Headlines

త్వరలో ‘పోంగులేటి’ బయోపిక్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా, ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత ప్రస్థానం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఆయన జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతుండటం ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో పొంగులేటి పాత్రను ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ పోషించనున్నారు. ఈ సినిమాకు ‘శ్రీనన్న అందరివాడు’ అనే పేరును ఖరారు చేశారు. మంత్రి పొంగులేటి వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలతో పాటు, ఆయన రాజకీయ…

Read More

K-Ramp Teaser : కిరణ్ అబ్బవరం ‘K ర్యాంప్‌’ టీజర్ వచ్చేసింది.. బాబోయ్ లిప్ కిస్సులతో రెచ్చిపోయిన కిరణ్..

K-Ramp Teaser : కిర‌ణ్ అబ్బ‌వ‌రం, యుక్తి తరేజా జంటగా తెరకెక్కుతున్న సినిమా K ర్యాంప్‌. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్స్ పై రాజేశ్ దండ, శివ బొమ్మక్ నిర్మాణంలో జైన్స్ నాని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.(K-Ramp Teaser) K ర్యాంప్ సినిమా దీపావళి కానుకగా అక్టోబ‌ర్ 18న థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే K ర్యాంప్ గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా…

Read More

అరెస్టులతో పోరాటాలను, ఉద్యమాలను ఆపలేరు..

సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు ఉధృతం చేస్తాం : టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు కొర్ర శంకర్ నవతెలంగాణ – అచ్చంపేట ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పోరాటాలు చేస్తుంటే పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించడం సరైనది కాదని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు కోరశంకర్ అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పండిట్, పిఈటి పోస్టులు అప్ గ్రేడేషన్, హెచ్ఎం పోస్టులు మంజూరు, సి…

Read More

Yasin Malik: హఫీజ్ సయీద్‌ని కలిసినందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ థాంక్స్ చెప్పారు.

Yasin Malik: ఉగ్రవాద నిధుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) ఉగ్రవాది యాసిన్ మాలిక్ సంచలన విషయాన్ని వెల్లడించారు. 2006లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(LeT) చీఫ్, 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను కలిసిన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు వ్యక్తిగతంగా థాంక్స్ చెప్పారని వెల్లడించారు. ఆగస్టు 25న ఢిల్లీ హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో మాలిక్ ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ఉగ్రవాదిని కలవడం తన వ్యక్తిగత…

Read More

సహకార వ్యవస్థను బలోపేతం చేయాలి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి సహకార వ్యవస్థను బలోపేతం చేయాలి అని నాబార్డ్ డిడిఎం ప్రవీణ్ కుమార్ , జిల్లా సహకార బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగభూషణం వందే అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం (IYC–2025) సందర్భంగా శుక్రవారం NABARD ఆధ్వర్యంలో జక్రాన్ పల్లి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  NABARD-DDM  ప్రవీణ్ కుమార్ , నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి  నాగభూషణం వందే తో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్బంగా…

Read More

TGSRTC: బస్సు ఛార్జీల పెంపు వెనుక అసలు విషయం చెప్పిన ఆర్టీసీ

TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) తమ బస్సు టికెట్ ధరలను 50 శాతం పెంచిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఈ వార్తలను ఖండించింది. సాధారణ ప్రయాణికులకు వర్తించే టికెట్ చార్జీలు యథాతథంగా ఉన్నాయని సంస్థ వెల్లడించింది. ఈ ధరల పెంపు కేవలం ప్రత్యేక బస్సు సర్వీసులకు మాత్రమే వర్తిస్తుందని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది. ముఖ్యంగా పండుగల సమయంలో…

Read More

అనంతారం అంగన్వాడిని సందర్శించిన నీతి అయోగ్ సభ్యులు ఐవీ సుబ్బారావు

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  భువనగిరి మండలంలోని ఆనంతారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం 1, & 2, ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల లను నీతి అయోగ్ ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్ మెంబర్  ఐ వి సుబ్బారావు సందర్శించినారు. ఈ సందర్భంగా ఆయన అంగన్వాడీ కేంద్రం కల్పిస్తున్న సదుపాయాలు, పిల్లలు నేర్చుకున్న విషయాలను అడిగి, తల్లులు, గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవలు, పోషకాహారం ప్రాధాన్యత , అందిస్తున్న పోషకాహారం పరిశీలించారు. ఉన్నత పాఠశాల మధ్యాహ్నం భోజనం సరఫరా, నాణ్యత,  తరగతి…

Read More

హోంగార్డ్స్ సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: ఎస్పీ

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లజిల్లాలో పని చేస్తున్న హోం గార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డీజీపీ కార్యాలయం నుండి వచ్చిన రెయిన్ కోట్స్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్స్ పోలీసు శాఖలో అంతర్గత భాగమని, పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని, ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందితో బాటు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు….

Read More

ఈనెల 21 నుంచి ఉరవకొండలో రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలు

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఈనెల 21, 22 తేదీలలో ఉరవకొండ పట్టణంలో రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల సెపక్ తక్రా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సెపక్ తక్రా సంఘం అసోసియేషన్ చైర్మన్ సప్తగిరి మల్లికార్జున మరియు ప్రెసిడెంట్ షాహిన్ తెలిపారు. శుక్రవారం ఉరవకొండలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ పోటీలలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి బాల బాలికల జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇక్కడ పోటీల అనంతరము రాష్ట్ర జట్టు ఎంపిక చేసి ఎంపికైన జట్టు…

Read More

Pawan Kalyan: ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే.. మీరు ఒక్క మాట జన సైనికులకు చెప్తే చాలు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది. ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ డీప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరారు. రఘురామ మాట్లాడుతూ.. ఇటీవల కేరళ ప్రభుత్వం మంచి తీసుకొచ్చింది. ఆ పాలసీతో ప్లాస్టిక్ ను నిషేధించడానికి మార్గం సుగమమైందన్నారు. ఏపీలో లిక్కర్ వినియోగం ఏ రేంజ్ లో…

Read More