Headlines

Asia Cup India vs Pakistan 2025 : జియో యూజర్లకు పండగే.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు మీకోసం.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫ్రీగా చూడొచ్చు..!

Asia Cup India vs Pakistan 2025 : ఆసియా కప్ 2025లో భారత్ తిరుగులేని జట్టుగా దూసుకుపోతుంది. ఇప్పటివరకూ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసింది. సూపర్ ఫోర్ ఫేస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు భారత జట్టు రెడీ అవుతోంది. సూపర్ ఫోర్ దశలో పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. గ్రూప్ దశలో భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. కొన్ని వారాల తర్వాత ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య సూపర్…

Read More

ఆసియా కప్.. గిల్ తోనే ఇబ్బంది! ఏం చేస్తాడో?

Asia Cup 2025 Shubman Gill: ఆసియా కప్ లో భాగంగా టీమ్ ఇండియా, పాకిస్తాన్ ఆదివారం సూపర్ 4 లో తలపడబోతున్నాయి. ఇప్పటికే లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. విజయం సాధించిన అనంతరం భారత జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇది వివాదంగా మారింది. రోజులపాటు మీడియాలో చర్చ జరిగింది. ఈ వివాదం తర్వాత టీమిండియా, పాకిస్తాన్ తల పడబోతున్న నేపథ్యంలో…

Read More

Xiaomi Diwali Sale 2025: షావోమీ దీపావళి సేల్‌.. ఫోన్‌లు, స్మార్ట్ టీవీలపై 60 శాతం తగ్గింపు!

2025 దీపావళి సందర్భంగా ‘షావోమీ ఇండియా’ తన కస్టమర్లకు పండుగ సేల్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 22 నుంచి షావోమీ దీపావళి సేల్‌ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఎంఐ.కామ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాములతో కలిసి అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తుంది. సేల్‌ సమయంలో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లపై 45 శతం వరకు, క్యూఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలపై 55 శతం వరకు టాబ్లెట్‌లపై 60 శతం వరకు ఆదా చేసుకోవచ్చు. షావోమీ దీపావళి పండుగ సీజన్‌లో రెడ్‌మీ…

Read More

H-1B Visa: పెళ్లిళ్లు రద్దు, తల్లుల కన్నీరు.. ట్రంప్ H-1B చర్యతో భారతీయుల్లో కల్లోలం..

H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న H-1B వీసా చర్యలు భారతీయుల్లో కల్లోలం నింపుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత తమ తల్లిదండ్రుల్ని, కుటుంబాలను కలవడానికి వచ్చిన వారు, పెళ్లి చేసుకునేందుకు వచ్చిన వారు అయోమయ స్థిలో పడ్డారు. తమ వివాహాలను రద్దు చేసుకుని, మళ్లీ అమెరికా ఫ్లైట్ ఎక్కుతున్నారు. హెచ్1బీ వీసాల రుసుము 1,00,000 డాలర్లు(రూ. 88 లక్షలు)కు పెంచుతూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం పెట్టాడు. ఈ నిర్ణయంతో భారతీయ టెక్కీల్లో ఆందోళన…

Read More

OGPreRelease : పవన్ కళ్యాణ్ క్రేజ్.. OG ప్రీ రిలీజ్ వేడుక.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి హైదరాబాద్‌లోని LB స్టేడియంలో జరగనుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. హైదరాబాద్‌లోని LB స్టేడియం చుట్టూ ఉన్న వీధుల్లో ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండేలా పలు ఆంక్షలు విధించారు పోలీసులు. కింది ప్రదేశాలు/మార్గాలలో ట్రాఫిక్ నిలిపివేయబడుతుంది లేదా మళ్లించబడుతుంది: 1. AR పెట్రోల్ పంప్ జంక్షన్ (పబ్లిక్ గార్డెన్స్) నుండి BJR…

Read More

Floating Gold: రైతుకు దొరికిన రూ. 5 కోట్ల విలువైన ఫ్లోటింగ్ గోల్డ్.. అమ్మడానికి ప్రయత్నిస్తుండగా..

గుజరాత్‌లోని సూరత్‌లో ఒక రైతుకు తేలియాడే బంగారం అని పిలువబడే విలువైన వస్తువు దొరికింది. దీని బరువు ఐదు కిలోగ్రాములకు పైగా మరియు ఐదు కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఆంబర్‌గ్రిస్ అని పిలువబడే ఈ వస్తువును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. సూరత్ నగర పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) వరాచా హీరాబాగ్ సర్కిల్‌కు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. Also…

Read More

GST on Idli and Dosa: దక్షిణ భారతదేశంపై కేంద్రం వివక్ష.. ఇడ్లీ- దోశలపై 5% జీఎస్టీ!

GST on Idli and Dosa: దక్షిణ భారతీయులు ఎక్కువగా తినే అల్పాహారం ఇడ్లీ, దోశలపై 5 శాతం జీఎస్టీ విధించడంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తినే చపాతీ, పరోటాలా మీద ఉన్న 18 శాతం జీఎస్టీని జీరో చేయడంపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్ర ప్రజల మీద వివక్ష చూపించడానికి జీఎస్టీ పన్నులు కారణం అవుతున్నాయని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇలా ఎందుకు చేశారని సోషల్…

Read More

Mohanlal: ఇది నిజమేనా అని అనిపించింది..’ దాదాసాహెబ్ ఫాల్కే గౌరవంపై మోహన్‌లాల్ ఎమోషనల్

మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌ను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. నటుడు, దర్శకుడు, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవల్ని గుర్తించి.. 2023 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. మోహన్‌లాల్‌ అద్భుత సినీ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తేలిపారు. ఈ నెల 23న జరిగే 71వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో మోహన్‌లాల్‌ను ఈ అవార్డుతో సత్కరించనున్నారు. Also Read : Vedhika :…

Read More

బిసిసిఐ అధ్యక్షుడిగా కొత్త పేరు.. అతనో ఫస్ట్‌క్లాస్ క్రికెటర్

ముంబై: బిసిసిఐ అధ్యక్ష పదవి  (BCCI Pesident) కోసం మరి వారం రోజుల్లో భారత క్రికెట్ బోర్డు ఎజిఎం జరగనుంది. ఈ మీటింగ్ తర్వాత కొత్త అధ్యక్షుడు ఎవరు అనే విషయం తేలిపోనుంది. ఈసారి అధ్యక్ష పదవి కోసం పలువురు మాజీల పేర్లు వినిపించాయి. తొలుత సచిన్ టెండూల్కర్ పేరు వినిపించినప్పటికీ.. ఆయన టీం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. ఆ తర్వాత మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలు ఈ పదవి…

Read More

Hydra: 30ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం.. హైడ్రా కూల్చివేతలపై బాధితుల ఆగ్రహం.. గాజులరామారంలో హైటెన్షన్.. నేలపై పడుకొని.. విద్యుత్ తీగలు పట్టుకొని..

Hydra demolitions in gajularamaram: మేడ్చల్ జిల్లా గాజులరామారంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. హైడ్రా కూల్చివేతలపై బాధితులు ఆందోళనకుదిగారు. అక్కడ 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ.10లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణదారుల చేతుల్లో విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించిన హైడ్రా.. పలు సర్వే నెంబర్‌లలో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేసింది. మరోవైపు కూల్చివేతలపై స్థానికులు…

Read More