Headlines

రుద్రారం సర్పంచ్ అభ్యర్థిగా రొడ్డ వంశీ నామినేషన్

నవతెలంగాణ-మల్హర్ రావు:-స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో మండలంలోని రుద్రారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రొడ్డ వంశీ శుక్రవారం కొయ్యుర్ క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు The post రుద్రారం సర్పంచ్ అభ్యర్థిగా రొడ్డ వంశీ నామినేషన్ appeared first on Navatelangana. ​నవతెలంగాణ-మల్హర్ రావు:-స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో మండలంలోని రుద్రారం గ్రామ…

Read More

తెలుసుకోవడం ఎలా?

ప్రేమ… ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పలేమని చాలా మంది అంటుంటారు. కానీ ఇదే పేరుతో మూడో వ్యక్తిపై కలిగే వ్యామోహం చాలా జంటల మధ్య చిచ్చు పెడుతుంది. ఇలాంటి సమస్యలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. ఇవే సమస్యలతో ఎన్నో జంటలు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్లకు వస్తున్నాయి. అలాగని ప్రతి చిన్న విషయానికీ భాగస్వామిపై అనుమానం పెంచుకోకుండా వారు చేసే కొన్ని పనులు, ప్రవర్తన ఆధారంగా వారి జీవితంలో మరొకరున్నారా? లేదా? అనేది…

Read More

కొయ్యుర్ సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్ల లలిత నామినేషన్

నవతెలంగాణ-మల్హర్ రావు.స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్ల లలిత కొయ్యుర్ క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు,2వ వార్డు సభ్యుడిగా ఎడ్ల మధుసూదన్ నామినేషన్ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు The post కొయ్యుర్ సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్ల లలిత నామినేషన్ appeared first on Navatelangana. ​నవతెలంగాణ-మల్హర్ రావు.స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు…

Read More

ఎసిబి వలలో పంచాయతీ కార్యదర్శి

మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి మండలం, పంచాయతీ కార్యదర్శి గొర్లపల్లి రాజ్ కుమార్ ఎసిబికి చిక్కాడు. వివరాల్లోకెళ్తే ..కన్నేపెల్లి పంచాయతీకి చెందిన ఓ లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు బిల్లుల డబ్బులు ఇప్పించేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల ప్రకారం.. పంచాయతీ కార్యదర్శికి బెల్లంపల్లిలో డబ్బులు ఇస్తానని చెప్పడంతో అక్కడికి పంచాయతీ కార్యదర్శి వచ్చాడు. బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో బాధితుడు రూ.5 వేలు డబ్బులు ఇస్తుండగా ఎసిబి డిఎస్‌పి…

Read More

ముఖం డల్‌గా మారితే..

చర్మానికి కొన్ని జాగ్రత్తలను క్రమం తప్పకుండా తీసుకుంటేనే అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం. కానీ, చర్మాన్ని కాపాడుకునేందుకు తగిన సమయం కూడా దొరకని పని ఒత్తిడిలో కొందరు మునిగిపోతున్నారు. అయితే వారాంతాల్లో క్రమం తప్పకుండా కొన్ని ఫేస్‌ ప్యాక్‌లను అప్లై చేయడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. స్కిన్‌ టోన్‌ మెయింటెయిన్‌ అవుతుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. పసుపు, పెరుగు ఫేస్‌ ప్యాక్‌ఈ ఫేస్‌ ప్యాక్‌ కోసం ఓ గిన్నెలో ఒక టీస్పూన్‌ పసుపు, రెండు టేబుల్‌ స్పూన్లు…

Read More

హైదరాబాద్ లో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం

ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 హైదరాబాద్‌లో శుక్రవారం అద్భుతంగా ప్రారంభమైంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, సాంస్కృతికవేత్తలు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరై వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చారు. యూరోపియన్ సినిమాను భారత ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ ఫెస్టివల్ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో ఈ స్థాయి ఫెస్టివల్‌ను నిరంతరం నిర్వహించడంలో…

Read More

పొంగులేటి స్వగ్రామం ఏకగ్రీవం

రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, నారాయణపురం పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. మూడో విడతలో జరగాల్సిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ లేకుండానే ఫలితం తేలిపోయింది.ఈనెల 9న ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. ఎస్‌సి జనరల్‌కు రిజర్వ్ అయిన ఈ స్థానానికి గ్రామాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా గ్రామ పెద్దలు, అన్ని పార్టీల నాయకులు,…

Read More

Air India Flight: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఢిల్లీ- హైదరాబాద్ ఎయిరిండియా ఫ్లైట్ ల్యాండింగ్.. ఫ్లైట్ చుట్టూ ఫైరింజన్లతో సిబ్బంది

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఢిల్లీ- హైదరాబాద్ ఎయిరిండియా ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యింది. ఎయిర్ పోర్టులో ల్యాండైన 2879 నంబర్ ఫ్లైట్.. ల్యాండ్ అయిన వెంటనే ఫ్లైట్ చుట్టూ ఫైరింజన్లతో సిబ్బంది చుట్టుముట్టారు. ఫ్లైట్ ల్యాండై అరగంటైనా కిందకి దిగని ప్రయాణికులు.. ప్రయాణికులు కిందకు దిగాక లగేజ్ ఎయిర్ పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేసిన తర్వాతనే ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాలని ఫ్టైట్ లో ప్రకటించారు. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థంకాని వైనం.. ఫ్లైట్ లో పలు పార్టీల…

Read More

Congress: పుతిన్‌కు రాష్ట్రపతి విందు.. శశి థరూర్‌‌కు ఆహ్వానంపై కాంగ్రెస్ గరం గరం..

Congress: కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గత కొంత కాలంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు గుప్పించడం, బీజేపీ ప్రభుత్వ చర్యల్ని కొనియాడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంగా ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన స్టేట్ డిన్నర్ కార్యక్రమానికి శశి థరూర్‌కు ఆహ్వానం అందింది. అదే సమయంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేలను కేంద్రం…

Read More

Off The Record: వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయా? హైకమాండ్ ఏం చెప్తుంది?

Off The Record: తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య అవగాహన ఉందా? వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? ఆ విషయంలో బీజేపీ హైకమాండ్‌ ఏం చెబుతోంది? రాష్ట్ర నాయకులు ఏం నమ్ముతున్నారు? రెండు పార్టీలు ఒక్కటేనన్న ప్రచారం రెండుసార్లు ముంచినా రాష్ట్ర నాయకులకు జ్ఞానోదయం అవలేదా? ఎటూకాని ఈ టైంలో ఆ చర్చ ఎందుకు వచ్చింది? ఢిల్లీ నాయకత్వం ఏమని క్లారిటీ ఇచ్చింది? Read Also: Off The Record: లోకేష్ రాజమండ్రి…

Read More