Headlines

India- USA: భారతీయులకు అమెరికా అంటే ఎందుకంత ఇష్టం.. ప్రధాన కారణాలు ఇవేనా..?

Why Indians Prefer the USA: H-1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీల్లో భయాన్ని నింపాయి. H-1B వీసాల రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కి పెంచాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. దీంతో ఆ దేశంలో ఉంటున్న భారతీయులకు భారీ ముల్యంగా దీన్ని భావిస్తున్నారు. అయితే.. ఈ అంశంపై తాజాగా స్పందించిన ట్రంప్.. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలోపెట్టుకొనే ఈ నిర్ణయం…

Read More

Engine Oil And Tea: ఇంజిన్ ఆయిల్, టీ.. 33ఏళ్లుగా ఇదే ఆయన ఆహారం..

Engine Oil And Tea: సాధారణంగా మనుషులు ఎవరైనా ఆహారంగా ఏం తీసుకుంటారు అంటే.. పండ్లు, కూరగాయలు, టిఫిన్స్, రైస్ వగైరా వంటివి తింటారని చెబుతారు. అది కామన్. ప్రతి మనిషి తన ఆకలి తీర్చుకునేందుకు ఏదో ఒక ఆహారం తీసుకుంటాడు. ఇది సర్వ సాధారణం. అయితే ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా ఉన్నాడు. అతడు పండ్లు, కూరగాయలు తినడు. అన్నం జోలికి అసలే పోడు. అతడి ఆహారం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంజిన్ ఆయిల్,…

Read More

Ranchi: హోటల్ గదిలో ISIS ఉగ్రవాదుల కోసం స్టూడెంట్ బాంబు తయారీ..

Ranchi: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి. నగరంలోని ఇస్లాంనగర్ ప్రాంతంలో తబారక్ లాడ్జ్, హోటల్ పేరుతో నడుస్తోంది. అయితే, ఈ లాడ్జ్ గదుల్లో ఓ యువకుడు మాత్రం నిషేధిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులకు బాంబులు అందించేందుకు, గదినే బాంబుల తయారీ కేంద్రంగా మార్చుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు, ఎస్ఎస్‌సీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నా అని చెప్పుకుంటున్న అషర్ డానిష్ అనే వ్యక్తి, ఐసిస్ ఉగ్రవాదుల కోసం బాంబులు తయారు చేస్తున్నాడు….

Read More

కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన అవగాహన కార్యక్రమం.. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో “ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ” లో భాగంగా రక్తదాన అవగాహన కార్యక్రమంను నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.ప్రభాకర్ రెడ్డి తెలిపారు.ఈ కార్య‌క్ర‌మామికి ముఖ్య అతిధిగా డా.కె.శ్వేత, మేడికల్ ఆఫీసర్ పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ శ్వేత, ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రోగులకు ప్రతి సంవత్సరం రక్తమార్పిడి అవసరం అని, శస్త్రచికిత్సలకు, ప్రమాదాల తర్వాత, కొన్ని వ్యాధులతో బాధపడుతున్న…

Read More

BSNL SIM Home Delivery : కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో ఇలా ఆర్డర్ చేస్తే చాలు.. BSNL సిమ్ హోమ్ డెలివరీ.. మీ ఇంటి వద్దనే కేవైసీ, యాక్టివేషన్..!

BSNL SIM Home Delivery : బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో నుంచే బీఎస్ఎన్ఎల్ సిమ్ కోసం బుకింగ్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం హోమ్ డెలివరీ, డోర్ స్టెప్ కేవైసీతో ​​కొత్త సిమ్ పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు తమ సిమ్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే, తమకు నచ్చిన ప్లాన్‌లను కూడా ఎంచుకోవచ్చు. ఇందుకోసం మీరు…

Read More

మనిషికి మద్యం తాగే అలవాటు ఎప్పటినుంచి మొదలైందో తెలుసా?

History of alcohol drinking: ఒకప్పుడు మద్యం పరిమిత స్థాయిలోనే లభ్యమయ్యేది. సంప్రదాయ పద్ధతిలో మద్యాన్ని తయారు చేసేవారు. కొంతమంది మాత్రమే మద్యాన్ని విపరీతంగా తాగేవారు. సంప్రదాయ పద్ధతిలో మద్యాన్ని తయారు చేసేవారు కాబట్టి ఆరోగ్యాలు కూడా అంతగా పాడయ్యేవికావు. కొంతకాలానికి మద్య నిషేధం అమలులోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు మద్యానికి విపరీతంగా ప్రాధాన్యం ఇవ్వడంతో అది కాస్త ఒక వ్యాపారం లాగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాలకు మద్యం…

Read More

Cyberattack: యూరోపియన్ దేశాలపై సైబర్ దాడి.. చిక్కుల్లో వేలాది మంది ప్రయాణికులు

Cyberattack: యూరోపియన్ విమానాశ్రయాలపై శనివారం సైబర్ దాడులు జరిగాయి. లండన్‌లోని హీత్రో, బెల్జియంలోని బ్రస్సెల్స్, జర్మనీలోని బెర్లిన్‌తో సహా అనేక ప్రధాన యూరోపియన్ విమానాశ్రయాలు ఈ దాడికి గురైనట్లు సమాచారం. చెక్-ఇన్ బోర్డింగ్ సిస్టమ్‌లకు సంబంధించిన సేవలను అందించే కాలిన్స్ ఎయిర్‌స్పేస్ అనే సంస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ సైబర్ దాడి దెబ్బకు అనేక విమానాలు రద్దు అయ్యాయి. అలాగే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అనేక యూరోపియన్…

Read More

స్వస్థ్ నారి సశ క్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి

విశాలాంధ్ర ధర్మవరం;; గ్రామ ప్రజలందరూ కూడా స్వస్థ నారి ససక్తే పరివార అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వసంతపురం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరంవైద్యాధికారి మాట్లాడుతూ ఆరోగ్యమైన మహిళలు బలమైన కుటుంబం గురించి ప్రజలకు వివరించారు. అలాగే ఈ కార్యక్రమం నందు రక్తపోటు మధుమేహం నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్,…

Read More

Aamir Khan: మహాభారతం సీరీర్ కోసం 30 ఏళ్ళ ప్రణాళిక.. అంతా సిద్ధంగా ఉండండి.. ఆమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్

Aamir Khan: మహాభారతం.. భారత ఇతిహాసాలలో ఒకటైనా మహా గ్రంధం. దీనిని సినిమాగా తెరకెక్కించేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ గ్రంధంపై చాలా సినిమాలే వచ్చాయి. అవన్నీ మహాభారతంలో ఎదో ఒక ఘట్టాన్నీ మాత్రమే తీసుకొని చేసినవి. కానీ, మహాభారతాన్ని పూర్తి కథగా సినిమా చేయాలని ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం మహాభారతం అనేది తన(Aamir Khan) డ్రీం ప్రాజెక్టు అని చాలాసార్లు చెప్పుకొచ్చాడు….

Read More