Kadiyam Srihari: నాడు 36మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు.. ఒక్కరితోనూ కేసీఆర్ రాజీనామా చేయించలేదు.. ఫిరాయింపులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపులు, స్పీకర్ నోటీసులపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. నేను వ్యక్తిగతంగా ఫిరాయింపులను సమర్ధించను అని ఆయన తేల్చి చెప్పారు. అయితే, నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సొంత అభిప్రాయాలు పక్కన పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. స్పీకర్ నోటీసులపైనా ఆయన రియాక్ట్ అయ్యారు. రిప్లయ్ కోసం స్పీకర్ నోటీస్ లో ఈ నెల చివరివరకు గడువు ఇచ్చారని తెలిపారు. నా సమాధానం…
