Headlines

AP Assembly: మూడు రోజుల ముందే ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు..

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల ముందుగానే ముగియనున్నాయి.. నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ఆ తర్వాత జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు జరపాలని నిర్ణయం తీసుకున్నారు.. అంటే, ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని.. ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ఉంటుందని ప్రకటించారు.. కానీ, ఇప్పుడు మూడు రోజులు ముందుగానే.. అంటే, ఈ నెల 27తో అసెంబ్లీ…

Read More

వల్లభనేని వంశీ స్ట్రాంగ్ డెసిషన్!

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ మోహన్( Vallabhaneni Vamsi Mohan ).. ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడేవారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. దమ్ముంటే తనపై గెలవాలని సవాల్ కూడా చేసేవారు. అయితే ఎన్నికల్లో వల్లభనేని వంశీ మోహన్ ఓడిపోవడం, జైలుకు వెళ్లడం.. ఇలా అన్ని జరిగిపోయాయి. అయితే ఇప్పుడు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ మోహన్ పెద్దగా కనిపించడం లేదు. దీంతో…

Read More

క్రెడిట్ కార్డ్ ద్వారా రెంటల్ డబ్బు తీసుకునే వారికి బ్యాడ్ న్యూస్

Credit Card Rent Payments: ఫోన్ పే, గూగుల్ పే వచ్చిన తర్వాత చాలామంది ఆర్థిక వ్యవహారాలను సులభతరం చేసుకున్నారు. ఒకరికి డబ్బులు పంపించడం.. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం.. వంటివి ఈ యాప్స్ నుంచే చేస్తున్నారు. కొందరైతే బ్యాంకులకు వెళ్లడం పూర్తిగా మానేశారు. చిన్న మొత్తాలే కాకుండా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ ను యూపీఐ ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉండడంతో చాలామంది వీటిని ఫాలో అవుతున్నారు. అయితే బ్యాంకులతో ఈ సంస్థలు నేరుగా సంబంధం…

Read More

బండ్ల గణేష్ కి ఏమి తెలీదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బన్నీ వాసు!

Bunny Vasu Counter To Bandla Ganesh: ఈ ఏడాది సైలెంట్ గా వచ్చి, బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ లాంటి వసూళ్లను రాబట్టిన చిన్న సినిమాల్లో ఒకటి ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts Movie). ప్రముఖ యూట్యూబర్ మౌళి హీరో గా నటించిన ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. సినిమా విడుదలై రెండు వారాలు కావొస్తుంది, కానీ ఇప్పటికీ కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి….

Read More

Bengaluru: బెంగళూరులో అమానుషం.. డెలివరీ ఆలస్యం అయిందని జొమాటో బాయ్‌పై మూక దాడి

బెంగళూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. డెలివరీ ఆలస్యం అయిందని జొమాటో డెలివరీ ఏజెంట్‌‌ను కొందరు యువకులు ఇష్టానురీతిగా దాడి చేశారు. ఆదివారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది కూడా చదవండి: Kangana Ranaut: చెంపదెబ్బ వ్యాఖ్యలపై స్పందించిన కంగనా రనౌత్ ప్రస్తుత వానాకాలంలో ఎప్పుడు వాన కురుస్తుందో.. ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియని పరిస్థితి. ఇక మెట్రో సిటీల్లో పరిస్థితి మరింత…

Read More

EPFO Passbook Lite : సింగిల్ క్లిక్‌తో మీ PF బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు.. పాస్‌బుక్ లైట్ కొత్త ఫీచర్‌ ఎలా వాడాలంటే? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

EPFO Passbook Lite : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) సభ్యుల పోర్టల్‌లో “పాస్‌బుక్ లైట్” అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్‌తో సబ్‌స్క్రైబర్లు ఇప్పుడు తమ ఈపీఎఫ్ పాస్‌బుక్ లైట్ వెర్షన్‌ను నేరుగా పోర్టల్‌లో చూడొచ్చు. ఇకపై పాస్‌బుక్ వెబ్‌సైట్‌లోకి సపరేటుగా (EPFO Passbook Lite) లాగిన్ అవసరం ఉండదు. ఈ ఫీచర్ సాయంతో పీఎఫ్ సభ్యులు, కాంట్రిబ్యూషన్స్, విత్ డ్రాలు, పీఎఫ్…

Read More

18 ఏళ్ల క్రితం యూవీకి తిక్కరేగిన రోజు.. ఇంగ్లండ్ బాక్స్ బద్దలు

Yuvraj Singh Six Sixes: అతడు సినిమా చూశారా.. అందులో ఓ సన్నివేశంలో సునీల్ తనికెళ్ల భరణి ని ఉద్దేశించి..” నాయుడూ నువ్వు నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావ్” అని అంటాడు.. అసలు విషయంలో సునీల్ మాట్లాడిన మాట నూటికి నూరు శాతం సరిపోతుంది. ఆ మాటను నిజజీవితంలో నిజం చేసి చూపించినవాడు యువరాజ్ సింగ్. మామూలుగా కాదు ఇప్పటికీ తన పేరు గుర్తుకు వస్తాయి ప్యాంటు తడుపుకునేలా చేసాడు. డైపర్ వేసుకున్నా ఆ ప్రవాహం ఆగకుండా…

Read More

ఆరోగ్యశ్రీ ఎన్టిఆర్ వైద్యసేవగా మారింది: సత్యకుమార్

అమరావతి: టిడిపి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గత వైసిపి ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు ప్రజాధనం ధారాదత్తం చేసిందని  ఎపి మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆరోగ్యశ్రీని దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ వైద్యసేవగా మారిందని సభకు మంత్రి సత్యకుమార్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఎపి శాసన సభలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 457 కోట్లు చెల్లింపులు చేసిందని, ఆరోగ్యశ్రీని నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదని, పేరు మాత్రమే మారిందని సత్యకుమార్ తెలియజేశారు. ఎన్టిఆర్…

Read More

మేడారం మహా జాతరకు మాస్టర్ ప్లాన్..అభివృద్ధి పనులకు రూ.150 కోట్లు

ములుగు జిల్లా మేడారంలో జరిగే ప్రసిద్ధి గాంచిన సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది.ప్రతి సంవత్సరం ఈ తల్లులను దర్శించడానికి వస్తున్న భక్తుల సంఖ్యఏటా పెరుగుతున్నది.దేశవిదేశాల నుంచి వచ్చే వారి కోసం సకల సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించింది.దీంతో మేడారంలో శాశ్వతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.గతంలో,ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జరుగుతున్న జాతర కోసం ఒకసారి నిధులు కేటాయించడం ఆ తర్వాత అవి కొన్నాళ్లకు పాడవటాన్ని ప్రభుత్వం గుర్తించింది.దీన్ని…

Read More

Today Gold Price: చిన్న బ్రేక్.. మళ్లీ మొదలైన బంగారం ధరల మోత!

ఇటీవలి రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు వరుసగా రెండు రోజులు తగ్గాయి. పెరుగుదలలో చిన్న బ్రేక్ ఇచ్చిన పసిడి ధరలు.. మరలా పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై రూ.160 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,02,050గా.. 24 క్యారెట్ల ధర రూ.1,11,330గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10…

Read More