Headlines

బంగ్లాదేశ్‌తో శ్రీలంక ఢీ

నేటి నుంచి సూపర్-4 సమరం రాత్రి 8 గంటల నుంచి సోనీ నెట్‌వర్క్‌లో.. దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా శనివారం జరిగే తొలి సూపర్4 పోరులో బంగ్లాదేశ్ టీమ్‌తో శ్రీలంక తలపడనుంది. లీగ్ దశలో లంక ఆడిన మూడు మ్యా చుల్లోనూ జయకేతనం ఎగుర వేసింది. సూపర్4లోనూ సత్తా చాటేందుకు లంక సిద్ధమైంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారు మారు చేసే ఆటగాళ్లు రెండు జట్లలోనూ ఉన్నారు. నిసాంకా, కుశాల్ మెండిస్,…

Read More

Surya Grahan 2025: రేపే ఆదివారం అమావాస్య.. ఈ నాలుగు రాశుల వారిపై సూర్యగ్రహణం ఎఫెక్ట్..!

Surya Grahanam: హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సాధారణంగా సూర్య గ్రహణం, చంద్రగ్రహణం వేర్వేరు నెలల్లో వస్తుంటాయి. కానీ, ఈసారి మాత్రం ఒకే నెలలో రెండు గ్రహణాలు రావడంతో వాటి ప్రభావం అధికంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అయితే, హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఈ క్రమంలో, ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్యగ్రహణం రేపు (సెప్టెంబర్ 21న) రాబోతుంది. కాగా, ఈ గ్రహణం ఎఫెక్ట్ భారత్‌లో…

Read More

భారతీయులకు ట్రంప్‌ షాక్‌.. అమెరికా ఆశలు ఇక వదులుకోవాల్సిందే

H 1B Visa New Rules: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌లతో ఇప్పటికే భారత్‌ను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు. మొన్న భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని అమెరికా కంపెనీలను ఆదేశించారు. తాజాగా హెచ్‌–1బీ వీసాలకు ఏటా లక్ష డాలర్ల (సుమారు 84 లక్షల రూపాయలు) అదనపు ఫీజు చెల్లించాలన్న ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇప్పుడు ఈ మార్పు ద్వారా కంపెనీలు ప్రతి వీసాకు భారీ ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తుంది. ఈ వీసా కూడా మూడు నుంచి…

Read More

జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు..భద్రతా బలగాలకు చిక్కిన ఉగ్రవాదులు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌, కిశ్త్‌వాడ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవానుకు గాయాలయ్యాయి. మరోవైపు భద్రతా బలగాలకు ఏడుగురు ఉగ్రవాదులు చిక్కారు. ఉధంపూర్‌లో చిక్కిన నలుగురిని జైషే మహ్మద్‌కు చెందినవారిగా అనుమానిస్తున్నారు. The post జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు..భద్రతా బలగాలకు చిక్కిన ఉగ్రవాదులు appeared first on Navatelangana. ​న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌, కిశ్త్‌వాడ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవానుకు…

Read More

JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. పలువురు ఉగ్రవాదులు హతం!

దేశంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఇప్పటి వరకు అనేక మంది ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది. తాజాగా జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో మళ్లీ పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు.. మిడ్-టర్మ్ పరీక్షలు రద్దు ఉధంపూర్, కిష్త్వార్‌లో భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఏడుగురు ఉగ్రవాదులు సైన్యానికి చిక్కినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒక జవానుకు కూడా…

Read More

తనూజ పై పీకల దాకా పగ పెంచుకున్న డ్రామా క్వీన్ రీతూ చౌదరి..పాపం రాము ని బలిపశువు చేసింది!

Bigg Boss 9 Telugu Ritu Chaudhary: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఎక్కువ కాలం మాస్కులు వేసుకొని తిరగలేము. మహా అయితే ఒక్క వారం రోజులు మాస్కులో తిరగగలరు ఏమో కానీ, ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఏర్పడే సంఘటన కారణం గా సహజసిద్ధంగానే మాస్కులు తీసేయాల్సిందే. అక్కడ గేమ్ ఆడే కంటెస్టెంట్స్ కి కూడా తెలీదు, మాలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని. అలాంటి గేమ్…

Read More

పెద్దారెడ్డి ఇంటి ముందు జెసి ప్రభాకర్ రెడ్డి హంగామా… తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్

అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో తన అనుచరులతో కలిసి టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి హంగామా సృష్టించారు. జెసి ప్రభాకర్ రెడ్డి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడని వైసిపి నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శుక్రవారం తాడిపత్రిలో టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు…

Read More

తనూజ కి వెన్నుపోటు పొడిచిన ‘ఓనర్’ గా మెయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రాము!

Bigg Boss 9 Telugu Ramu Rathod: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో కేవలం ఒకే ఒక్క సంఘటన చాలు, ఒక మనిషి రియల్ క్యారక్టర్ ని బయట పెట్టడానికి. అప్పటి వరకు జనాల్లో ఆ మనిషి మంచి పాజిటివ్ అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఒకే ఒక్క సంఘటన ఆ మనిషి పై పూర్తిగా నెగిటివ్ ఫీలింగ్స్ ని రప్పిస్తుంది. ఇప్పుడు రాము రాథోడ్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. మొదటి నుండి…

Read More

బోల్తాపడిన బస్సు.. పలువురికి గాయాలు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌ నుంచి వచ్చిన యాత్రికుల బస్సు గుంటూరు నుంచి శ్రీశైలం వైపు వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులున్నారు. వారిలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫిరంగిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. The post బోల్తాపడిన…

Read More

Flood Tragedy: రాయచోటిలో వరదలో కొట్టుకుపోయిన ఆటో.. నలుగురు మృతి!

Flood Tragedy: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వరదలు పెను బీభత్సం సృష్టించాయి. వరద నీటిలో చిక్కుకుని నలుగురు మృత్యువాత పడగా.. ఇప్పటి వరకు మూడు మృతదేహాలు లభ్యం అయ్యాయి, మరో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే, రాయచోటి పట్టణంలోని కె రామాపురం దగ్గర గల్లంతైన బాలిక యామిని మృతదేహం కోసం డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ప్రత్యేక యంత్రాల ద్వారా డ్రైనేజీ కాలువకు రంద్రాలు చేసి సుమారు 12 గంటల…

Read More