Headlines

భారీగా పెరిగిన బంగారం ధరలు

నవతెలంగాణ – హైదరాబాద్: ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.820 పెరిగి రూ.1,12,150 పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల 10గ్రాం. బంగారం ధర రూ.750 పెరిగి రూ.1,02,800కు చేరింది. అలాగే కేజీ వెండిపై రూ.2000 పెరిగి రూ.1,45,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి. The post భారీగా పెరిగిన బంగారం ధరలు appeared first on…

Read More

మతిమరుపులో రోహిత్ ను దించేసిన సూర్య.. ప్లేయింగ్ 11 ను మరిచిపోయాడు.. వైరల్ వీడియో

Suryakumar Yadav: “టాస్ వేస్తున్నప్పుడు కాయిన్ గమనాన్ని అంచనా వేయలేడు. అప్పుడప్పుడు జట్టులో ఉన్న 11 మంది ఆటగాళ్ల పేర్లను మర్చిపోతుంటాడు. అప్పటికప్పుడు గుర్తు తెచ్చుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. ఇది ఒకటి కాదు, రెండు కాదు.. అనేక సందర్భాలలో జరిగింది. అయినప్పటికీ అతడు తీరులో మార్పు లేదు. మార్పు రాలేదు. ఇకపై మార్పు వచ్చే అవకాశం కూడా లేదు.. ఇలా ఎందుకు జరుగుతుందో అతనికే తెలియదు.. పాపం టీమ్ ఇండియాలో గజిని అయిపోయాడు..” రోహిత్ గురించి అప్పట్లో…

Read More

హీరోయిన్ సదా తండ్రి మృతి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రముఖ సినీనటి సదా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి సయ్యద్ కన్నుమూశారు. వారం రోజుల క్రితమే ఆయన మరణించగా, ఈ విషాద వార్తను సదా తాజాగా ఇన్‍స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ఆమె పెట్టిన భావోద్వేగ పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. “మా నాన్న మమ్మల్ని విడిచి వారం రోజులే అయినా, అదొక యుగంలా గడిచింది. ఆయన లేని లోటు నా జీవితంలో ఎప్పటికీ పూడ్చలేనిది” అని సదా ఆవేదన…

Read More

2026లో అసెంబ్లీలో అడుగుపెడతాం: కమల్ హాసన్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ధీమా వ్యక్తం చేశారు. 2026లో జరిగే ఎన్నికల తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగుపెట్టడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల తమిళనాడు, పుదుచ్చేరి పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ… “రానున్న ఎన్నికలే…

Read More

రాజన్న సిరిసిల్లలో రియాల్టర్ దారుణ హత్య

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ కమాన్ సమీపంలో రియాల్టర్ సిరిగిరి రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. రమేష్ గత 20 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన గతంలో సిరిసిల్ల కౌన్సిలర్ గా పని చేశారు. వేములవాడకు చెందిన వ్యక్తులు ఆయనను దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. హంతకులు వేములవాడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. కాగా రమేష్ ను కారు లోనే గొంతు కోసి దారుణంగా…

Read More

గంభీర్ రెఫరెన్స్ తో ఆసియా కప్ లోకి..సీన్ కట్ చేస్తే జట్టుకే గుదిబండ

Shubman Gill: టి20 ఫార్మాట్ అనేది వేగానికి నిలువెత్తు కొలబద్ద లాంటిది. ఆటగాళ్లు ఎంత వేగంగా ఆడితే జట్టు విజయా అవకాశాలు అంత బలంగా ఉంటాయి. అందువల్లే టి20 ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి యంగ్ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే యువ ఆటగాళ్లు వేగంగా ఆడతారని మేనేజ్మెంట్ నమ్ముతుంది. టి20 అనేది 20 ఓవర్ల మ్యాచ్ కాబట్టి త్వరగా పరుగులు చేస్తే.. లేదా వేగంగా వికెట్లు తీస్తే జట్టుకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయని మేనేజ్మెంట్…

Read More

Toxic : యశ్ ‘టాక్సిక్’ చివరి షెడ్యూల్ అప్‌డేట్..

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్’. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీ ఎఫ్ తర్వాత యశ్ నుంచి రాబోయే ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణ కలిగినట్లుగా ఉంది. చిత్ర బృందం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి, హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘డే షిఫ్ట్’…

Read More

Pawan Vs Bonda Uma: కూటమిలో పొల్యూషన్ బోర్డు తుఫాన్.. బోండా వర్సెస్ పవన్ మధ్య మాటల యుద్ధం..!

Pawan Vs Bonda Uma: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారిగా హీటెక్కాయి. దీంతో ఏపీలోని ఎన్డీయే కూటమిలో అంతర్గత వివాదాలు కాకరేపుతున్నాయి. ఎమ్మెల్యే బోండా ఉమ వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య డిబేట్ హాట్ హాట్ గా కొనసాగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ టార్గెట్ గా బోండా ఉమా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సాక్షిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంశానికి సంబంధించి.. చైర్మన్ పని తీరుపై నిన్న బొండా ఉమ.. క్వశ్చన్…

Read More

CM Revanth Reddy: నేడు బీసీ రిజర్వేషన్ లపై సీఎం రేవంత్ సమావేశం..

నేడు బీసీ రిజర్వేషన్ లపై సీఎం రేవంత్ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం జరుగనున్నది. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. సమీక్ష కి డిప్యూటీ సీఎం భట్టి.. మంత్రి పొన్నం… తదితరులు హాజరుకానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతున్న నేపద్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. న్యాయ నిపుణులను కూడా సమావేశానికి ప్రభుత్వం పిలిచింది. Also Read:Trump-Netanyahu: నెతన్యాహు మోసం చేశాడు…..

Read More

Gold Price Today : ఆహా.. పండుగకు ముందు బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఇవాళ తులం గోల్డ్ రేటు ఎంతంటే..?

Gold Price Today : దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతుంటారు. అయితే, అలాంటి వారికి బంగారం ధరలు దిమ్మతిరిగే షాకిస్తున్నాయి. కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న గోల్డ్ రేటు.. తాజాగా మరోసారి భారీగా పెరిగింది. బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. డాలర్ తో పోల్చుకుంటే…

Read More