Headlines

రేపు తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు

నవతెలంగాణ -హైదరాబాద్: తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో ఆదివారం మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ సూచించింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్‌, కొత్తగూడెం, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో వర్షాలు ప‌డ‌తాయ‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో రైతులు, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. వ‌ర్షం ప‌డే స‌మ‌యంలో చెట్ల కింద ఉండొద్ద‌ని సూచించారు. The post రేపు తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు appeared first on…

Read More

పాఠశాల నుంచి బేంచీలు తరలిస్తుండగా అడ్డుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు

మండల విద్యాధికారికి ఫిర్యాదు..నవతెలంగాణ – బిచ్కుంద బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాల నుండి ప్రధానోపాధ్యాయులు రఘునందన్ విద్యార్థులు కూర్చునే బేంచీలు అనుమతులు లేకుండా తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకునేసరికి ఇద్దరు కూలీలు, విద్యార్థులతో కలిసి డీసీఏంలోకి లోడ్ చేస్తుండగా అడ్డుకున్నారు. వెంటనే మండల విద్యాధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందించగా పాఠశాలకు చేరుకున్న మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అనుమతులు లేకుండా బేంచీలు ఎందుకు తరలిస్తున్నారని ప్రధానోపాధ్యాయునికి వివరణ కోరగా.. జిల్లా…

Read More

ప్ర‌ధాని మోడీకి ట్రంప్ రిట‌ర్న్ గిప్ట్ ఇచ్చాడు: మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హెచ్‌1బీ వీసా ద‌ర‌ఖాస్తు ఫీజుల‌ను ల‌క్ష‌డాల‌ర్ల‌పైనే పెంచితూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న‌ విష‌యం తెలిసిందే. తాజాగా ట్రంప్ నిర్ణ‌యంపై కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే స్పందించారు. హెచ్ వ‌న్ బీ వీసాల అప్లికేష‌న్ ఫీజులు పెంచి..ప్ర‌ధాని మోడీకి బ‌ర్త్ డే గ్రిప్ట్‌గా ఇచ్చార‌ని ఎద్దేవా చేశారు. బ‌ర్త్ డే రిట‌ర్న్ గిప్ట్‌లో భాగంగా.. ల‌క్ష‌డాల‌ర్లు పెనాల్టీ భార‌తీయులపై మోపార‌ని, దీంతో విదేశాంగ‌ విధానంలో బీజేపీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని మ‌రోసారి రుజువు అయింద‌ని…

Read More

Charlapalli Murder: సంచిలో మృతదేహం కేసులో పురోగతి.. ఆమె ఎవరంటే..?

Charlapalli Murder: మరొక వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్న ప్రమీల#Charlapalli Murder: చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సంచిలో లభించిన మహిళ మృతదేహం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మృతురాలిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రమీలగా గుర్తించారు. ఈ హత్య వెనుక ఆమెతో సహజీవనం చేస్తున్న ఒక బెంగాలీ యువకుడి పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పలు సీసీటీవీ ఫుటేజ్‌లు లభ్యం కావడంతో కేసు విచారణ మరింత వేగవంతమైంది. Madhya Pradesh:…

Read More

ప్రజలందరూ పర్యావరణం పట్ల బాధ్యతగా ఉండాలి

ఈ సంవత్సరంలో కోటి మొక్కలను నాటడమే మా లక్ష్యం.. పుట్టపర్తి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం : ప్రజలందరూ పర్యావరణ పట్ల బాధ్యతగా ఉండాలని, ఈ సంవత్సరంలో కోటి మొక్కలను నాటడమే లక్ష్యము అని పుట్టపర్తి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా హిందూపూర్ రోడ్డు, ఎర్రగుంట బ్రిడ్జ్ అవతల గల రోడ్డు సమీపంలో స్వయంగా జిల్లా కలెక్టర్ మొక్కలను నాటారు. అనంతరం ఆర్డిఓ మహేష్, ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ మొక్కలను నాటారు….

Read More

జీఎస్టీ తగ్గిందని వాహనాలు కొనుగోలు చేసే వారికి షాక్..

Bikes and Cars: ఓవైపు జీఎస్టీ 2.0 కారణంగా.. మరోవైపు పండుగల సీజన్ ఆఫర్ల సందర్భంగా వాహనాల ధరలు తగ్గుతున్నాయి అన్న సంతోషం వ్యక్తమవుతున్న తరుణంలో వినియోగదారులకు షాకింగ్ న్యూస్ అందుతుంది. ముఖ్యంగా కొత్తగా వాహనాలు కొనేవారికి అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. తాజాగా ప్రభుత్వం కొత్తగా కొని వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ విధించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు కొత్తగా ఒరేయ్ వాహనాలపై లైఫ్ టాక్స్, ఇన్సూరెన్స్ ఉండేది.. కానీ కొత్తగా దీనిని అమలు…

Read More

శ్రీ వాగ్దేవిలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్లలో శ్రీ వాగ్దేవి విద్యాలయంలో ముందస్తుగా శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లుగా పాఠశాల కరస్పాండెంట్స్ కొలిపాక రాజకుమార్, బూడిద సదానందం తెలిపారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. బతుకమ్మ..బతుకమ్మ అంటూ సందడి చేశారు. సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని కరస్పాండెంట్స్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు, విద్యార్థులు పాల్గొన్నారు. The post శ్రీ వాగ్దేవిలో ముందస్తు బతుకమ్మ వేడుకలు appeared first…

Read More

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

ప్రజా సంఘాల నాయకుల డిమాండ్విశాలాంధ్ర ధర్మవరం;; సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్హెచ్ భాష, సిఐటియు కన్వీనర్ అయూబ్కాన్, చేనేత కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష ,కార్యదర్శులు ఖాదర్బాషా హరి తెలిపారు. ఈ సందర్భంగా వారు సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పై. బుక్కపట్నంలో దాడి చేసిన వెలుగు…

Read More

ఖరీఫ్ సీజన్ పంట నమోదును వెంటనే ప్రారంభించాలి

– సీపీఐ(ఎం) హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు గుగులోతు శివరాజ్ నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు పంట నమోదు ప్రక్రియ చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని సీపీఐ(ఎం) హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు గుగులోతు శివరాజ్  అన్నారు. శనివారం హుస్నాబాద్ మండల కేంద్రంలో విలేకరుల  సమావేశంలో మాట్లాడుతూ.. వరి, పత్తి, మొక్కజొన్న, తదితర అరుతడి పంటలను రైతులు అమ్ముకోవడానికి సివిల్ సప్లై,  మార్క్…

Read More