జిఎస్టి తగ్గిందంటూ భారీ వ్యాపారానికి కంపెనీల వ్యూహం
22 నుంచి ఆఫర్లు ప్రకటించిన ప్లిప్కార్ట్, అమెజాన్, మింత్ర నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్రం జిఎస్టి శ్లాబులను మార్చింది. జనానికి ఎంత లాభమో స్పష్టత లేదుగానీ, ఇప్పుడు దాన్ని అడ్డంపెట్టుకుని పలు కంపెనీలు ఆఫర్ల పేరుతో సరుకు అమ్ముకునేందుకు భారీగా వ్యూహం పన్నాయి. ఈ నెల 22 నుంచి జిఎస్టి కొన్ని వస్తువులపై పెంచారు. కొన్నింటిపై తగ్గించారు. ధరల్లోనూ ఈ వ్యత్యాసాలు ఉంటాయి. దీన్ని పలు వ్యాపార సంస్థలు తమ లాభాల కోసం వినియోగించుకునే ప్రక్రియను చేపట్టాయి. జిఎస్టి తగ్గిందనే…
