Headlines

భారీ బ్యాటరీతో రెడ్‌మి 15సి 5జి ఫోన్

షియోమీ ఇండియా రెడ్‌మి 15సి 5జిను విడుదల చేసింది. ఈ మొబైల్ ఫీచర్లు చూస్తే, 17.53 సెం.మీ. భారీ డిస్‌ప్లే, స్లిమ్ 3డి క్వాడ్ కర్వ్ డిజైన్, 50ఎంపి ఎఐ కెమెరా, 6000 ఎంఎహెచ్ బ్యాటరీ, 33డబ్లు టర్బో ఛార్జింగ్ వంటివి ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 16జిబి వరకు ర్యామ్, 1టిబి స్టోరేజ్, హైపర్ ఓఎస్2తో వస్తుంది. ఇది మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. షియోమీ సిఎంఒ అనుజ్ శర్మ మాట్లాడుతూ, ఈ ఫోన్…

Read More

సరికొత్త’అమర కావ్యం’

ధనుష్‌, కృతి సనన్‌ హీరో, హీరోయిన్లుగా ఆనంద్‌ ఎల్‌.రాయ్ దర్శకత్వంలో భూషణ్‌ కుమార్‌ నిర్మించిన చిత్రం ‘తేరే ఇష్క్‌ మై’కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. ఇప్పటికే సినిమా బాక్సాఫీస్‌ దగ్గర దూసుకెళ్తోంది. ధనుష్‌, కృతి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమాలోని పాత్రలు, వాటి మధ్య ఉన్న ఎమోషన్స్‌, ఎ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం ఇలా అన్నీ కలిసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. దీన్ని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లేలా సినిమా తెలుగు ట్రైలర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌…

Read More

‘సిగ్మా’లో కేథరిన్‌ స్పెషల్‌ సాంగ్‌

సుబాస్కరన్‌ నేతత్వంలోని లైకా ప్రొడక్షన్స్‌ జాసన్‌ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్‌-అడ్వెంచర్‌ కామెడీ ‘సిగ్మా’ను నిర్మిస్తోంది. ఇందులో సందీప్‌ కిషన్‌ హీరో. షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్‌, యోగ్‌ జాపీ, సంపత్‌ రాజ్‌, కిరణ్‌ కొండా, మగలక్ష్మి సుదర్శనన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొన్ని ప్రత్యేక అతిథి పాత్రలు ఉన్నాయి.ఈ చిత్రంలో హీరోయిన్‌ కేథరిన్‌ థ్రెసా, సందీప్‌ కిషన్‌తో కలిసి డ్యాన్స్‌ చేయనుంది. దీని కోసం తమన్‌ పవర్‌ఫుల్‌…

Read More

భిన్న కాన్సెప్ట్‌తో ‘హైకు’

డా. అరుళనందు, మాథ్యో అరుళనందు ఆధ్వర్యంలోని విజన్‌ సినిమా హౌస్‌ నిర్మాణ సంస్థ తమ మూడో చిత్రంగా ‘హైకు’ని ప్రకటించింది. నిర్మాతల్లో ఒకరైన డాక్టర్‌ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, మళయాళం భాషల్లో రూపొందుతోంది. ఇందులో ఏగన్‌ హీరోగా నటిస్తున్నారు. ఆయనతో పాటు ‘కోర్ట్‌’తోగుర్తింపు పొందిన శ్రీదేవి అపల్ల, ‘మిన్నల్‌ మురళి’ చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన ఫెమినా జార్జ్‌ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు….

Read More

Koneti Adimulam: ఆప్షన్‌ లేదా? ఇక రివర్స్ గేరేనా? సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం దారెటు.. ఎందుకీ పరిస్థితి..

Koneti Adimulam: పవర్‌లో ఉన్నప్పుడు ఎంత కేర్‌ ఫుల్‌గా ఉంటే అంత మంచిది. చిన్న తప్పు జరిగినా..అసలుకే ఎసరు వస్తుంది. సీనియారిటీ, సిన్సియారిటీ అన్నీ హుష్‌ కాకి. ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తున్నారట ఓ టీడీపీ ఎమ్మెల్యే. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే..రాసలీల వీడియోతో ఇరికిపోయిన ఆ ఎమ్మెల్యేకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడిందట. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉండి కూడా..తన మాట చెల్లుబాట కాక..సొంత పార్టీ నేతలెవరూ పట్టించుకోక..పవర్‌లో ఉండి కూడా కోరలు తీసేసిన పాములాగా…

Read More

భయపెడుతుంది.. అలరిస్తుంది

‘కథ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె కొంత విరామం తరువాత తెరకెక్కించిన చిత్రం ‘ఈషా’. అఖిల్‌రాజ్‌, త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఈ హర్రర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీ వాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌ పై వంశీ నందిపాటి, బన్నీవాస్‌…

Read More

స్మార్ట్‌ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ నిరతంరం యాక్టివేట్

స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి చేయాలన్న యోచన నుంచి విరమించుకున్న కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ఆలోచనకు ముందుకొస్తోంది. స్మార్ట్‌ఫోన్లలో లోకేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను నిరతంరం యాక్టివేట్ చేయడం తప్పనిసరి చేసేందుకు యోచన చేస్తోంది. టెలికాం పరిశ్రమల నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు ఆయా ఫోన్ తయారీ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చేందుకు సంసిద్ధమవుతోంది. అయితే దీనికి యాపిల్ లాంటి కంపెనీలు ససేమిరా అంటున్నట్లు సమాచారం. ఇది యూజర్ల గోప్యతకు భంగం కలిగిస్తుందని ఆయా కంపెనీలు…

Read More

ఘనంగా యూరోపియన్‌ యూనియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రారంభం

యూరోపియన్‌ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్‌ యూనియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ -2025 హైదరాబాద్‌లో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రసాద్‌ ల్యాబ్స్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, సాంస్కృతికవేత్తలు, యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధులు హాజరయ్యారు. ‘యూరోపియన్‌ సినిమాను భారత ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ ఫెస్టివల్‌ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో ఈ స్థాయి ఫెస్టివల్‌ను నిరంతరం నిర్వహించడంలో సారథి స్టూడియోస్‌ మద్దతు ఎంతో కీలకంగా ఉంది’…

Read More

శ్రీకన్య రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం

పంజాగుట్టలోని శ్రీకన్య రెస్టారెంట్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్‌లోని కిచెన్‌లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటితో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రావడంతో రెస్టారెంట్‌లోని కస్టమర్లు, సిబ్బందిని బయటికి పంపించి మంటలను ఆర్పివేశారు.బిల్డింగ్ 5వ అంతస్తులో ఉన్న రెస్టారెంట్ నుండి పొగలు రావడంతో స్థానికులు, బిల్డింగ్ లో ఉన్న వాళ్లు భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ​పంజాగుట్టలోని…

Read More

1వ వార్డు సభ్యుడు అభ్యర్థిగా బొబ్బిలి రాజుగౌడ్ నామినేషన్

నవతెలంగాణ-మల్హర్ రావు:-స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలోని 1వ వార్డు సభ్యుడు అభ్యర్థిగా బొబ్బిలి రాజు గౌడ్ తాడిచెర్ల క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు. The post 1వ వార్డు సభ్యుడు అభ్యర్థిగా బొబ్బిలి రాజుగౌడ్ నామినేషన్ appeared first on Navatelangana. ​నవతెలంగాణ-మల్హర్ రావు:-స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో…

Read More