అంకాపూర్ పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు పంపిణీ
నవతెలంగాణ – ఆర్మూర్చదువు మాత్రమే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. చిన్నప్పటినుండి మంచి అలవాట్లు, క్రమశిక్షణతో చదువుకుంటే ఎంతటి వారైనా గొప్ప స్థాయికి చేరుకుంటారని, చదువుకు పేద ధనిక తేడా అవసరం లేదని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆల్ రౌండ్ నైపుణ్యంతో ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంకాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసయ్య అన్నారు. మాజీ సర్పంచ్ స్వర్గీయ గడ్డం రాజన్న స్మారకంగా శుక్రవారం ఉన్నత పాఠశాలలోనీ 100 మంది విద్యార్థులకు వారి భార్య లక్ష్మీ చేతుల మీదుగా రాజన్న…
