Headlines

Rahul Gandhi vs BJP: నిరాశతోనే ఆరోపణలు.. రాహుల్‌గాంధీ ఓట్ చోరీపై బీజేపీ కౌంటర్

అధికార పార్టీకి వత్తాసుగా కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లు చోరీ చేస్తుందంటూ కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. తాజాగా మరోసారి శుక్రవారం ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. ‘‘ఉదయం 4 గంటలకు నిద్రలేవండి.. 37 సెకన్లలో ఇద్దరు ఓటర్లను తొలగించండి. ఆపై తిరిగి నిద్రపోండి.’’ అని ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి రాహుల్‌గాంధీ పోస్ట్ చేశారు. రాహుల్‌గాంధీ తాజా పోస్ట్‌పై…

Read More

Flipkart Big Billion Days 2025 : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ ఆఫర్లు.. నథింగ్ ఫోన్ 3aపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే తక్కువ ధరకే..!

Flipkart Big Billion Days 2025 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 4 రోజుల్లో మెగా సేల్ లైవ్ కానుంది. ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే మల్టీ బ్రాండ్‌ల నుంచి అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్‌లను ప్రకటించింది. మీరు మిడ్-రేంజ్ ఫోన్ లేదా ఫ్లాగ్‌షిప్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ద్వారా మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు. మీరు నథింగ్ అభిమాని అయితే నథింగ్ ఫోన్ 3a అతి తక్కువ…

Read More

ఐఫోన్ 17 కోసం.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు..

మొబైల్ ఫోన్‌లలో ఆపిల్ ఐఫోన్‌కి (I Phone) ఉన్న క్రేజ్ వేరు. ధర ఎంతైనా సరే ఐఫోన్ కొనడానికి వెనుకాడరు కొందరు. ఐఫోన్ చేతిలో ఉందంటే చాలు.. వాళ్లు తమకు తాము గొప్పగా ఫీల్ అవుతారు. తాజాగా ఐఫోన్ 17 సిరీస్‌ని లాంచ్ చేశారు. దీని విక్రయాలు శుక్రవారం నుంచ ప్రారంభం అయ్యాయి. దీంతో విడుదలైన మొదటి రోజే ఐఫోన్‌ని దక్కించుకొనేందుకు యువత ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది….

Read More

మందు బంద్ చేస్తోన్న భారత సంపన్నులు.. సడెన్ గా ఈ మార్పేంటి? ఎందుకు?

Rich Indians Avoid Alcohol: ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనితో ఒత్తిడిని కలిగి ఉన్న చాలా మంది రిలాక్స్ కావాలని చూస్తారు. ఈ రిలాక్స్ లో భాగంగా మద్యం సేవించేవారు చాలామంది ఉంటారు. అయితే కొందరు ఒత్తిడి తగ్గించుకోవడానికి రెండు పెగ్గులు వేస్తుంటారు. కొందరు మాత్రం పీకలదాకా తాగి అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే ఇదే సమయంలో కొందరు సంపన్నులు సైతం ప్రతిరోజు మద్యం తీసుకునే వారు ఉన్నారు. కానీ ఇటీవల నిర్వహించిన సర్వే…

Read More

Rajeev Kanakala: నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది.. అరడజన్ సినిమాలు ఒప్పేసుకున్న

Rajeev Kanakala: టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒక్కరైనా రాజీవ్ కనకాల తాజాగా జరిగిన లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు చీఫ్ గెస్ట్‌గా అల్లు అరవింద్, అలాగే విజయ్ దేవరకొండ, బండ్ల గణేష్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ వేదికగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ఈ అద్భుతమైన వేడుకలో భాగమవ్వడం నాకు గర్వకారణం. నా టీమ్ మెంబర్స్‌కి హృదయపూర్వక అభినందనలని తెలిపారు. ఈ విజయం వెనుక ఉన్న ప్రధాన…

Read More

Junior : శ్రీలీల – జెనీలియా కలిసి నటించిన సినిమా.. ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు? ఏ ఓటీటీలో..

Junior : గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ‘జూనియర్’. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మాణంలో రాధా కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరెక్కింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా జెనీలియా కీలక పాత్రలో నటించింది. ఈ జూనియర్ సినిమా జులై 18న రిలీజ్ అయి పర్వాలేదనిపించింది. ఈ సినిమాతోనే జెనీలియా మళ్ళీ సౌత్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా…

Read More

ఇండస్ట్రీలో నిన్ను తోకేయడానికి చూస్తున్నారు జాగ్రత్త అంటూ మౌళి కి బండ్ల గణేష్ సలహా!

Bandla Ganesh advice to Mouli: బండ్ల గణేష్(Bandla Ganesh)..ఒకప్పుడు కమెడియన్ గా, ఆ తర్వాత నిర్మాతగా ఈయన పొందిన గుర్తింపు ఎలాంటిదో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈమధ్య కాలం లో ఆయన సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడు. అయితే రీసెంట్ గానే సూపర్ హిట్ గా నిల్చిన ‘లిటిల్ హార్ట్స్’ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఒక అతిథిగా పాల్గొన్న బండ్ల గణేష్, ఆ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా…

Read More

Komatireddy Rajagopal Reddy: పార్టీ మార్పుపై మరోసారి స్పందించిన రాజగోపాల్‌ రెడ్డి.. ఏమన్నారంటే..?

Komatireddy Rajagopal Reddy: ఈ మధ్య వరుసగా సీఎం రేవంత్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ వెళ్లడంతో.. పెద్ద ప్రచారమే తెరపైకి వచ్చింది.. ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని.. ఏపీ పర్యటనలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌తో భేటీ అవుతున్నారని.. ఇక పార్టీ మారుడే మిగిలిందనే ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది.. అయితే, ఆ వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి…..

Read More

కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తేనే నియోజక వర్గ అభివృద్ధి సాధ్యం : కడియం

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు నన్ను నమ్మి ఎమ్ఎల్ఎ గా గెలిపించారని కాంగ్రెస్ ఎమ్ఎల్ఎ కడియం శ్రీహరి తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్ఎల్ఎగా గెలిపిస్తే నియోజక వర్గం అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ఓటమితో తన నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని భావించానని, కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తేనే నియోజక వర్గ అభివృద్ధి సాధ్యం అని తెలియజేశారు. ఏడాదిన్నరగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని, దేవాదుల కాల్వలు బాగు…

Read More

బ్రిట‌న్ రాజు ఇచ్చిన క‌దంబ్ మొక్క‌ను నాటిన పీఎం మోడీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇటీవ‌లె ప్ర‌ధాని మోడీ త‌న 75వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నారు. పీఎం బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయా దేశాల అధినేత‌లు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. ఈక్ర‌మంలో భార‌త్ ప్ర‌ధానికి బ్రిట‌న్ మూడో రాజు ఛార్లెస్ వినూత్న‌రీతిలో శుభాకాంక్ష‌లు తెలియజేశారు. క‌దంబా మొక్క‌ను బ‌హుమ‌నంగా పంపి.. భార‌త్ ప‌ట్ల త‌న‌కు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా బ‌ర్త్ డే గిప్ట్‌గా ప్ర‌త్యేకంగా పంపించిన కదంబ్ మొక్కను ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో నాటారు….

Read More