Headlines

Reliance Jio : జియో యూజర్లకు పండగే.. కేవలం రూ.349కే స్పెషల్ ప్లాన్.. 300GB వరకు హైస్పీడ్ డేటా, ఫ్రీ కాలింగ్, OTT బెనిఫిట్స్..!

Reliance Jio : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. జియో ప్రీపెయిడ్ ప్లాన్లతో పాటు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లలో ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగానికి 300GB వరకు డేటాను అందిస్తుంది. అంతేకాదు.. జియో OTT బెనిఫిట్స్ కూడా ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో నుంచి 300GB వరకు డేటా, OTTతో ప్లాన్ల ధరలు రూ. 349 నుంచి ప్రారంభమవుతాయి. జియో…

Read More

ఆస్ట్రేలియాపై స్మృతి మంధాన విధ్వంసం.. తొలి భారత మహిళా క్రికెటర్ గా రికార్డు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు శతకంతో చెలరేగింది. కేవలం 50 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సులతో శతకం సాధించింది. దీంతో అత్యంత తక్కువ బంతుల్లోనే శతకం సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్ గా రికార్డు సాధించింది. ఓవరాల్ గా రెండో బ్యాట్స్ ఉమెన్ గా నిలిచింది. 413 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టును ధనాధన్ బ్యాటింగ్ తో…

Read More

Ind vs Pak: మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్..! పాకిస్థాన్ మరోసారి బహిష్కరణ నాటకం ఆడనుందా..?

Ind vs Pak: ఆసియా కప్ 2025లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పుడు తన మొదటి సూపర్ 4 దశ మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. తాజాగా ఈ మ్యాచ్ గురించి ఒక ముఖ్యమైన సమాచారం వెలువడింది. జింబాబ్వేకు చెందిన…

Read More

Bhanu Prakash: వైసీపీ హయాంలో తిరుమల పరకామణిలో రూ.100 కోట్లు చోరీ.. భాను ప్రకాశ్ సంచలన ఆరోపణలు

Bhanu Prakash: టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత వైసీపీ హయాంలో తిరుమలలో భారీగా చోరీ జరిగిందన్నారు. పరకామణిలో పని చేస్తున్న రవికుమార్ దాదాపు 100 కోట్ల రూపాయల చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. చోరీ సమయంలో ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారని భాను ప్రకాశ్ గుర్తు చేశారు. చోరీ కేసులో సీబీఐ విచారణ జరుగుతోందని, త్వరలోనే నిజాలు బయటపడతాయన్నారు. ”పరకామణిలో అనేక అవకతవకలు జరిగాయి. ఆ రోజు…

Read More

Duddilla Sridhar Babu : ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఎక్కడ.?

Duddilla Sridhar Babu : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న H1B వీసాలపై కొత్త నిర్ణయాలను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలకు, చిన్న, మధ్యస్థాయిలోని టెక్ ఫిర్మ్‌లకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ H1B వీసాల ఫీజులను 5 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు పెంచారని, ఈ నిర్ణయం కింద అమెరికాలోని సుమారు 85,000 H1B వీసాలు ప్రభావితమవుతాయన్నారు. చిన్న…

Read More

మార్గదర్శి,బంగారు కుటుంబాలను గుర్తించండి – కలెక్టర్ శ్యాం ప్రసాద్

విశాలాంధ్ర పుట్టపర్తి:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి 4 బంగారు కుటుంబాలు మార్గదర్శి కార్యక్రమంలో విజయవంతం చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని సాయి ఆరామంలో జరిగిన స్వర్ణాంధ్ర 2047 అమలుపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, పి 4 బంగారు కుటుంబాలు, మార్గదర్శి కార్యక్రమం ఎంతో గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. సమాజంలో…

Read More

Amazon Great Indian Festival Sale : సూపర్ డిస్కౌంట్ భయ్యా.. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర తగ్గిందోచ్.. అమెజాన్ సేల్ కన్నా ముందే కొనేసుకోవచ్చు..!

Amazon Great Indian Festival Sale : కొత్త ఆపిల్ మ్యాక్ ల్యాప్‌‌టాప్ కొంటున్నారా? అయితే, ఇది మీకోసమే. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు ముందే భారీ ధర తగ్గింపుతో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 85వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఆకర్షణీయమైన ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు (Amazon Great Indian Festival…

Read More

భార్య తల్లితో భర్త ఎఫైర్.. ఇంతలా సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాలో ఏముంది..?

Norma: సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకుడి మీదే ఏదో ఒక రకమైన ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. చాలామంది వాళ్లకు ఉన్న ప్రాబ్లమ్స్ ని మర్చిపోయి కాసేపు రిలాక్స్ అవ్వడానికి సినిమాలను చూస్తుంటారు. మరి ఇలాంటి క్రమంలోనే దర్శకుడు ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేశాడు అనేదే కీలకం…ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప సినిమాలు వస్తున్నాయి. ఇక ఇతర దేశాల నుంచి కూడా వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆదరిస్తున్నాయి. ప్రస్తుతం ‘నోర్మా’…

Read More

Mohanlal: మలయాళ స్టార్ మోహన్‌ లాల్‌ కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్

Mohanlal: మలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్‌ను అత్యంత ప్రతిష్టాత్మమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. సెప్టెంబర్ 20 శనివారం కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్‌ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భారతీయ చలన చిత్రరంగానికి ఆయన ఆదర్శవంతమైన సేవలను అందించారు. మోహన్‌లాల్‌ అద్భుతమైన ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల భారతీయ…

Read More