Headlines

జిఎస్‌టి తగ్గిందంటూ భారీ వ్యాపారానికి కంపెనీల వ్యూహం

22 నుంచి ఆఫర్లు ప్రకటించిన ప్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, మింత్ర న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేంద్రం జిఎస్‌టి శ్లాబులను మార్చింది. జనానికి ఎంత లాభమో స్పష్టత లేదుగానీ, ఇప్పుడు దాన్ని అడ్డంపెట్టుకుని పలు కంపెనీలు ఆఫర్ల పేరుతో సరుకు అమ్ముకునేందుకు భారీగా వ్యూహం పన్నాయి. ఈ నెల 22 నుంచి జిఎస్‌టి కొన్ని వస్తువులపై పెంచారు. కొన్నింటిపై తగ్గించారు. ధరల్లోనూ ఈ వ్యత్యాసాలు ఉంటాయి. దీన్ని పలు వ్యాపార సంస్థలు తమ లాభాల కోసం వినియోగించుకునే ప్రక్రియను చేపట్టాయి. జిఎస్‌టి తగ్గిందనే…

Read More

పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మిద్దాం 

నవతెలంగాణ – రామారెడ్డి పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మించడానికి అందరం కృషి చేద్దామని, పోషణ మాస వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడి టీచర్లు అవగాహన కల్పించారు. శుక్రవారం అంగన్వాడీ టీచర్ ఇందిరా మాట్లాడుతూ…. పౌష్టికాహారం తోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని, గర్భవతులు, కిశోర బాలలో, తల్లులు పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకుంటేనే ఆరోగ్య సమాజం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ అంగన్వాడీ నుండి వచ్చే పౌష్టికాహారాన్ని తప్పకుండా పొందాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, తల్లులు, కిశోర బాలాలు తదితరులు పాల్గొన్నారు….

Read More

Oscar 2026: విడుదలకు ముందే ఆస్కార్ ఎంట్రీ.. జాన్వీ మూవీ అరుదైన ఘనత

Oscar 2026: బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా వస్తున్న లేటెస్ట్ మూవీ “హోమ్‌ బౌండ్‌”. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్-2026(Oscar 2026) లోకి ఎంట్రీ సాధించింది. ఈ విషయాన్నీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నీరజ్ గేవాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీతో పటు ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా కీలక పాత్రలు పోషించారు. Mirai: మిరాయ్ మేకర్స్…

Read More

షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు 

నవతెలంగాణ-రామారెడ్డి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గి రెడ్డి మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. యూరియా కొరతను తీర్చాలని, వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి, పరిష్కరించాలని కోరినట్లు వారు తెలిపారు. కలిసిన వారిలో కాంగ్రెస్ నాయకులు బండి శ్రీకాంత్, పళ్ళ నిశాంత్ తదితరులు ఉన్నారు. The post షబ్బీర్ అలీని కలిసిన…

Read More

చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలి..

వృత్తి రక్షణకు పోరాటలే మార్గం..చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి… గుండు వెంకట నర్సు..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ / మోత్కూర్ కేంద్ర ప్రభుత్వ విధానాలతో చేనేత పరిశ్రమ మనుగడ ప్రశ్నర్ధకంగా మారిందని, చేనేత వస్త్రాలపై జీఎస్టీని 18 శాతం పెంచుతూ  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, చేనేత వృత్తి రక్షణకు కార్మికులు ఐక్యంగా పోరాటలకు సిద్ధం కావాలని చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు పిలుపునిచ్చారు….

Read More

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి: డా.ఎమ్ గోవర్ధన్

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని చందుపట్ల గ్రామంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ నాలుగో సంవత్సరం  విద్యార్థులు సహకార సంఘం గోదాం ఆవరణలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. ఈ ముఖ్యఅతిథిగా  వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్ గోవర్ధన్   మాట్లాడుతూ రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తారంగా వినియోగించాలన్నారు. తద్వార పెట్టుబడి తగ్గడమే కాకుండా అధిక దిగుబడులు, రాబడిని…

Read More

వికలాంగుల వాయిస్ మాస పత్రిక..

11వ వార్షికోత్సవ సంచికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ వికలాంగుల వాయిస్ మాస పత్రిక 11వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను శుక్రవారం   జిల్లా కలెక్టర్ యం హన్మంతరావు, పత్రిక ఎడిటర్ యం అడివయ్య, ఎన్ పి ఆర్ డి  రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి స్వామి,జిల్లా అధ్యక్షులు ఎస్ ప్రకాష్, కార్యదర్శి ఉపేందర్, కోశాధికారి లలితలతో కలిసి, ఆవిష్కరించారు. ఈ సందర్బంగా  జిల్లా కలెక్టర్ హన్మంత రావు మాట్లాడుతూ వికలాంగులతో పాటు సకలాంగులలో…

Read More

అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా.. ఫైట్

Pawan Kalyan Vs Bonda Uma: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అయినా సరే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో గట్టి వాదనలే జరుగుతున్నాయి. ఈరోజు శాసనసభలో చాలా అంశాలు హైలెట్ అయ్యాయి. అయితే అధికార టిడిపికి చెందిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు.. ఏకంగా పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్న శాఖపై విమర్శలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఓ అంశంపై…

Read More

Sleep Tourism: నయా ట్రెండ్.. స్లీప్ టూరిజంకు పోతారా.. !

Sleep Tourism: ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి రావాలనే కల ఎంతో మందిలో ఉంటుంది. అనేక సమస్యలు, మానసిక ప్రశాంతత కోసం ఇలా చాలా మంది పర్యటనలకు వెళ్తుంటారు. బాస్ ఇప్పుడు ట్రెండ్ మారింది తెలుసా.. ఏందా ట్రెండ్ అనుకుంటున్నారా.. ఒళ్లు మర్చిపోయి నిద్రపోవడం. నిజం అండీ బాబు.. దీనికే స్లీప్​ టూరిజం అనే పేరు కూడా ఉంది. ఇంతకీ ఈ నయా ట్రెండ్ కథ ఏంటి, ఎందుకు ఈ ట్రెండ్ పాపులర్​అవుతుంది.. మన దేశంలో ఈ స్లీప్​టూరిజంకు…

Read More

Donald Trump: “ప్రపంచంలోనే చెత్త మేయర్”.. సాదిక్ ఖాన్‌పై ట్రంప్ ఫైర్..

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, లండన్ తొలి ముస్లి్ం మేయర్ సాదిక్ ఖాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ట్రంప్, సాదిక్ ఖాన్ ‘‘ప్రపంచంలోనే చెత్త మేయర్లలో ఒకరు’’ అని విమర్శించారు. యూకే రాజధానిలో నేరాలు, వలసల్ని అరికట్టడంతో ఆయన విఫలమయ్యారని అన్నారు. తన గౌరవార్థం యూకే ప్రభుత్వం ఇస్తున్న విందుకు అతడిని ఆహ్వానించవద్దని తానను వ్యక్తిగతంగా కోరినట్లు వెల్లడించారు. Read Also: India: సౌదీ అరేబియా వీటిని దృష్టిలో ఉంచుకోవాలి…..

Read More