Headlines

రష్యా–భారత్‌ సంబంధం మరింత బలోపేతం.. పుతిన్‌ పర్యటనలో వ్యూహాత్మక ఒప్పందాలు!

Russia India Relations: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారతకు వచ్చారు. డిసెంబర్‌ 4, 5 తేదీల్లో జరిగిన పుతిన్‌ పర్యటన భారత–రష్యా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం తెచ్చింది. ఈ రెండు రోజులలో రాజకీయ, వ్యూహాత్మక, సాంస్కృతిక అంశాలపై చర్చలు, ఒప్పందాలు జారి, ప్రత్యేకమైన విశ్వాసంతో మోదీ–పుతిన్‌ కలుసుకున్నారు. ఇప్పటి వరకు పుతిన్‌ భారత్‌లో మూడుసార్లు పర్యటించారు. మన్‌మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు, వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చారు. ఇప్పుడు మోదీ…

Read More

Palnadu Crime: పల్నాడులో తల్లీకొడుకుల మృతి కలకలం.. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ..?

Palnadu Crime: పల్నాడు జిల్లాలో తల్లీకొడుకుల మృతి కలకలం సృష్టిస్తుంది. రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్ ఏడు నెలల కొడుకు శరత్ కు అనారోగ్యంగా ఉండడంతో భార్య త్రివేణితో కలిసి నర్సరావుపేట ఆసుపత్రికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో పాలపాడు వద్ద మేజర్ కాల్వ వద్ద బైకు స్కిడ్ అయ్యింది. దీంతో బైకుపై ఉన్న త్రివేణి కొడుకుతో సహా కాలువలో పడిపోయింది. కాలువలో పడిపోయిన భార్య, కొడుకు కోసం గాలించినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గల్లంతైన…

Read More

విమానాల రద్దు.. అందుబాటులో ప్రత్యేక రైళ్లు

నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్‌-చెన్నై, చర్లపల్లి-కోల్‌కతా, హైదరాబాద్‌-ముంబయికి దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వీటిలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. The post విమానాల రద్దు.. అందుబాటులో ప్రత్యేక రైళ్లు appeared first on Navatelangana. ​నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది…

Read More

వైసీపీలోకి జెసి పవన్ రెడ్డి చేరికకు బ్రేక్!

JC Pawan Reddy: ఏపీ ( Andhra Pradesh)రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకొని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడాలని భావిస్తోంది. అందుకు ఏ అవకాశం విడిచి పెట్టకూడదని చూస్తోంది. ముఖ్యంగా రాయలసీమ జోన్లో పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో జెసి ఫ్యామిలీని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది….

Read More

‘అఖండ-2’ రిలీజ్ వాయిదా.. బుక్ మై షోలో షాకింగ్ అప్‌డేట్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ-2’. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చిత్ర కొత్త రిలీజ్ డేట్‌ని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెట్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్‌ మై షో పెట్టిన ఓ అప్‌డేట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ‘అఖండ-2’ కొత్త విడుదల తేదీపై…

Read More

Brazil: బ్రెజిల్‌లో తప్పిన ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా పెద్ద ఎత్తున మంటలు

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. సావోపాలోలోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 180 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తం అయి మంటలు అదుపు చేశారు. దీంతో ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ప్రాణాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: Sonu Sood: ఆదేశాలు పాటిస్తారు.. సిబ్బందిని తిట్టడం కరెక్ట్ కాదు.. ఇండిగో సంక్షోభంపై సోను సూద్…

Read More

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు కేటీఆర్‌ ఘన నివాళి..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడానికి రాజ్యాంగంలో బాబాసాహెబ్ చొరవతో ఏర్పాటుచేసిన ఆర్టికల్ 3 ఎంతగానో దోహదపడిందన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన బాటలోనే తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలన సాగిందని చెప్పారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా…..

Read More

Sasirekha Song Promo: మన శంకర వరప్రసాద్ గారు నుంచి “శశిరేఖ” సాంగ్ ప్రోమో వచ్చేసింది.. పంచకట్టులో మెగాస్టార్ అదరగోట్టేశాడు..

Sasirekha Song Promo: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “మన శంకర వరప్రసాద్ గారు”. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ…

Read More

ఇండిగో విమానాలు రద్దు…. ప్రయాణికుల ఆగ్రహం.. వైరల్ వీడియో

హైదరాబాద్: ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కరోజే వెయ్యి విమాన సర్వీసులు రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు పడుతున్నారు. ఇవాళ కూడా ఇండిగో ఫ్లైట్‌ సర్వీసుల రద్దుతో ఎయిర్‌పోర్ట్‌లలో పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల 15లోగా సమస్య పరిష్కారం చేస్తామని ఇండిగో సిఇఒ సెలవిచ్చారు. సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకునే విమానాల్ని క్యాన్సిల్‌ చేశామని తెలిపారు. సిస్టమ్‌ రీబూట్‌ వల్ల విమానాలు రద్దు చేయాల్సి వస్తుందని చెప్పారు. ఇండిగో సంస్థ తమతో ఆటలాడుకుంటుందని…

Read More

ఏపీలో రూ.100తో రూ.10 లక్షల భూమి రిజిస్ట్రేషన్!

Land Registration: ఏపీ( Andhra Pradesh) ప్రజల కనీస డిమాండ్లపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. వారసత్వ ఆస్తులు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసింది. గ్రామ సచివాలయాల్లోనే ఈ భూముల బదలాయింపు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. కేవలం 100 రూపాయల ఖర్చుతో ఈ భూములను వారసులకు బదులయించేలా రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఎమ్మార్వో కార్యాలయాలతో పాటు ఆర్టీవో కార్యాలయాలు చుట్టు తిరగాల్సి వచ్చేది ఈ వారసత్వ ఆస్తుల కోసం. కానీ…

Read More