రాష్ట్రాన్ని నాశనం చేసిందే బీఆర్ఎస్
సుద్ద పూసలా నీతులు మాట్లాడుతున్నారునాడు 36 మంది ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదు? : ఎమ్మెల్యే కడియం శ్రీహరినవతెలంగాణ-వేలేరుతెలంగాణా రాష్ట్రాన్ని నాశనం చేసింది బీఆర్ఎస్సేనని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు సుద్ద పూసలా నీతులు మాట్లాడుతున్నారని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థాయిని మరిచి సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ…
