Headlines

రోజువారీ పని గంటలు పెంపు.. ఇకపై 10 గంటలు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలో షాపులు, కంపెనీలు, ఫ్యాక్టరీలలో రోజువారి పనిగంటలు పెంచే సవరణ బిల్లులను ఏపీ అసెంబ్లీ ప్రతిపాదించింది. ప్రస్తుతం రోజుకు ఎనిమిది గంటల పని ఉండగా… దానిని 10 గంటలకు పెంచారు. వారానికి 48 గంటల్లో మార్పు లేదు. ఫ్యాక్టరీలలో బ్రేక్ టైం తో కలిపి 12 గంటలకు మించకూడదని పేర్కొన్నారు. ప్రతి ఆరు గంటలకి తప్పకుండా రెస్ట్ ఇవ్వాలని చెప్పారు. మహిళల నైట్ షిఫ్ట్ రాత్రి 7 గంటల నుంచి 8:30 కు-ఉదయం 6…

Read More

మైసూరు ‘దసరా’కు ముస్లిం అతిథి

అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన మైసూరు దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను ప్రారంభించడానికి కన్నడ ముస్లిం రచయిత్రి, అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత బాను ముష్తాక్‌ను కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించడం హిందూ మతోన్మాద రాజకీయ నేతలకు నచ్చడం లేదు. దీనిపై లేనిపోని వివాదాలను బిజెపి రెచ్చగొడుతోంది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ ధర్మ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న అపవాదులను అంటగడుతోంది. ఇటీవల కర్ణాటక కోస్తా లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘ధర్మస్థలం’లో అనేక…

Read More

ఏపీలో 50 ఏళ్లకే పెన్షన్.. మంత్రి కీలక ప్రకటన!

AP pension at 50 years: ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. Such ఏడాది పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టింది. అమరావతి రాజధాని పనులను పట్టాలెక్కించింది. దానికి నిధులను సమకూర్చుకోగలిగింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై కూడా దృష్టి పెట్టింది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై కూడా దృష్టి పెట్టింది. వీటన్నింటి పైన సానుకూలత ఒకవైపు ఉండగానే సంక్షేమ పథకాలపై…

Read More

PM Modi: దేశంలోనే అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్‌ను ప్రారంభించనున్న మోడీ.. ఎక్కడంటే..!

భారతదేశంలోనే అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్‌ను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించనున్నారు. ముంబైలోని ఇందిరా డాక్ దగ్గర అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ను రూ.7,870 కోట్లతో నిర్మించారు. ఈ టెర్మినల్‌ను మోడీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని జవహర్ మైదానంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని దేశ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో భాగంగా రూ. 34,200 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇందిరా…

Read More

Uttar pradesh: లేడీ ఇన్స్పెక్టర్ పై మహిళ దాడి.. విషయమేమిటంటే..

ఆగ్రాలోని ట్రాన్స్-యమునా పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళా ఇన్‌స్పెక్టర్ , మరో మహిళ మధ్య గొడవ జరిగింది. పోలీసు అధికారులు ఈ సంఘటనను చిత్రీకరించారు. అనంతరం దర్యాప్తును మాజీ SHO, కొత్వాలి ఇన్‌స్పెక్టర్ భాను ప్రతాప్ యాదవ్‌కు అప్పగించారు. ఆగ్రాలోని ట్రాన్స్-యమునా పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళ ,పోలీసు అధికారుల మధ్య గొడవ జరిగింది. దర్యాప్తు కొనసాగుతోంది. వాస్తవాలను ధృవీకరించకుండా దొంగతనం కేసులో తుది నివేదిక దాఖలు చేశారని ఆ మహిళ ఆరోపించింది. పోలీస్ కమిషనర్ ఎఫ్‌ఐఆర్‌ను…

Read More

‘ఓజీ’ సినిమా ఫస్ట్ టికెట్ రూ. లక్ష పెట్టికొన్న అభిమాని

హైదరాబాద్: చిత్తూరులో ‘ఓజీ’ సినిమా ఫస్ట్ టికెట్ ను హీరో పవన్ కల్యాణ్ అభిమాని లక్ష రూపాయలు పెట్టి కొన్నారు. ‘ఓజీ’ సినిమా కోసం సొంతంగా పవన్ కళ్యాణ్ పాట రాసుకున్నారు. విలన్ ఇమ్రాన్ హష్మీకి వార్నింగ్ ఇస్తూ పవన్ చెప్పే హైకూని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సాంగ్ ను పవన్ సొంతంగా రాసుకోవడంతో పాటు చిత్రంలో తానే పాడడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల…

Read More

భారత్ లో హైదరాబాద్ సంస్థానం కలిశాక ఖాసీం రజ్వీ ఏమయ్యారు.? ఈ రజాకర్ నాయకుడి వివాదాస్పద జీవన పథం

Qasim Razvi: సెప్టెంబర్‌ 17 వచ్చిందంటే తెలంగాణవాసులకు గుర్తుకు వచ్చే వ్యక్తి ఖాసీం రజ్వీ. బతుకమ్మ పండుగ సమయంలోనూ తెలంగాణ ఆడపడుచులు రజ్వీ పేరు తలుచుకుని ఇప్పటికీ వణికిపోతారు. అతను సాగించిన అరాచకాలు అలాంటివని చరిత్ర చెబుతోంది. మహారాష్ట్రలోని లాతూర్‌లో న్యాయవాదిగా వృత్తి జీవనం ప్రారంభించిన ఒక సామాన్య వ్యక్తి, హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం పాలన చివరి దశలో కీలక వ్యక్తిగా ఎదిగారు. 1940లలో మజ్లీస్‌–ఎ–ఇత్తేహాదుల్‌ ముసల్మీన్‌ (ఇత్తేహాద్‌) అనే సంస్థకు అధ్యక్షుడిగా ఎన్నికై, హైదరాబాద్‌కు తన…

Read More

తెలంగాణలో స్థానిక ఎన్నికలు కష్టమే.. చేతెలెత్తేసిన రేవంత్‌ సర్కార్‌!

CM Revanth Reddy: తెలంగాణలో స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావస్తోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి కూడా రెండేళ్లు కావస్తోంది. కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో రేవంత్‌ సర్కార్‌ జాప్యం చేస్తోంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరుపాలని దాఖలైన పిటిషన్లను విచారణ చేసి హైకోర్టు.. సెప్టెంబర్‌ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే మొదట హడావుడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు ఇప్పుడు నిర్వహించలేమని చేతులు ఎత్తేసింది. ఇందుకు రిజర్వేషన్ల పెంపును…

Read More

భార్య గొంతు కోసి పరారైన భర్త

నవతెలంగాణ – హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో ఉన్న భార్యను భర్త గొంతు కోసి హతమార్చాడు. మంజుల, శంకర్ దంపతులు ముంబై నుంచి హైదరాబాద్‌కు రెండు నెలల క్రితమే వలస వచ్చారు. కాగా మంజుల వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భర్త శంకర్ ఆమెతో తరచూ గొడవలు పెట్టుకునేవాడు. ఈ క్రమంలో బంధువుల ఇంట్లో ఉన్న భార్యను కిరాతకంగా హతమార్చి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం…

Read More

కులవైషమ్యాలతో అభివృద్ధి కుంటినడక

‘భారత దేశ గ్రామాలు స్థానికతతో కూరుకుపోయి, అజ్ఞానాంధకారంలో మునిగి, సంకుచిత తత్వంతో మతతత్వ, కులతత్వ భావనలకు పుట్టినిల్లుగా ఉన్నాయి’ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో అన్నమాటలు. గ్రామాలకు అధికారాలు,గ్రామ స్వరాజ్యం లాంటి విషయాలపై చర్చ జరిగిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంతకన్న ముందు 1932లో బొంబాయి ఎగ్జిక్యూట్ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్న సమయంలో కూడా గ్రామ పంచాయితీలకు న్యాయాధికారాలు ఇవ్వాలని చేసిన ప్రతిపాదనను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే మహత్మాగాంధీ మాత్రం…

Read More