Headlines

రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు

తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ తరతరాల ప్రతీకగా నిలిచిందని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తెలిపారు. ఆదివారం నుండి ప్రారంభమవుతున్న ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటుతున్నదనీ అన్నారు. ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ, పల్లెలు పట్టణాల్లో.. మహిళలు పిల్లా పాపలతో ప్రత్యేక సాంస్కృతిక…

Read More

చతుర్భుజాలతో దర్శనమిచ్చే శ్రీ మహాలక్ష్మీ దేవి.. తెల్లని కలువలతో పూజిస్తే..

Devi Navaratrulu 2025: ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారిని పూజిస్తే సంపద, శ్రేయస్సు, సౌభాగ్యం దక్కుతాయని చెబుతారు. మహాలక్ష్మీ దేవిగా అలంకరించిన అమ్మవారు చతుర్భుజాలతో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి ఒక హస్తంలో అభయ ముద్ర, రెండు హస్తాలలో కమలాలు, మరో హస్తంతో కనకధారను ఉంటాయి. అమ్మవారి ఇరువైపులా గజరాజులు ఉంటారు. శ్రీ మహాలక్ష్మీ దేవికి క్షీరాన్నాన్ని (పాయసం) నైవేద్యంగా సమర్పిస్తారు. మహాలక్ష్మీ దేవిని పూజిస్తే శ్రేయస్సు, సమృద్ధి, లభిస్తుందని నమ్మకం….

Read More

Mohan Lal : మోహన్ లాల్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు

Mohan Lal : మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు లభించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ విషయాన్ని శనివారం సాయంత్రం ఎక్స్ వేదికగా ప్రకటించింది. మోహన్ లాల్ సినీ రంగానికి చేసిన సేవలకు 2023 సంవత్సరానికి ఆయన దాదా సాహేబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయినట్టు వివరించింది. సినీ రంగంలో మోహన్ లాల్ నటుడుగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఎన్నో సేవలు అందించారని…..

Read More

టిడిపి నేత మృతికి నివాళి

విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… కంబదూరు మండలం డి చెన్నేపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు చిన్న ముత్యాలప్ప (85) మృతి చెందారు. కర్తనపర్తి గ్రామపంచాయతీ సర్పంచ్ గా చిన్న ముత్యాలప్ప భార్య రామలక్ష్మి పని చేశారు. టిడిపిలో శీన నాయకుడిగా గుర్తింపు ఉన్న ముత్యాలప్ప మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు మేనల్లుడు ధర్మతేజ గ్రామానికి వెళ్లి భౌతిక కాయానికి నివాలి అర్పించారు. చిన్న ముత్యాలప్ప కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు…

Read More

బొల్లారం రైల్వే స్టేషన్‌ వద్ద విషాదం.. రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

హైదరాబాద్‌: పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ సిటిలోని బొల్లారం రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని కార్ఖానా, మచ్చ బొల్లారం వాసులుగా గుర్తించారు. గాయపడిన…

Read More

CM Revanth Reddy : ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజించడం, ప్రకృతిని ఆరాధించడం ద్వారా మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ, తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రత్యేక స్థానం కలిగిందని సీఎం రేవంత్ చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా బతుకమ్మను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ సామూహిక జీవన విధానం, కష్టసుఖాలను పంచుకునే ప్రజల…

Read More

గొర్రెల మందపై చిరుత నక్క దాడి

30 గొర్రెపిల్లల మెడలు కొరికి చంపిన చిరుత విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామ నివాసి చెన్నక్క కుమారుడు బి.మహేంద్ర కి చెందిన గొర్రెల మందపై శుక్రవారం చిరుత నక్క దాడి చేసింది. నాలుగు నెలల వయసున్న గొర్రె పిల్లల మెడలను కొరికి తిన్న చిరుతనక్క అక్కడి నుండి పరారైంది. గొర్రెల యజమాని గొర్రెలమంద దగ్గరికి వచ్చి చూడగా 30 గొర్రె పిల్లలు మృతి చెందిన దృశ్యాన్ని చూసి బోరున విలపించారు. దసరా పండుగ…

Read More

యువత రాజకీయాల్లోకి రావాలి:కెటిఆర్

యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి. రామారావు హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ, మందిర్-మసీద్, ఎవరు ఏం తింటున్నారు.. ఎవరేం కట్టుకుంటున్నారన్న అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయం సాధించారని ఆరోపించారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి,…

Read More

ఆర్డిటిని పరిరక్షించాలని కోరుతూ నిరసన ర్యాలీ

విశాలాంధ్ర పెనుకొండ …కరువు నేలపై కరుణ చూపించిన ఆర్డిటి పై ఇంత వివక్షత అవసరమా అంటూ ప్రజలు గళం విప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది శివరామకృష్ణ, శనివారం ర్యాలీ నిర్వహించారు, , కరువు నేల అయిన రాయలసీమలో 50 సంవత్సరాల క్రితం నుండి పేద ఇంటి ప్రతి బిడ్డకు చదువు, పెళ్లిళ్లు, ఇల్లు, ఆరోగ్యం అంటూ వివిధ రకాలుగా సేవలు అందించిన ఆర్డిటిపై ఇంత వివక్షత ఎందుకు ప్రశ్నించారు,…

Read More