Indigo Crisis: ఇండిగో సంక్షోభం వెనక ఉన్న కథేంటి?
డీజీసీఏ నిబంధనలు పాటించకపోవటమే ప్రధాన కారణమా?
డీజీసీఏ నిబంధనలు పాటించకపోవటమే ప్రధాన కారణమా?
అఖండ-2 రిలీజ్ వాయిదా పడటంతో పవన్ ఫ్యాన్స్ పోస్టులు…
న్యూఢిల్లీ: ఇండిగో విమానయాన సంస్థకు చెందిన విమానాలు కొన్ని అనుకొని కారణాల వల్ల రద్దైన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. వెనక్కి వెళ్లలేక.. ప్రయాణం చేయలేక నానా కష్టాలు ఎదురుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన పలు విమానయాన సంస్థలు టికెట్ ధరలను ఇష్టారీతిన పెంచేశాయి. తాము టికెట్ల కోసం అధిక ధరలు చెల్లించాల్సి వస్తుందని పలువురు ఎక్స్ వేదికగా కొందరు ప్రయాణికులు పోస్టులు పెడుతున్నారు. ఈ విషయం తమ దృష్టి…
విమాన ప్రయాణాల్లో 20 ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభం భారత్ ఎదుర్కొంటోంది. గత ఐదు రోజులుగా ప్రయాణికులు పడుతున్నట్లు ఇబ్బందులు వర్ణనాతీతం. మునుపెన్నడూ లేని కష్టాలు ప్రయాణికులు పడుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండానే ఇండిగో ఎయిర్లైన్స్ సర్వీసులు నిలిపేసింది. దీంతో అత్యవసర ప్రయాణాలు ఉన్నవాళ్లంతా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. లోపలికి వెళ్లి పోయిన బ్యాగ్లు వెనక్కి రాక.. ఇటు ఇంటికి తిరిగి వెళ్లలేక ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణించలేం. ఐదు రోజులుగా ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ఇది…
Saiee Manjrekar Riddhi Kumar: బీచ్ బ్యూటీని డామినేట్ చేస్తున్న ప్రభాస్ హీరోయిన్.. రద్దీ కుమార్ క్యూట్ ఫోటోలు మేజర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్(Saiee Manjrekar). ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఈ అమ్మడు చేసే గ్లామర్ రచ్చ మాములుగా ఉండదు. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ డ్రెస్ లో చేసిన గ్లామర్ షో నెక్స్ట్ లెవల్ ఉంది. ఎందుకు లేట్ మీరు…
Deputy CM Pawan Kalyan: అడవిపై ఆధారపడి బతికే గిరిజనులకు ఆదాయ మార్గాలు పెంచే విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన అభివృద్ధి, ఎకో టూరిజం, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్, ఉద్యోగావకాశాల పెంపు వంటి కీలక అంశాలపై డిప్యూటీ ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే…
Right to Disconnect Bill 2025 : ఉద్యోగులకు గుడ్ న్యూస్. కీలక బిల్లు లోక్ సభ ముందుకు వచ్చింది. రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు -2025ను శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు – 2025 ప్రకారం.. విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న ఉద్యోగులకు కార్యాలయ పనుల నిమిత్తం ఫోన్ చేసి, మెయిల్స్ పంపి వారి విశ్రాంతికి భంగం కలిగించకుండా నిరోధించేందుకు ఈ…
IND vs SA 3rd ODI: భారత్ VS దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్ల ODI సిరీస్లో చివరి మ్యాచ్ ఈరోజు (డిసెంబర్ 6) విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో భారత్ నయా రికార్డుకు స్వస్తి పలికింది. అనేక మ్యాచ్లో తరువాత భారత్ టాస్ గెలిచింది. ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తుండగా, టెంబా బావుమా దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. కాగా.. మ్యాచ్ 1:30కి ప్రారంభం కానుంది….
దేశీయ విమానయాన రంగంలో పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న ఇండిగో సర్వీసుల అంతరాయంపై ఇప్పుడు న్యాయపరమైన పోరు మొదలైంది.వరుసగా విమానాలు రద్దవుతూ ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో, ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.వెంటనే విచారణ చేపట్టాలని, అలాగే పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏ స్టేటస్ రిపోర్ట్ సమర్పించేందుకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు.ఈ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. ఐదు రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 500పైగా ఇండిగో…
ఇండిగో విమానాల రాకపోకలకు నాలుగో రోజు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ విమానాశ్రయానికి రాబోయే 26 విమానాలు, ఇక్కడి నుంచి బయలుదేరే 43 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడడానికి 5-10 రోజులవరకు సమయం పడే అవకాశం ఉంది.ఈ సమస్యను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. మూడు రోజులలో పూర్తిస్థాయి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. ప్రత్యేక చర్యలు చేపట్టిన రైల్వే శాఖప్రయాణికుల సమస్యను పరిష్కరించడానికి విమానాశ్రయాల్లో ఉన్నవారిని గమ్యస్థానాలకు చేరవేయడానికి రైల్వే శాఖ ప్రత్యేక…