Headlines

Smriti Mandhana : ఎంగేజ్‌మెంట్ రింగ్ ఎక్క‌డ‌? పెళ్లి వాయిదా త‌రువాత స్మృతి మంధాన ఫ‌స్ట్ పోస్ట్‌..

Smriti Mandhana : భార‌త మ‌హిళా స్టార్ బ్యాట‌ర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప‌లాశ్ ముచ్చ‌ల్ ల పెళ్లి న‌వంబ‌ర్ 23న జ‌ర‌గాల్సి ఉండ‌గా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. వివాహం వాయిదా ప‌డిన త‌రువాత స్మృతి మంధాన తొలిసారి సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అయితే.. ఇది ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన వీడియో. ఇక్క‌డ వ‌ర‌కు అంతా బాగానే ఉంది గానీ.. ఈ వీడియోలో స్మృతి మంధాన…

Read More

బీజేపీలో చేరికలు

నవతెలంగాణ – గంభీరావుపేట: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ లో చేరుతున్నారని బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు.శుక్రవారం గంభీరావుపేట బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దుర్గేష్ ఆధ్యర్వంలో ముచ్చర్ల గ్రామానికి చెందిన సర్పంచి అభ్యర్థి కుంట కనకయ్యతో పాటు పలువురు బీజేపీ పార్టీ లో చేరారు.ఈ సందర్బంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలు…

Read More

టేకాఫ్‌ అవుతుండగా అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రమాదం

నవతెలంగాణ – హైదరాబాద్: టేకాఫ్‌కి రెడీ అవుతుండగా లాటమ్‌ సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఏ320లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే విమాన సిబ్బంది మంటలను ఆర్పేసి ప్రయాణికులను కిందకు దింపేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. బ్రెజిల్‌ లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఏ320 విమానం 180 మంది ప్రయాణికులతో టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ…

Read More

బ్యాటింగ్ భళా.. బౌలింగ్ ఢీలా.. వైజాగ్ లో గెలవాలంటే..

IND vs SA: టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కు గురైన తర్వాత.. టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించింది.. రెండో వన్డేలో కూడా 350 కి మించి పరుగులు చేసింది. అయినప్పటికీ బౌలింగ్ సరిగ్గా లేకపోవడంతో ఓటమిపాలైంది. దీంతో ఈ సిరీస్ విజేతను నిర్ణయించే చివరి మ్యాచ్ శనివారం విశాఖపట్నంలో జరగనుంది. తొలి రెండు వన్డేలలో రెండు జట్లు భారీగా పరుగులు చేశాయి. శనివారం విశాఖపట్నంలో జరిగే మ్యాచ్లో కూడా భారీగా…

Read More

కాలపరీక్షకు నిల్చిన భారత్-రష్యా మైత్రి

భారత్ష్య్రా 23 వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ అరుదెంచడం యావత్ ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పైనే ఉంది. ఈ సదస్సు ప్రక్రియ 2000 సంవత్సరం లో ప్రారంభమైన తరువాత పుతిన్ పర్యటన నాలుగేళ్ల విరామం చేసుకోవడం ఇంతవరకు లేదు. అగ్రరాజ్యం అమెరికా సహా నాటో కూటమి లోని అన్ని దేశాలకు చుక్కలు చూపిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించడం అమెరికాతోపాటు పొరుగున…

Read More

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. రేవంత్‌ గేమ్‌ ఛేంజర్‌ ప్లాన్‌!

Telangana Rising Global Summit: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 8, 9వ తేదీల్లో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించనుంది. ఈమేరకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. ‘తెలంగాణ రైజింగ్‌’ అనే ఇతివృత్తంతో జరిగే ఈ కార్యక్రమం పారిశ్రామిక వేత్తలు, సృజనాత్మక ఆలోచనకారులు, నిర్ణయాధికారులు, సినిమా, క్రీడలు, విద్యా రంగాల నుంచి ఎంపికైన వ్యక్తులు, విదేశీ ప్రతినిధులు, నిపుణులను ఒకే వేదికపైకి రానున్నారు. సుమారు…

Read More

క్రిస్మస్ వేడుకల్లో కారు బీభత్సం.. 10మంది దుర్మరణం

నవతెలంగాణ – హైదరాబాద్: ఫ్రాన్స్‌లో క్రిస్మస్ పండుగకు ముందు ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఫ్రాన్స్ ఓవర్సీస్ రీజియన్ అయిన గ్వాడెలోప్‌లోని సెయింట్-ఆన్‌లో క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లలో ఉన్న జనసమూహంపైకి ఒక కారు దూసుకెళ్లింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 10 మంది మరణించగా, మరో 9 మంది గాయపడ్డారు. సెయింట్-ఆన్‌లోని టౌన్ హాల్, చర్చి ఎదురుగా ఉన్న షోల్చర్ స్క్వేర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు…

Read More

Brazil Plane Crash : టేకాఫ్ అవుతుండగా విమానంలో చెలరేగిన మంటలు.. త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం.. వీడియో వైరల్

Brazil Plane Crash : బ్రెజిల్ విమానాశ్రయంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతుండగా ఓ విమానంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను కిందకు దింపేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. A plane with passengers on board caught fire in Brazil In Brazil, an Airbus A320 operated by LATAM caught fire right on the runway. The aircraft was preparing for…

Read More

చంద్రబాబుకు ఉన్నది.. జగన్మోహన్ రెడ్డికి లేనిది అదే!

Chandrababu And Jagan: ఏపీలో( Andhra Pradesh) కుల రాజకీయాలు అధికం. అది కాదనలేని నిజం కూడా. తెలుగుదేశం ఆవిర్భావం వరకు ఒక ఎత్తు.. తరువాత ఎత్తు అన్నట్టు పరిస్థితి కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన వర్గంగా రెడ్డి సామాజిక వర్గం ఉంది. టిడిపి ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కమ్మ సామాజిక వర్గం అండ నడుస్తూ వచ్చింది. అయితే కాంగ్రెస్ కనుమరుగై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చి చేరింది. కాంగ్రెస్ మాదిరిగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి…

Read More

పారాసిటమాల్ వాడుతున్నారా? ఇలా చేస్తే డేంజర్..

Paracetamol side effects: జ్వరం రాగానే చాలామంది సొంతంగా నైనా.. వైద్యుల సూచన మేరకు అయినా.. Paracetamol మెడిసిన్ కు ఎక్కువగా ప్రిఫరెన్సీ ఇస్తారు. అయితే చాలామంది జ్వరం రాగానే సొంతంగా మెడికల్ షాప్ లోకి వెళ్లి ఈ మెడిసిన్ ను కొనుగోలు చేసి వాడుతారు. అయితే అనేక ఆరోగ్య సమస్యలకు ఇది ఎంతో సురక్షితమైనది. కానీ మోతాదుకు మించితే మాత్రం ప్రమాదకరమని కొందరు వైద్యులు తెలుపుతున్నారు. పారాసిటమాల్ అవసరమైన వారు.. ఆరోగ్య దృష్ట్యా తగిన మోతాదులో…

Read More