Headlines

Nagarjuna : నాగార్జునను కలిసిన బండారు దత్తాత్రేయ..

Nagarjuna : హీరో నాగార్జునను హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 3న ఆయన నిర్వహించబోయే అలైబలై కార్యక్రమానికి రావాల్సిందిగా నాగార్జునను కోరారు. దానికి నాగ్ సానుకూలంగా స్పందించారు. ప్రతి ఏడాది దసరా తెల్లారి దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా దీన్ని నిర్వహించడం ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొందరు కేంద్ర మంత్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు దత్తాత్రేయ….

Read More

జిఎస్టి తగ్గింపుతో ముందే దసరా, దీపావళి : చంద్రబాబు

అమరావతి: రౌడీయిజం చేసినా.. విధ్వంసం చేసినా.. చూస్తూ ఊరుకోను అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మాచర్లలో అందరూ సంతోషంగా ఉన్నారని, ఇది శాశ్వతం కావాలని అన్నారు. మాచర్లలో చాలా మంది అరాచకాలు చేశారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మాచర్లలో సిఎం మీడియాతో మాట్లాడుతూ..మీ పరిసరాల్లోని చెత్తనే కాదు.. రాజకీయ చెత్తనూ తొలగించాలని, జిఎస్టి తగ్గింపుతో ముందే దసరా, దీపావళి వచ్చాయని తెలియజేశారు. నిత్యావసర ధరలు అందుబాటులోకి వచ్చాయని, ప్లాస్టిక్ వినియోగం వల్ల…

Read More

అన్నదానం పరబ్రహ్మ సేవతో సమానం..

యువర్స్ ఫౌండేషన్ మాజీ అధ్యక్షులు వైకే శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం : అన్నదానం అనేది పరబ్రహ్మ సేవతో సమానమని యువర్స్ ఫౌండేషన్ మాజీ అధ్యక్షులు వై కే శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గురువారం దాతల సహాయ సహకారములతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో తృప్తిగా, సంతోషంగా ఉంది అని తెలిపారు. దాతల సహాయ సహకారంతోనే…

Read More

అందమైన కొరియన్ అమ్మాయిలకు చికాకు తెప్పించిన యువకుడు.. చివరకు అయిష్టంగా యువతి హగ్‌.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న వీడియో

Viral Video: ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఇద్దరు కొరియా యువతులకు ఓ యువకుడు చిరాకు తెప్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుడిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ ఇద్దరు యువతుల దగ్గరకు వెళ్లి.. “హలో, ఎక్స్‌క్యూజ్‌ మీ, మై డ్రీమ్, పంచ్… పంచ్…” అని ఆ యువకుడు అన్నాడు. ఫిస్ట్ బంప్ కోరుతున్నట్లు పిడికిలి చూపించాడు. దీంతో ఆ యువతుల్లో ఒకరు “మీరు నన్ను కొట్టాలనుకుంటున్నారా?” అని…

Read More

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

ప్రజా సంఘాల నాయకుల డిమాండ్విశాలాంధ్ర ధర్మవరం;; సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్హెచ్ భాష, సిఐటియు కన్వీనర్ అయూబ్కాన్, చేనేత కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష ,కార్యదర్శులు ఖాదర్బాషా హరి తెలిపారు. ఈ సందర్భంగా వారు సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పై. బుక్కపట్నంలో దాడి చేసిన వెలుగు…

Read More

Pawan Kalyan Vs Bonda Uma: పవన్‌ కల్యాణ్ వర్సెస్ బోండా ఉమా..! సీఎం సీరియస్‌

Pawan Kalyan Vs Bonda Uma: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం ప్రతిపక్షం లేకపో యినా.. కూటమి పార్టీల మధ్యే హీట్ పుడుతోంది.. స్టిక్ కాలుష్యం పై అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో చర్చ జరిగింది.. సాధారణంగా క్వశ్చన్ అవర్‌లో ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తుంటారు.. ఒక్కోసారి సభ్యులు అసంతృప్తికి గురైన పరిస్థితి కూడా ఉంటుంది.. ఈ మధ్య కాలంలో ఇదే సెషన్ లో ఇలాంటి పరిస్థితి కొనసాగుతోంది…..

Read More

India vs Pakistan: ఫస్ట్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ వివాదం.. మరి రేపు ఏం జరగనుంది..?

India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య ఈ ఏడాది ప్రారంభంలో తలెత్తిన పహల్గాం వివాదం తర్వాత తొలిసారిగా క్రికెట్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మైదానంలోనూ ఘోరంగా అవమానించింది. అయితే, సంప్రదాయానికి భిన్నంగా, మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికీ నిరాకరించారు. ఈ విషయంలో పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ అసంతృప్తి వ్యక్తం చేయగా, తన చర్యను భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సమర్థించుకున్నాడు. అయితే…

Read More

కేంద్ర గ్రంధాలయ నూతన భవన నిర్మాణానికి స్థల పరిశీలన

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ నిజామాబాదు జిల్లా కేంద్ర గ్రంధాలయం నూతన భవన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించడానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంత రెడ్డి రాజారెడ్డి కోరిన మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  శనివారం ఉదయం జిల్లా కేంద్ర గ్రంధాలయానికి సమీపంగా ఉన్న పాత డిఇఓ కార్యాలయం ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ అధునాతనంగా భవన నిర్మాణం చేసినట్టయితే పాఠకులకు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు….

Read More

ఆలయానికి విరాళం ఇచ్చిన పట్టణ ప్రముఖులు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని శాంతినగర్ మూడవ వార్డులో గల శ్రీ అభీష్టం చౌడేశ్వరి దేవి ఆలయమునకు పట్టణంలోని పట్టణ ప్రముఖులు బీరే కేశవ 20వేల రూపాయలు, జిల్లా భావని పదివేల రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా గుడి కమిటీ గూడూరు గోపి చింతా పెద్ద మునిస్వామి, పోలా లక్ష్మీ రంగయ్య, బలం జనార్ధన ,మద్దన ఓబులేషు, గోపాలు, చింతా భాస్కర్ ,జీలకర్ర కృష్ణ, దాసరి నాగేంద్ర, మద్దెన మోహన, మూడవ ఇంచార్జ్ మేకల లోకేష్, దాతలకు…

Read More