Headlines

‘బిగ్ బాస్ 9’ లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆడియన్స్ కి ఆ ఇద్దరి కామనర్స్ నుండి విముక్తి!

Bigg Boss 9 double elimination: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ ఎంత వాడావేడి వాతావరణం మధ్య నడుస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ మొదలు అవ్వక ముందు సెలబ్రిటీస్ ని కామనర్స్ బాగా డామినేట్ చేస్తారేమో తమ ప్రవర్తన తో అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే కామనర్స్ డామినేషన్ కి పాపం సెలబ్రిటీలు తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది అయితే ఏడ్చేస్తున్నారు పాపం. ఎక్కడి నుండి పట్టుకొచ్చారో కానీ…

Read More

Bigg Boss 9 Telugu: భార్యను కొట్టిన మాస్క్ మ్యాన్.. రచ్చ లేపుతున్న హరీష్ కామెంట్స్.. అదేమన్నా గుళ్లో గంటనా అంటూ స్పందించిన భార్య

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం అందరి దృష్టి మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీష్ పైనే ఉన్నాయి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేంత వరకు ఆయన బిహేవియర్ చాలా వింతగా ఉంది. ఆయన ముక్కుసూటి తనాన్నీ కొంతమంది ఇష్టపడుతుంటే కొంతమంది మాత్రం ఓవర్ యాక్టింగ్ గా ఫీలవుతున్నారు. మాస్క్ మ్యాన్ ను బయటకు పంపండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి(Bigg…

Read More

అక్షరాలా 100000 టిక్కెట్లు..’ఓజీ’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మతిపోవాల్సిందే!

OG overseas advance bookings: సరిగా మరో 6 రోజుల్లో అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఒక గ్లింప్స్ వీడియో, మూడు పాటలు తప్ప, టీజర్, ట్రైలర్ వంటివి ఏమి రాలేదు. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి ఓవర్సీస్ లో సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అక్కడి…

Read More

AP Liquor Scam Case: ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ పూర్తి.. మొబైల్ ను ఎఫ్ఎస్ఎల్ కి పంపాలని సిట్ నిర్ణయం

లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ ముగిసింది. 4 గంటలపాటు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం GGH కి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించారు. మిథున్ రెడ్డిని పలు విషయాలపై సిట్ ప్రశ్నించింది. లిక్కర్ స్కాంలో వసూలు చేసిన డబ్బులు మిథున్ రెడ్డి వ్యాపార సంస్థలోకి వెళ్ళటంపై ప్రశ్నించింది. ఐదేళ్ల కాలంలో కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తుల గురించి…

Read More

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ గాయాలు.. టీం కీలక ప్రకటన

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్లు కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ టీమ్‌ని సంప్రదించే ప్రయత్నం చేయగా వారు కూడా గాయాలైన మాట వాస్తవమేనని, అయితే పెద్దగా సీరియస్ గాయాలు ఏమీ కాదని వెల్లడించారు. అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ అయింది. ఈ రోజు ఒక అడ్వర్టైజ్‌మెంట్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక మైనర్ ఇంజురీ జరిగిందని చెప్పుకొచ్చారు….

Read More

యువతుల పుట్టుమచ్చలు పట్టేస్తోంది.. ‘ఏఐ’ డేంజర్?

AI saree trend turns scary: సాంకేతికత అభివృద్ధితో కృత్రిమ మేధస్సు (ఏఐ) మన జీవితాల్లో అనివార్య భాగంగా మారింది. చిత్రాల సృష్టి నుంచి వ్యక్తిగత సంభాషణల వరకు, ఏఐ సామర్థ్యాలు ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ సాంకేతికత వెనుక దాగిన ప్రైవసీ సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక యువతి ఫొటోలోని మచ్చ వంటి వ్యక్తిగత వివరాలు ఏఐ ద్వారా బయటపడటం, చాట్‌జీపీటీ వంటి సంస్థల నుంచి వచ్చిన డేటా షేరింగ్‌ విధానాలపై అనుమానాలు ఈ సమస్య తీవ్రతను…

Read More

దస్తావేజు లేఖరుల నూతన కార్యవర్గం ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని దస్తావేజు లేకరులు వారి సహాయకుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా కృష్ణాపురం జావిద్ భాష, ఉపాధ్యక్షులుగా బారు భాస్కర్, కార్యదర్శిగా జూటూరు మహేంద్ర, సహకార దర్శిగా తొండమాల నాగార్జున, కోశాధికారిగా సింగేటి మల్లికార్జున ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు జావిద్ భాష మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్న నా తోటి దస్తావేజు లేఖరులకు ,సహాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ముఖ్యంగా…

Read More

Amisha Patel : నాలో సగం ఏజ్ ఉన్న వాళ్లతో డేటింగ్ చేస్తా.. మహేశ్ బాబు హీరోయిన్ ఆఫర్..

Amisha Patel : సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ అస్సలు తగ్గట్లేదు. ఈ బ్యూటీకి 50 ఏళ్లు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోయిన్లను మించి ఘాటుగా అందాలను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటుంది. ఇక తాను పెళ్లి ఎందుకు చేసుకోలేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. నేను సినిమాల్లోకి రాక ముందు ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. కానీ సినిమాల్లోకి వెళ్లడం ఆయనకు…

Read More

ఎన్జీవో హోమ్ లో ఫ్రెండ్స్ షటిల్ టోర్నమెంట్ నిర్వహణ..

ఎన్జీవో హోం అధ్యక్షులు పెనుబోలు శంకర్. బిజెపి జిల్లా అధ్యక్షులు డోల రాజారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవో హోం లో ఈనెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు మూడు రోజులు పాటు ఫ్రెండ్స్ సెటిల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు బిజెపి జిల్లా కార్యదర్శి డోల రాజారెడ్డి, ఎన్జీవో హోం అధ్యక్షులు పెనుబోలు శంకర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూభారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు వారు…

Read More