ఒత్తిళ్లున్నాఇంధన సరఫరా
ఉగ్రవాదంపై సమిష్టి పోరు : మోడీ వాణిజ్య చెల్లింపులకు ఇరుదేశాల కరెన్సీరష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టీకరణ న్యూఢిల్లీ : అమెరికా వంటి దేశాల నుంచి ఒత్తిళ్ళు ఎదురవుతున్నప్పటికీ భారత్-రష్యా మధ్య ఇంధన సరఫరా కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్, మోడీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల ఒత్తిళ్ళ కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ కొంతకాలంగా తగ్గించు కుంటున్నప్పటికీ సరఫరాలను పెంచేందుకు త్వరలో చర్యలు చేపడతామన్నారు. గతేడాది ద్వైపాక్షిక వాణిజ్యం…
