Headlines

GST Rate Cut : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. మధ్యతరగతికి బిగ్ రిలీఫ్.. రేపటి నుంచి చౌకగా మారే వస్తువులివే.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

GST Rate Cut : మధ్యతరగతివారికి బిగ్ రిలీఫ్.. రేపటి నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి 375 వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గుతాయి. ఇందులో నిత్యావసర వస్తువుల సేవలు చౌకగా మారుతాయి. ఆహారం, ఎలక్ట్రానిక్స్, వైద్య సామాగ్రి వంటి వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి. వినియోగదారులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. ఇంతకీ ఏయే వస్తువుల (GST Rate Cut) ధరల తగ్గనున్నాయి.. ఏయే వస్తువుల ధరలు ఖరీదైనవిగా మారనున్నాయో ఇప్పుడు…

Read More

OG: పవన్‌ కల్యాణ్‌ OG సినిమా టికెట్‌ వేలంకు రికార్డ్‌ ధర

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘దే కాల్ హిమ్ ఓజీ’ (OG) సినిమా బెనిఫిట్ షో టికెట్ ఒకటి రికార్డ్ ధరకు వేలం పాటలో అమ్ముడుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో జరిగిన ఈ వేలంపాటలో టికెట్ ఏకంగా రూ.1,29,999కు పలికింది. ఈ టికెట్‌ను పవన్ కల్యాణ్ హార్డ్‌కోర్ అభిమాని అయిన ఆముదాల పరమేష్ దక్కించుకున్నారు. టికెట్ నుంచి వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీ కార్యాలయానికి ఇవ్వనున్నట్లు పరమేష్ తెలిపారు. Also…

Read More

Earthquake: 7.7 తీవ్రతతో భూకంపం.. వణికిన మయన్మార్..!

Earthquake: నేడు (సెప్టెంబర్ 21) బంగ్లాదేశ్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మేఘాలయలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ భూకంపం ఉదయం 11:49 గంటలకు (IST) బంగ్లాదేశ్‌తో మేఘాలయ సరిహద్దుకు సమీపంలో సంభవించిందని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే, మేఘాలయలో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా బంగ్లాదేశ్‌లోని ఢాకా, చిట్టగాంగ్‌తో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే, ఈ ఘటనలో…

Read More

సచిన్ కాదు, గంగూలీ కాదు.. బీసీసీఐ కి కాబోయే అధ్యక్షుడు అతడే.. నేపథ్యం ఏంటంటే?

Mithun Manhas BCCI President: భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త అధ్యక్షుడు ఖరారు అయినట్టు తెలుస్తోంది. శనివారం జరిగిన హై ప్రొఫైల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్ మండలికి రాజీవ్ శుక్లా తాత్కాలిక సారథ్యం వహిస్తున్నారు. ఇటీవల లోథా కమిటీ సిఫారసుల మేరకు రోజర్ బిన్నీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి శుక్లా భారత క్రికెట్ నియంత్రణ మండలికి తాత్కాలిక సారధిగా వ్యవహరిస్తున్నారు….

Read More

Nalini: వీలునామా/మరణ వాంగ్మూలం పేరిట మాజీ డీఎస్పీ నళిని బహిరంగ లేఖ.. సంచలన కామెంట్స్‌

Nalini: రాష్ట్ర ప్రజలకు మాజీ డీఎస్పీ నళిని వీలునామా/మరణ వాంగ్మూలం పేరిట ఓ బహిరంగ లేఖ రాశారు. ఒక అధికారినిగా, ఉద్యమకారినిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన తన జీవితం ముగియబోతోందని చెప్పారు. “నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్‌గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నాను. మూడు రోజుల నుంచి నాకు నిద్ర లేదు. రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. నా గతమంతా వ్యధా భరితం. తెలంగాణ…

Read More

బిఆర్‌ఎస్ కూలిపోయే కాళేశ్వరం కట్టింది: ఉత్తమ్

సూర్యాపేట: ఆల్మట్టి డ్యామ్‌పై ఢిల్లీకి వెళ్లి వాదనలు వినిపిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. సూర్యాపేట జి్ల్లాలో ఆయన పర్యటించారు. పాలకవీడు మండలంలో జవహర్ జాన్‌పహాడ్ ఎత్తిపోతల వథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని అన్నారు. భారత రాష్ట్ర సమితి పాలనలో కూలిపోయే కాళేశ్వరం కట్టారని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని.. అది పూర్తయ్యాక చట్ట ప్రకారం చర్యలు…

Read More

ఆసియా కప్.. మరో దమ్కీ ఇస్తే.. పాకిస్తాన్ మూలకు కూర్చుంటుంది..

Asia Cup 2025 Pakistan Vs India Super 4: వారం వ్యవధిలోనే పాకిస్తాన్ భారత్ తలపడబోతున్నాయి. ఆసియా కప్ లో భాగంగా ఆదివారం జరిగే సూపర్ 4 మ్యాచ్లో ఈ రెండు జట్లు పోటీ పడబోతున్నాయి. ఫేవరెట్ భారత జట్టు అయినప్పటికీ.. పాకిస్తాన్ జట్టును అంత తేలికగా తీసి పారేయడానికి లేదు. పైగా షేక్ హ్యాండ్ వివాదం తర్వాత ఆ జట్టు ప్రతీకారంతో రగిలిపోతోంది. ఇలాంటి సమయంలో ఆ జట్టుకు మరో పంచ్ కనుక ఇస్తే…

Read More

Idli Kadai: కట్టప్ప పాత్ర కంటే.. ధనుష్ ‘ఇడ్లీ కడై’ లో వర్క్ కష్టం: సత్యరాజ్

కోలీవుడ్ స్టార్ ధనుష్, హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్‌గా కూడా పేరొందుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలను విజయవంతంగా నిర్మించిన ధనుష్, ఇప్పుడు ‘ఇడ్లీ కడై’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ పేరుతో రిలీజ్ కానుంది. ఇడ్లీ కడైలో ముఖ్య పాత్రలో నటించిన సత్యరాజ్, ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. Also Read : Mohanlal: ఇది నిజమేనా…

Read More

IND vs PAK: నిజానికి మ్యాచ్ రిఫరీ పాకిస్థాన్‌ను రక్షించాడు.. అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆసియా కప్‌ 2025లో భాగంగా గ్రూప్ స్టేజ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర ఓటమిని ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత కరచాలనం వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరచాలనం విషయంలో మ్యాచ్‌ రిఫరీపై ఏసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. అయితే ఐసీసీ మాత్రం పీసీబీ ఫిర్యాదును పక్కనపెట్టింది. సూపర్-4లో ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ.. చిరకాల…

Read More