సూర్య షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. పాక్ ప్లేయర్లూ బర్నాల్ రాసుకోండమ్మా!
Surya Kumar Yadav: ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా గెలిచింది. ఆసియా కప్ లో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. వాస్తవానికి ఈ మ్యాచ్లో భారత్ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఒమన్ జట్టు అంచనాలకు భిన్నంగా ఆడింది. ముఖ్యంగా ఆ జట్టు ఆటగాళ్లు భారత బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. టాప్ 3 ప్లేయర్లు దుమ్మురేపారు. ఒకరిని మించి ఒకరు…
