Headlines

పోలీసు, అటవీశాఖ అధికారులను నిర్బంధించిన గ్రామస్తులు

నవతెలంగాణ – రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని మానాల గ్రామస్తులు అటవీశాఖ అధికారులను, పోలీస్ సిబ్బందిని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం  నిర్బంధించారు. గతంలో అటవీశాఖ అధికారులు నాటిన నీలగిరి చెట్లను శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేయడంతో గ్రామస్తులంతా గ్రామపంచాయతీ వద్ద ఆందోళనకు దిగడంతో విచారణ నిమిత్తం అక్కడికి చేరుకున్న పోలీసు మరియు అటవీశాఖ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకొని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… అటవీ…

Read More

వరద నీటిలో చిక్కుకున్న బస్సు..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నంద్యాల జిల్లాలో పెను ప్ర‌మాద‌మే చోటు చేసుకుంది. ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో భారీ వరద పరిస్థితులు ఆందోళన కలిగించాయి. గోవిందపల్లి వాగు వద్ద రూపనగుడి చెరువు ఉధృతంగా పొంగిపోవడంతో రహదారిపైకి నీరు చేరింది. ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్తున్న ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. బస్సులో ప్రమాద సమయంలో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా…

Read More

Deepika Padukone: ‘కల్కి 2’ చర్చల మధ్య .. దీపికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ దీపికా పదుకోణే .  ‘కల్కి 2’ ప్రాజెక్ట్ నుండి ఆమెను తొలగించారన్న వార్తలు విశేష చర్చలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యాంలో దీపికా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టి అభిమానులతో తన అనుభవాలను, తన నిర్ణయాల వెనుక ఉన్న అసలు విషయాలు పంచుకున్నారు. Also Read : Itlu Mee Edava : యూత్ ఎంటర్‌టైనర్‌ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ప్రజంట్…

Read More

వరద బాధితులకు రిలీఫ్ కిట్లు అందజేత..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట్ మండలంలోని భారీ వర్షాల నేపథ్యంలో భారీ గా నష్టపోయిన బాధితులకు స్టేట్ ఐఆర్సిఎస్  నుండి వచ్చిన వరద బాధితుల సహాయార్థము వచ్చిన 35 రిలీఫ్  కిట్లను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్  ఎమ్ రాజన్న, జిల్లా వైస్ చైర్మన్ ఏ నాగరాజు గౌడ్, సెక్రెటరీ రఘుకుమార్, కరస్పాండెంట్ పివి నరసింహం, డివిజన్ చైర్మన్ రవీందర్ గౌడ్ మండల్ చైర్మన్ జాప్తి జానకంపల్లి మాజీ సర్పంచ్  దేశబోయిన సాయిలు, సొసైటీ చైర్మన్…

Read More

కిలాడి లేడి.. బడా బాబులే టార్గెట్.. రెండేళ్లలో 600 కోట్లు..

Lady Scammer: ఆ మధ్య నెల్లూరు జిల్లాలో ఓ కిలాడీ లేడీ గురించి కథలు కథలుగా మీడియాలో కథనాలు వచ్చాయి గుర్తుందా.. ఓ నేరస్థుడిని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చినందుకు ఆమెను పోలీసులు బొక్కలో వేశారు. ప్రస్తుతానికి ఆమె విచారణ ఖైదీగా ఉంది. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే విధంగా ఉన్న ఆ కేసు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. అయితే తెలంగాణలో ఇంతకుమించిన వైట్ కాలర్ కేసు ఒకటి బయటికి వచ్చింది. ఈ ఘటనలో…

Read More

మాల్ తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రంలో దాన్యం వేలం నిర్వహణ..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్నాగిరెడ్డిపేట మండలంలోని మాలుతుమ్మెద  ప్రభుత్వ విత్తనోత్పత్తి క్షేత్రంలో గోదాముల్లో నిలువ ఉన్న వరి ధాన్యానికి వేలం నిర్వహించినట్టు క్షేత్ర ఏడీఏ ఇంద్రసేన్ తెలిపారు. ఈ వేలంలో  7 గురు వ్యాపారులు పోటీ పడగ మండలం లోని పోచారం గ్రామానికి చెందిన స్కైలాబ్ గౌడ్ అందరికన్నా ఎక్కువగా పాటపడి వేలాన్ని దక్కించుకున్నారు. ఒక క్వింటాల్ ధాన్యానికి 1590 రూపాయలకు పాటపాడి వేలం పొందినట్టు ఏడీఏ తెలిపారు. క్షేత్రం లోని గోదాముల్లో 429 క్వింటాల్ దాన్యం నిలువ…

Read More

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక

ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది, దీనికి ఫలితంగా ఈనెల 27వ తారీఖు వరకు బలంగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఏపీలో ఈ రోజు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఎనిమిది జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక ఇచ్చారు.ఈ జిల్లాలు: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి. అక్కడక్కడ మోస్తరు నుంచి…

Read More

మగాళ్ళతో మగాళ్లు.. ఇదేం దరిద్రం రా బాబూ..

Bacha Bazi in Afghanistan: సృష్టిలో కొన్ని పద్ధతులు ఉంటాయి. మనిషి ఎంత గొప్పగా అభివృద్ధి చెందినప్పటికీ ఆ పద్ధతులను అధిగమించలేడు. ఆ పద్ధతులకు ప్రత్యామ్నాయం కనిపెట్టలేడు. కానీ రాను రాను రాజు గుర్రం గాడిది అయినట్టు.. అభివృద్ధి చెందుతున్న మనిషి కాలానుగుణంగా పెడపోకడలు పోతున్నాడు. సృష్టికి విరుద్ధంగా పయనిస్తూ పరువు తీసుకుంటున్నాడు. వాస్తవానికి సృష్టి ధర్మాన్ని కాల రాయడం అంటే వినాశనాన్ని వెతుక్కునట్టే లెక్క. ఈ ప్రకారం చూసుకుంటే మనుషులు దానికి దగ్గరలోనే ఉన్నట్టు కనిపిస్తోంది….

Read More

Amit Shah: దశాబ్ద కాలంలో మోడీ చేసినంత అభివృద్ధి ఏ ప్రధానైనా చేశారా? జీఎస్టీని ప్రశంసించిన అమిత్ షా

ఒక దశాబ్ద కాలంలో భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా సాధించలేని అభివృద్ధిని మోడీ చేసి చూపించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు వివరించారు. ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: ఆదివారం అస్సాం రానున్న సింగర్ జుబీన్ గార్గ్ భౌతికకాయం.. శోకసంద్రంలో అభిమానులు ప్రస్తుతం ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని…

Read More

Itlu Mee Edava : యూత్ ఎంటర్‌టైనర్‌ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తాజగా వచ్చిన యూత్ ఎంటర్‌టైనర్‌ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్‌ని లాంచ్ చేసి యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ చూశాను. చాలా బావుంది. ఫన్నీగా ఉంది. ప్రతి అబ్బాయికి చిన్నప్పటి నుంచి కెరీర్ సెటిల్ అయిన తర్వాత కూడా ఇలాంటి టైటిల్ సరిపోతుంది, ఇలానే పెట్టారు అని నవ్వుతూ చెప్పాను. ఇది మంచి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్, చూడటానికి…

Read More