Headlines

Berlin Bomb Scare: పాపం ఎప్పుడు పోయేవాళ్లో.. జర్మనీలో 80 ఏళ్లుగా పేలని బాంబు

Berlin Bomb Scare: జర్మనీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.. బెర్లిన్ పరిధిలోని మిట్టే జిల్లాలో గురువారం సాయంత్రం స్ప్రీ నది నుంచి రెండవ ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబును అధికారులు బయటికి తీశారు. ఈ బాంబు గత 80 ఏళ్లుగా పేలలేదు. బాంబును గుర్తించిన వెంటనే పోలీసులు 500 మీటర్ల పరిధిలో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, దాదాపు 10 వేల మందిని అక్కడి నుంచి ఖాళీ చేయమని ఆదేశించారు. READ ALSO: Jr NTR…

Read More

Mirai : నా కథ కాపీ కొట్టారు.. మిరాయ్’కి షాక్?

టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న మిరాయ్ సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విజయవాడకు చెందిన గిరిధర్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, తాను రచించిన ‘ది బుక్ ఆఫ్ డిస్ట్రక్షన్’ పుస్తకాన్ని కాపీ చేసి సినిమా తీశారని ఆరోపించారు. మిరాయ్ మేకర్స్ కాపీరైట్స్ ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొన్నారు.పిటిషనర్ గిరిధర్ తన పుస్తకంలోని కథాంశం, పాత్రలు, సన్నివేశాలను అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించారని వాదిస్తున్నారు. దీంతో సినిమా డైరెక్టర్, నిర్మాతతో పాటు ఇతర సంబంధిత వ్యక్తులను…

Read More

Ysrcp MLCs: వైసీపీకి బిగ్ షాక్..! టీడీపీలో చేరనున్న ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు..

Ysrcp MLCs: వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరనున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీ కండువా కప్పుకోనున్నారు. వారు ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. చంద్రబాబు నివాసంలో ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీ గూటికి చేరనున్నారు. వీరు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. కానీ, మండలి ఛైర్మన్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి సంబంధించి వారు న్యాయస్థానాలకు…

Read More

CM Chandrababu: ఏపీ, తెలంగాణలో మెజారిటీ ప్రాజెక్టులు నేను ప్రారంభించినవే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలో మెజారిటీ ప్రాజెక్టులు నేను ప్రారంభించినవే అని వెల్లడించారు. తొలిసారి అనంతపురంలో రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం ప్రారంభించామని అన్నారు. ఉపాధి లేక పాలమూరు జిల్లా నుంచి వలసలు వెళ్లేవారు అని గుర్తు చేశారు. ఫ్లోరైడ్‌ బాధిత నల్గొండ జిల్లాకు శ్రీశైలం జలాలు అందించామని తెలిపారు. నల్గొండకు లిఫ్ట్‌ ద్వారా శ్రీశైలం ఎడమ కాలువ నీళ్లిచ్చామన్నారు….

Read More

Nepal: నేపాల్ నిరసన వెనక పెద్ద కుట్ర, కాల్పులకు ఆదేశాలు ఇవ్వలేదు: మాజీ ప్రధాని ఓలి..

Nepal: నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి శుక్రవారం దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. నేపాల్ సార్వభౌమాధికారంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. ఇటీవల, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా జెన్-జీ యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనలు హింసకు దారి తీశాయి. భద్రతా బలగాలు జరిపిన దాడుల్లో 51 మంది మరణించారు. అయితే, తాను కాల్పులకు ఆదేశాలు ఇవ్వలేదని, ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు…

Read More

చలో విజయవాడ కర పత్రాలు విడుదల

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24న విజయవాడలో నిర్వహించనున్న రైతు-కూలీల మహా ధర్నాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు జిల్లా సహాయ కార్యదర్శి హనుమంతు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాలకృష్ణ లు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడిన నాయకులు, ప్రభుత్వం 2013…

Read More

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

రోజూ ఫుడ్ కు బదులు ఇంజిన్ ఆయిల్ తాగుతున్న వ్యక్తి.. వీడియో వైరల్ కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ అనే వ్యక్తి ఎటువంటి ఆహరం తీసుకోకుండా కేవలం ఇంజన్ ఆయిల్ మాత్రమే తాగుతూ జీవిస్తున్నాడు.. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి తాను ఆహారం లేకుండా జీవిస్తున్నానని, అన్నం, చపాతీకి బదులుగా 7-8…

Read More

యుద్ధం ఎలా చేయాలో ఇండియాను చూసి నేర్చుకోండి

World should learn from India: భారత కాశ్మీర్లోని పహల్గాం ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య విద్యావాతరణం నెలకొన్న విషయం తెలిసిందే. కొన్ని రోజులపాటు వార్ జరిగిన తర్వాత తెలుగు దేశాలు యుద్ధం ముగిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే యుద్ధం ముగిసిన తర్వాత కొంతమంది భారత్ త్వరగా యుద్ధం ముగించిందని ప్రకటనలు చేశారు. కానీ ఈ ప్రకటనలపై ఇప్పటికే భారత్ కు చెందిన ఆర్మీతో పాటు ఇతర అధికారులు స్పందించారు. తాజాగా ఇండియన్ ఆర్మీ ఫోర్స్…

Read More

Jr NTR Injured: ఎన్టీఆర్‌కు గాయాలు.. షాక్ లో ఫాన్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం అనే న్యూస్ నందమూరి అభిమానులను కలవరపెడుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే కర్ణాటక, హైదరాబాద్‌లో కొన్ని కీలక షెడ్యూల్స్ చిత్రీకరించారు. త్వరలోనే విదేశాల్లో షూటింగ్‌కు రెడీ అవుతున్నారు. రీసెంట్‌గాగా ఎన్టీఆర్ వర్కౌట్ వీడియో ఒకటి బయటికి రాగా.. సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. సిక్స్ ప్యాక్ బాడీతో అదిరిపోయే లుక్‌లో ఉన్నాడు టైగర్. ఆయన డెడికేషన్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. ప్రశాంత్ నీల్ సినిమాలో…

Read More

ప్రతి ఒక్కరూ కర్మఫలం అనుభవించాల్సిందే.. అనడానికి ఈ స్టోరీనే నిదర్శనం..

Karma comes back: మనం తీసుకున్న పాపం మనకే శిక్ష తగులుతుందని కొందరు పెద్దలు చెబుతారు. కానీ నేటి కాలం వారు అవేవి పట్టించుకోరు. ఏ పాపం చేయని వారు కూడా చాలా కష్టాలు పడుతున్నారని.. పాపాలు చేసిన వారు ఎన్నో రకాలుగా సంతోషంగా ఉంటున్నారని సమాధానం ఇస్తుంటారు. కానీ పురాణంలోని కొన్ని కథల ప్రకారం ఒక జన్మల చేసుకున్న పాపం మరో జన్మలో కర్మఫలం అనుభవించాల్సిందేనని అంటూ ఉండగా.. నేటి ఆధ్యాత్మికవేత్తలు మాత్రం ఈరోజు చేసిన…

Read More