Headlines

మణిపూర్ లో ముష్కరుల దాడి… ఇద్దరు జవాన్లు మృతి

ఇంఫాల్: ఆర్మీ వాహనంపై ముష్కరుల దాడి చేయడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ సంఘటన మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌లో జరిగింది. అస్సాం రైఫిల్స్‌కు చెందిన వాహనంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఇంఫాల్‌ నుంచి బిష్ణుపూర్‌కు ప్రయాణిస్తున్న పారామిలిటరీ దళాల 407 టాటా వాహనం నంబోల్ సబెల్ లీకాయ్ ప్రాంతంలోకి రాగానే ముష్కరుల కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి…

Read More

దసరా సెలవులు పొడిగించాలని డిమాండ్.. అసలేంటి వివాదం

Dasara Holidays 2025:దసరా పండుగ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు ప్రకటించిన సెలవులు విద్యార్థులు, తల్లిదండ్రులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ప్రకటనలో సెలవులు సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 2 వరకు (9 రోజులు) ఉండగా, తెలంగాణలో సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 3 వరకు (13 రోజులు) ప్రకటించారు. అయితే, పండుగ అక్టోబర్‌ 2నే ఉండటంతో సొంతూళ్లు లేదా బంధువుల వద్దకు వెళ్లిన విద్యార్థులు మరుసటి రోజు ఎలా తిరిగి వస్తారనే ప్రశ్నలు…

Read More

Big Insult to Indians: భారతీయులకు ఘోర అవమానం.. పనికిరాని వ్యక్తులు అమెరికాకు రావొద్దని హోవర్డ్ హెచ్చరిక!

Big Insult to Indians: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల నియమాలను మార్చారు. ఈ సందర్భంగా యూఎస్ కామర్స్ సెక్రెటరీ హోవర్డ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐటీ కంపెనీలు అమెరిక్లనే నియమించుకోవాలని సూచించారు. పనికి రాని వ్యక్తులను అమెరికాలోకి రావడాన్ని ఆపేయాల్సిందే అని పేర్కొన్నారు. కేవలం అత్యుత్తమ/ విలువైన వ్యక్తులు మాత్రమే యూఎస్ లో అడుగు పెట్టాలని తెలిపారు. H-1B వీసాలతో అమెరికా వెళ్లేది ఎక్కువగా భారతీయులేనని, హోవర్డ్ వ్యాఖ్యలు తమ దేశాన్ని అవమానించే…

Read More

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత..ఇద్దరు జవాన్లు మృతి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్రపతి పాలన తర్వాత ప్రశాంతంగా ఉన్న మణిపూర్ రాష్ట్రం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎవరూ ఉహించిన విధంగా మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లా నంబోల్ సమీపంలోని సబల్ లెకై ప్రాంతంలో అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడగా, వారిని ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్ప‌త్రికి తరలించారు. ఈ కాల్పుల్లో నాయబ్…

Read More

Indore: ఈ సారి రావణ దహనం కాదు.. సూర్పనక దహనం

దసరా రోజు ఎక్కడైనా రావణ దహనం చేస్తుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే..చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. రాముడు రావణాసురుడిని ఓడించినందుకు రామ్‌లీల ప్రదర్శనలు నిర్వహిస్తాం.. రావణ దహనం చేస్తాం. కానీ ఈ సారీ రావణ దహనం కాదు.. సూర్పనక దహనం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. రాముడు రావణాసురుడిని ఓడించినందుకు రామ్‌లీల ప్రదర్శనలు నిర్వహిస్తాం.. రావణ దహనం చేస్తాం. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఈ ఏడాది…

Read More

ఒమన్ ఓటమి.. పాక్ ను ఏసుకుంటున్నారు

India Vs Oman Asia Cup 2025: ఆసియా కప్ లో పాకిస్తాన్ జట్టు సూపర్ 4 దశకు వెళ్లినప్పటికీ.. ఆ జట్టు ఆట తీరు పట్ల పాకిస్తాన్ అభిమానులు ఏమాత్రం సంతోషంగా లేరు. ఎందుకంటే చిరకాల ప్రత్యర్థి భారత చేతిలో దారుణంగా ఓడిపోయింది భారత్. లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పైగా ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసి స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే టీమిండియా ముందు ఉంచింది. భయంకరమైన…

Read More

ట్రైలర్ వచ్చేస్తోంది

2022లో విడుదలైన ‘కాంతార‘ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్-ఇండియా లెవెల్లో భారీగా విజయం సాధించి, కొత్త రికార్డులు నెలకొల్పింది. హోంబలే ఫిలింస్‌కి గ్రేట్ మైల్ స్టోన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12:45 గంటలకు విడుదలవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో అద్భుతమైన పోస్టర్ షేర్ చేశారు….

Read More

IND vs PAK : పాక్‌తో మ్యాచ్‌కు ముందు భార‌త్‌కు భారీ షాక్‌.. గాయ‌ప‌డిన స్టార్ ఆల్‌రౌండ‌ర్‌..!

IND vs PAK : ఆసియాక‌ప్ 2025లో భార‌త్ అద‌ర‌గొడుతోంది. వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధించింది. అబుదాబి వేదిక‌గా శుక్ర‌వారం ఒమ‌న్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 21 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి గ్రూప్‌-ఏలో అగ్ర‌స్థానంతోనే సూప‌ర్‌-4లో అడుగుపెట్టింది. సూప‌ర్‌-4లో భాగంగా భార‌త్ ఆదివారం పాకిస్తాన్‌తో (IND vs PAK) త‌ల‌ప‌డ‌నుంది. అయితే.. ఈ కీల‌క మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు షాక్ త‌గిలింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ ఆడ‌డం అనుమానంగా మారింది….

Read More

2వ వారం ముగిసేసరికి తారుమారైన ఓటింగ్..ఫ్లోరా కారణంగా ప్రియ ఎలిమినేట్ అవ్వబోతుందా?

Bigg Boss 9 Telugu Voting: చూస్తూ ఉండగానే బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) మొదలై రెండు వారాలు పూర్తి అయ్యింది. రెండవ వారం హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు భరణి, ఫ్లోరా షైనీ, డిమోన్ పవన్, సుమన్ శెట్టి, ప్రియ, మనీష్, మాస్క్ మ్యాన్ హరీష్. వీరిలో ప్రస్తుతానికి అందరికంటే అత్యధిక ఓట్లతో కొనసాగుతున్న కంటెస్టెంట్ సుమన్ శెట్టి. ఈయనని అందరూ మంచి వాడు అని…

Read More

వరదలో కొట్టుకుపోయిన ఆటో..నలుగురు మృతి!

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అన్నమయ్య జిల్లా రాయచోటిలో వరదలు పెను బీభత్సం సృష్టించాయి. వరద నీటిలో చిక్కుకుని నలుగురు మృత్యువాత పడగా.. ఇప్పటి వరకు మూడు మృతదేహాలు లభ్యం అయ్యాయి, మరో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే, రాయచోటి పట్టణంలోని కె రామాపురం దగ్గర గల్లంతైన బాలిక యామిని మృతదేహం కోసం డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ప్రత్యేక యంత్రాల ద్వారా డ్రైనేజీ కాలువకు రంద్రాలు చేసి సుమారు 12 గంటల…

Read More