Headlines

హైదరాబాద్‌లో హారన్ మోతకు చెక్..

సిగ్నళ్ల వద్ద అనవసర హారన్లతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులుహైదరాబాద్ రోడ్లపై ప్రయాణమంటే వాహనదారుల సహనానికి పెద్ద పరీక్షే. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఎరుపు లైట్ పడగానే వెనుక నుంచి ఆగకుండా వినిపించే హారన్ల మోత నగరవాసులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఈ ధోరణి కేవలం చిరాకు కలిగించడమే కాకుండా, నగరాన్ని తీవ్రమైన శబ్ద కాలుష్యంలోకి నెట్టివేస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ముంబై, బెంగళూరు నగరాల్లో విజయవంతమైన హాంక్ మోర్.. వెయిట్ మోర్ (ఎక్కువ హారన్ కొడితే…..

Read More

కారులో వ్యాపించిన మంటలు.. పోలీసు సజీవదహనం

బెంగళూరు: కారులో మంటలు వ్యాపించి ఓ పోలీసు అధికారి సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. శనివారం ధారవాద జిల్లా అన్నిగెరె వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గదగ్ లోకయుక్త ఎస్పి కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పంచాక్షరయ్య శాలిమఠ్(38), ధారవాదలో వివాహానికి హాజరై కారులో తిరిగి వెళ్తున్నారు. అయితే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు పక్కనే ఉన్న వంతెనను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు…

Read More

హెచ్‌-1బీ వీసాల వినియోగంపై కఠిన నిఘా పెట్టాలన్న అమెరికా సెనేటర్

సెనేటర్ లేఖతో భారతీయ ఐటీ నిపుణుల్లో పెరిగిన ఆందోళనఅమెరికాలో హెచ్‌-1బీ (H-1B) వీసాల వినియోగంపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అగ్రశ్రేణి టెక్ కంపెనీలు స్థానిక అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తూ, అదే సమయంలో వేల సంఖ్యలో విదేశీ నిపుణులను నియమించుకోవడంపై సీనియర్ సెనేటర్ రూబెన్ గాలెగో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని ఆయన ట్రంప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిణామం హెచ్‌-1బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడే భారతీయ టెక్…

Read More

Sonia Gandhi: నెహ్రూను కించపరచడమే బీజేపీ లక్ష్యం..

Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరోక్షంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై విరుచుకుపడ్డారు. నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం పాలక పార్టీ(బీజేపీ) ప్రధాన లక్ష్యంగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై దుష్ప్రచారం చేయడం, ఆయన కించపరచమే అని ఆరోపించారు. ఒక పద్ధతి ప్రచారం ఆయన వారసత్వాన్ని తుడిచివేసే ప్రయత్నం జరుగోతందని ఆమె అన్నారు. నెహ్రూ నిర్మించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పునాదులను బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. Read…

Read More

లోకేష్ చుట్టూ కొత్త ప్రచారం..

Nara Lokesh News: ఏపీ మంత్రి నారా లోకేష్ రాజకీయంగా ఎదుగుతున్నారు. పాలనలో తనదైన ముద్ర చాటుకుంటున్నారు. ఆపై తెలుగుదేశం పార్టీని నడపడంలో కూడా ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ భావి నాయకుడిగా, చంద్రబాబు వారసుడిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు విపరీతమైన నమ్మకం పెట్టుకున్నాయి. అయితే ఈ క్రమంలో లోకేష్ చుట్టూ ఒక రకమైన విషవలయం చుట్టుకుంటుంది. ఆయనపై వ్యతిరేక ప్రచారానికి ప్రత్యర్థులు చేస్తున్న ప్రయత్నాలకు సొంత పార్టీ నేతలే అవకాశం కల్పిస్తున్నారు. దేశంలో…

Read More

Virat Kohli : ‘కోహ్లీ మామ‌.. నేను నీకు కాబోయే కోడ‌లిని..’ ఫ్ల‌కార్డుతో చిన్నారి.. వీడియో వైర‌ల్‌

Virat Kohli : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మ‌న‌దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా అత‌డికి అభిమానులు ఉన్నారు. అత‌డు మ్యాచ్ ఆడుతున్నాడు అంటే చూసేందుకు పెద్ద సంఖ్య‌లో ప్రేక్ష‌కులు స్టేడియాల‌కు వ‌స్తారంటే అతి శ‌యోక్తి కాదు. చిన్న‌పిల్ల‌ల నుంచి పెద్ద‌వాళ్ల వర‌కు అంద‌రూ అత‌డిని ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. ఇక రాయ్‌పూర్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్ సంద‌ర్భంగా ఓ…

Read More

Kandula Durgesh: మ్యూజిక్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తాం

Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధిని కొత్త దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రధాన చర్యలు తీసుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన NTVతో మాట్లాడుతూ.. రాబోయే రెండు సంవత్సరాల్లో రాష్ట్ర పర్యాటకం పూర్తిగా మారేలా అనేక కీలక ప్రాజెక్టులు అమలు చేయబోతున్నామని తెలిపారు. అలాగే, సీప్లేన్ కు వయబిలిటీ సమస్య ఉన్నప్పటికీ, వయబిలిటీని గ్యాప్ ఫండింగ్ ద్వారా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి…

Read More

Dharma Mahesh : కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసిన హీరో.. మీ పేరులో ఈ లెటర్ ఉందా అయితే స్పెషల్ ఆఫర్ మీకే..

Dharma Mahesh : సినిమా హీరో, హీరోయిన్స్ బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడతారని తెలిసిందే. ఇటీవల చాలా మంది ఫుడ్ బిజినెస్ లు మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలోనే సింధూరం, డ్రింకర్ సాయి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మ మహేష్ జిస్మత్ మండీ రెస్టారెంట్స్ ని మొదలుపెట్టాడు. కొన్నాళ్ల క్రితం ధర్మ మహేష్ తన భార్యతో ఉన్న వివాదంతో వైరల్ అయ్యాడు. (Dharma Mahesh) తనకున్న ‘Gismat’ రెస్టారెంట్స్ ని తన కొడుకు జగద్వజ పేరు మీదకు…

Read More

Team India: వరుసగా 20 ఓటముల తర్వాత టీమిండియాకు విజయం.. ఎందులోనో తెలుసా!

Team India: వరుసగా 20 వన్డే టాస్‌లు ఓడిపోయిన తర్వాత టీమిండియాకు కనీసం విశాఖపట్నంలోనైనా అదృష్టం కలిసి రావాలని క్రికెట్ ప్రేమికులు ప్రార్థించారు. అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ చివరకు క్రికెట్ ప్రేమికులు ఎదురు చూసిన వార్తను పొందారు. విశేషం ఏమిటంటే.. వరుసగా 20 వన్డే టాస్‌లు ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ నేతృత్వంలో టీమిండియా జట్టు దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచింది. దీంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. READ ALSO: The…

Read More