Headlines

India: సౌదీ అరేబియా వీటిని దృష్టిలో ఉంచుకోవాలి.. పాక్‌తో రక్షణ ఒప్పందంపై భారత్..

India: సౌదీ అరేబియా-పాకిస్తాన్ కీలకమైన ‘‘వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని’’ కుదర్చుకున్నాయి. దీని ప్రకారం, ఒక దేశంపై దాడి రెండు దేశాలపై దాడిగా గుర్తిస్తామని ఒప్పందం నొక్కి చెబుతోంది. దీని ద్వారా, భారత ప్రయోజనాలకు దెబ్బపడే అవకాశం ఉంది. దీనిపై భారత్ స్పందించింది. భారత్- సౌదీ అరేబియా పరస్పర ప్రయోజనాలు, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటుందని ఆశిస్తున్నట్లు భారతదేశం తెలిపింది. Read Also: Pakistan: అరేయ్ మునీర్, మీరు మారరా.? భారత్, హిందుత్వపై విషం కక్కిన పాక్ ఆర్మీ.. ‘‘…

Read More

Kadiyam Srihari: నాడు 36మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు.. ఒక్కరితోనూ కేసీఆర్ రాజీనామా చేయించలేదు.. ఫిరాయింపులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపులు, స్పీకర్ నోటీసులపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. నేను వ్యక్తిగతంగా ఫిరాయింపులను సమర్ధించను అని ఆయన తేల్చి చెప్పారు. అయితే, నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సొంత అభిప్రాయాలు పక్కన పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. స్పీకర్ నోటీసులపైనా ఆయన రియాక్ట్ అయ్యారు. రిప్లయ్ కోసం స్పీకర్ నోటీస్ లో ఈ నెల చివరివరకు గడువు ఇచ్చారని తెలిపారు. నా సమాధానం…

Read More

బ్రహ్మానందం – జానీ లివర్… ఈ కమెడియన్లు వందల కోట్లు ఎలా సంపాదించారు

Brahmanandam Vs Johnny Lever: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కమెడియన్లు ఉన్నప్పటికి ఒక ఇద్దరు కమెడియన్స్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం లాంటి నటుడు మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన కెరియర్ లో ఆయన సాధించిన ఘనత అంతా కాదు.తెలుగులో ఉన్న అందరి స్టార్ హీరోస్ తో నటించి గొప్ప విజయాలను అందుకున్నాడు. 1000కి పైన సినిమాల్లో నటించి…

Read More

No Fly Zone : తెలంగాణ సెక్రటేరియట్ ఇక ‘నో-ఫ్లై జోన్’

No Fly Zone : తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఇకపై ‘నో-ఫ్లై జోన్’గా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయం పైన లేదా దాని చుట్టుపక్కల డ్రోన్లను ఎగురవేయడంపై నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొత్తగా నిర్మించిన సచివాలయం రాష్ట్ర పరిపాలనా కేంద్రం కావడం, ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తరచుగా ఉండే కారణంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని…

Read More

Credit Card: ఆర్బీఐ షాక్.. ఆ సేవలకు ఇకపై క్రెడిట్ కార్డును ఉపయోగించలేరు..

క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఇంటి అద్దె చెల్లించే వారికి బిగ్ షాకిచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ క్రెడిట్ కార్డ్ నిబంధనలను సవరించింది. దీని వలన మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించి ఇంటి అద్దె చెల్లించడం అసాధ్యం. ఫిన్‌టెక్ సంస్థలు PhonePe, Paytm, Cred కూడా వారి క్రెడిట్ కార్డ్ అద్దె సేవలను నిలిపివేశాయి. అద్దె చెల్లించడానికి ప్రజలు PhonePe, Paytm వంటి యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అద్దె చెల్లించడానికి బదులుగా వారి ఖాతాలకు డబ్బును బదిలీ…

Read More

పానీపూరీల కోసం ప్రాణాలు తీసేలా ఉన్నావే.. ఏంటాక్కా ఈ రచ్చ.. వీడియో

Gujarat Woman Panipuri Fight: మనదేశంలో పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఉండరు. పానీ పూరి కోసం ఎంత దూరమైనా వెళ్లేవారు చాలామంది ఉంటారు. కరకరలాడే పూరిలో.. వేడివేడి బటాని, ఆలూ మిశ్రమంతో తయారుచేసిన కూర.. చింతపండు, పచ్చిమిర్చి, మిరియాల పౌడర్ తో తయారుచేసిన రసాన్ని వేసుకొని తింటూ స్వర్గపు అంచుల్లోకి వెళ్లేవారు చాలామంది ఉంటారు. పానీ పూరి చాలామందికి ఒక ఎమోషన్. అది తింటూ ఉంటే తినాలి అనిపిస్తుంది. ఎంత తిన్నా సరే నాలుకకు…

Read More

Russia Ukraine War: పసి కూనపై రష్యాకు ఎందుకు ఇంత పగ.. !

Russia Ukraine War: ఒకప్పుడు ప్రపంచం రెండు ధృవాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అందుటో ఒక ధృవం పేరు యూఎస్ఎస్ఆర్.. ఇది 1990 విచ్ఛిన్నం అయ్యింది. సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయ్యి చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 15 దేశాలుగా విడిపోయింది. భౌగోళిక విస్తీర్ణం పరంగా రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. ఇంతకీ మాస్కో పసి కూనపై ఎందుకు ఇంత పగ పట్టాల్సిన అవసరం వచ్చింది. గత మూడున్నర ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి అసలు కారణం ఏంటి….

Read More

Uttam Kumar Reddy : అంచనాలు లేనివేళ ఖర్చు లెక్కలు ఎలా..? హరీష్ రావు గణితం కొత్త మ్యాజిక్.!

Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి రూ.35 వేల కోట్లు ఖర్చు అవుతుందని, 4.47 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందుతుందని హరీష్ రావు చేసిన ప్రకటన అసత్యమని ఆయన స్పష్టం చేశారు. “తుమ్మడిహట్టి బ్యారేజ్, చేవెళ్ల-ప్రాణాహిత బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు అంచనాలపై ఎలాంటి లెక్కలు…

Read More

Pakistan: అరేయ్ మునీర్, మీరు మారరా.? భారత్, హిందుత్వపై విషం కక్కిన పాక్ ఆర్మీ..

Pakistan: పాకిస్తాన్ ఆర్మీ భారత్‌పై విషం కక్కుతూనే ఉంది. ఇప్పటికే, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ భారతదేశంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హిందువులు, ముస్లింలు వేరు అంటూ, కాశ్మీర్ తన జీవనాడి అంటూ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు వచ్చిన కొన్ని రోజులకు, పమల్గామ్‌లో 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇప్పుడు, ఆసిమ్ మునీర్ దారిలోనే పాక్ ఆర్మీ అధికారులు నడుస్తున్నారు. తాజాగా, పాక్ ఆర్మీ ప్రతినిధి జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి…

Read More