలైంది శివాజీ రాజాతోనే. కానీ శివాజీ రాజా ఆ సీరియల్ నుంచి తప్పుకున్నాడు. అమృతం మళ్ళీ…

Read More

బీసీసీఐ ఐతే ఏంటి? ఇక్కడ విరాట్ చెప్పిందే రూల్!

Kohli vs BCCI : కొంతకాలంగా ప్రత్యేకించి టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా ఆట తీరు బాగుండడం లేదు. ముఖ్యంగా స్వదేశంలో కూడా భారత్ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ కు గురైంది. ఈ నేపథ్యంలో మరోసారి దేశవాళీ చర్చ మొదలైంది. కొంతకాలంగా జాతీయ జట్టులో ఆడే క్రికెటర్లు డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించాలి అనే చర్చ మొదలైంది. ఎప్పుడైతే న్యూజిలాండ్ జట్టు చేతిలో టీమిండియా వైట్ వాష్ కు గురైందో.. అప్పటినుంచి మేనేజ్మెంట్ రకరకాల…

Read More

బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం.. గర్భవతి

అమరావతి: బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది పలుమార్లు అత్యాచారం చేశారు. దీంతో బాలిక గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ధర్మవరంలో ఓ గ్రామానికి చెందిన జంట 14 సంవత్సరాల క్రితం ఆడ శిశువును తెచ్చుకొని పెంచుకన్నారు. ఇప్పుడు బాలిక వయసు 14 సంవత్సరాలుగా ఉంది. బాలికపై తండ్రి, తల్లి సోదరుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక…

Read More

OnePlus 13R Price Drop: ఆఫర్లు బాబోయ్ ఆఫర్లు.. డెడ్ చీప్‌గా లేటెస్ట్ ‘వన్‌ప్లస్‌ 13ఆర్‌’, డోంట్ మిస్!

మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నప్పటికీ, ఎక్కువగా డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటున్నారా?.. అయితే ఈ ఆఫర్ మీకోసమే. ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో బంపర్ ఆఫర్లు ఉన్నాయి. ‘వన్‌ప్లస్‌ 13ఆర్‌’పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు రూ.35,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అమోలెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ ఉన్న వన్‌ప్లస్‌ 13ఆర్‌పై ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వన్‌ప్లస్‌ 13ఆర్‌ స్మార్ట్‌ఫోన్…

Read More

టెస్టులలోకి “కింగ్” రీఎంట్రీ: విరాట్ కోహ్లీ ఏం చెప్పాడంటే?

Virat Kohli : రాంచీ మైదానంలో దక్షిణాఫ్రికా తో జరిగిన వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో విరాట్ తన మునుపటి ఆట తీరు ప్రదర్శించాడు. మైదానంలో చిరుత మాదిరిగా పరుగులు పెట్టాడు. దీంతో అభిమానులు కేరింతలు కొట్టారు. సహజంగానే విరాట్ కోహ్లీకి అభిమానుల ఆదరణ విపరీతంగా ఉంటుంది. పైగా అతడు సెంచరీ చెయ్యడం.. అభిమానులకు మరింత కిక్ ఇచ్చింది. విరాట్…

Read More

Akhanda2 : అఖండ 2.. ఒక్క టికెట్ ధర రూ. 2 లక్షలు.. ఎక్కడంటే?

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో అఖండకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అఖండ‌-2. సయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట‌-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటికే రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ తో పాటు ఫస్ట్ సింగిల్ జాజికాయ జాజికాయ భారీ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న అఖండ…

Read More

Heavy Rains in AP: ఏపీకి హైఅలర్ట్.. ఈ జిల్లా్ల్లో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవు!

Heavy Rains in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వదిలి పెట్టడం లేదు. వర్షాకాలం ముగిసినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో వానలు కురుస్తూనే పడుతున్నాయి. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, వాయుగుండాలు తుఫానులు ఏర్పడుతున్నాయి. ఇటీవల మొంథా, తాజాగా దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. దిత్వా తుఫాన్ బలహీనపడినా దాని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. Read Also: Sky Walk In Vizag: పర్యాటకులకు గుడ్న్యూస్.. కైలాసగిరిపై స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం.. ప్రస్తుతం దిత్వా…

Read More

Indonesia Floods: ఇండోనేషియాలో జల విలయం.. 442 మంది మృతి

ఆగ్నేయాసియాలో తుఫాన్లు బీభత్సం సృష్టించాయి. ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక అతలాకుతలం అయ్యాయి. ఇక ఇండోనేషియాపై భారీ జలఖడ్గం విరుచుకుపడింది. కుండపోత వర్షాలతో సుమత్రా ద్వీపాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఆకస్మిక వరదలతో ఇప్పటి వరకు 442 మంది చనిపోగా.. వందలాది మంది తప్పిపోయారు. ఇక లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అసాధారణమైన సెన్యార్, దిత్వా తుఫానులు ఆగ్నేయాసియా అంతటా విధ్వంసం సృష్టించాయి. థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక‌, ఇండోనేషియా దేశాలు హడలెత్తిపోయాయి….

Read More

ఈ రాశి ఉద్యోగులు ఈరోజు తోటి వారితో జాగ్రత్త..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండనుంది. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే…

Read More

నూజివీడులో కొట్టుకున్న రెండు గ్రామాల ప్రజలు…. వీడియో వైరల్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సరిహద్దు వివాదంలో రెండు గ్రామాల రైతులు దాడులు చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేవరగుంట, జంగం గూడెం గ్రామాల మధ్య చింతలగట్టులో ఆర్ఎస్ నెంబర్ వన్ ప్రభుత్వ భూమిలో సాగు విషయంలో వివాదం నెలకొంది. రాత్రి వేళల్లో పొలంలోని నీటిబోర్లు ధ్వంసం చేయడంతో పాటు నాటిన మొక్కలు తొలగించారు. ఒకరిపై మరొకరు కవ్వింపు చర్యలతో ఇరు గ్రామాల రైతుల మధ్య వివాదం ముదిరింది. రెండు…

Read More