2025
HCA : హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షుడు దల్జిత్ సింగ్ పై బీసీసీఐకి ఫిర్యాదు..
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మరోసారి వివాదం చెలరేగింది. పలువురు క్లబ్ సెక్రటరీలు హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న దల్జిత్ సింగ్ పై బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. బీసీసీఐ 95వ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం) ఈ నెల 28న ముంబైలో జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ నుంచి ఆహ్వానాలు అందాయి. హెచ్సీఏ(HCA )కు కూడా ఈ ఆహ్వానం అందింది. ఈ క్రమంలో.. హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా దల్జిత్…
Nabha Natesh : బాబోయ్.. నభా నటేష్ హాట్ పోజులు.. అందాలన్నీ చూపిస్తూ..
Also See : Janhvi Kapoor : షార్ట్ డ్రెస్ లో జాన్వీ కపూర్ హాట్ పోజులు.. హీరోయిన్ నభా నటేష్ తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో అందాలన్నీ చూపిస్తూ హాట్ ఫోజులతో వైరల్ అవుతుంది.
ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి
– ఆదివాసీ నాయక్ పోడు సేవా సంఘం డిమాండ్నవతెలంగాణ – అశ్వారావుపేటఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని నాయకపోడు సేవా సంఘం నాయకులు డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు సోమని శివ ప్రసాద్ శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ఆదివాసీల అస్థిత్వం కోసం జరిగే పోరాటంలో భాగంగా నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో ఈ నెల 21 తేదీ ఆదివారం సకల ఆదివాసీ సంఘాలు ఆధ్వర్యంలో చారిత్రాత్మక భారీ…
తమిళ వెట్రి కజగం చీఫ్ ఇంట్లో చోరీ
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళ వెట్రి కజగం చీఫ్ విజయ్ ఇంట్లో చోరీ జరిగింది. ఒక అగంతకుడు నీలంకరైలోని విజయ్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంటి టెర్రస్పై తిరుగుతూ కనిపించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు అరుణ్ (24)గా గుర్తించారు. గత నాలుగేళ్లుగా అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. కాగా, స్టార్ నటుడు అయిన విజయ్ దళపతి…
ఇందిరమ్మ లబ్ధిదారుల వివరాలు నమోదు.!
నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఎల్-1 జాబితా లబ్ధిదారుల వివరాలను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం యాప్లో అధికారులు నమోదు చేస్తున్నారు. మండల వ్యాప్తంగా 15 గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల ఎల్వన్ జాబితాలో 3,828 మంది ఉన్నారు.తాడిచర్లలో 1085, మల్లారంలో 273, పెద్దతూండ్ల 388, చిన్నతూండ్ల 171, అడ్వాలపల్లి 105, దుబ్బపేట 30, కొయ్యూరు 105, వల్లెకుంట 260, కొండపేట 91, ఇప్పలపల్లి 137, ఎడ్లపల్లి 184, రుద్రారం 575,…
విష జ్వరంతో మహిళ మృతి..
నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అబ్బినవేని దేవిక (45) అనే మహిళ విషజ్వరంతో గురువారం రాత్రి హన్మకొండ ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లుగా మృతురాలు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి పూర్తి కథనం ప్రకారం దేవికకు గత మూడు రోజులు జ్వరం రావడంతో మొదటగా భూపాలపల్లి ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి బ్లడ్ ఇన్ఫెక్షన్,విషజ్వరం సోకిందని హన్మకొండ రెపర్ చేయగా అక్కడి వైద్యులు పరీక్షించి హైదరాబాద్ రెపర్ చేశారని…
లింగ మడుగుపల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
నవతెలంగాణ – ఆత్మకూరుఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగ మడుగుపల్లి గ్రామపంచాయతీ ప్రాంతంలో దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానిక సీఐ సంతోష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లింగమడుగు పల్లి గ్రామానికి చెందిన చల్లా రవి ఇంటి ఎదుట వేముల వీరాస్వామి బావిలో గుర్తు తెలియని ఓ మగవ్యక్తి మృతదేహం వెల్లకిలా పడి ఉందని శుక్రవారం సమాచారం అందింది. ఆత్మకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం వరంగల్…
