Headlines

Bengal: వెనక్కి తగ్గని సస్పెన్షన్ ముస్లిం ఎమ్మెల్యే.. బాబ్రీ మసీదు శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు

పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు తరహాలో మసీదు నిర్మించాలంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందు కబీర్ ప్రతిపాదన పెట్టాడు. అందుకు మమతా బెనర్జీ ససేమిరా అన్నారు. అయినా దూకుడుగా వ్యవహరించడంతో పార్టీ నుంచి కబీర్‌ను మమత సస్పెండ్ చేశారు. ఇది కూడా చదవండి: Indigo: తీవ్రస్థాయిలో ‘ఇండిగో సంక్షోభం’.. వెక్కి.. వెక్కి ఏడుస్తున్న ప్రయాణికులు…

Read More

Indiramma Illu : ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన.. వారికి శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి

Indiramma Illu : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంకు సంబంధించి కీలక విషయాన్ని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. Also Read: Indian Railways : ఇండిగో విమానాల రద్దుతో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇవాళ్టి…

Read More

Google Pixel 9 Pro : పిక్సెల్ ఫ్యాన్స్ డోంట్ మిస్.. అమెజాన్‌లో పిక్సెల్ 9 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఇంతకన్నా తక్కువకు మళ్లీ జన్మలో రాదు..!

Google Pixel 9 Pro : గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. పిక్సెల్ 10 సిరీస్ మార్కెట్లోకి వచ్చిన కొన్ని నెలలకే గూగుల్ గత జనరేషన్ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 9 ప్రో భారీగా తగ్గింపు పొందింది. అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.24,700 కన్నా ఎక్కువ తగ్గింపుతో కొనేసుకోవచ్చు. అసలు ధర రూ.89,000 కన్నా తక్కువకు సొంతం చేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ప్రీమియం బిల్డ్, గూగుల్ కస్టమ్…

Read More

IND vs SA : ఎట్ట‌కేల‌కు టాస్ గెలిచిన భార‌త్‌.. ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్‌.. తెలుగోడు వ‌చ్చేశాడు..

IND vs SA : విశాఖ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే మ్యాచ్ ప్రారంభ‌మైంది. టీమ్ఇండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. మ‌రో ఆలోచ‌న లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. కాగా.. వ‌రుస‌గా 20 మ్యాచ్‌ల్లో భార‌త్ టాస్ ఓడిపోగా నేటి మ్యాచ్ లో ఇందుకు ఫుల్ స్టాఫ్ ప‌డింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి వ‌న్డేలో భార‌త్, రెండో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించాయి….

Read More

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

పరకామణి కేసు మసిపూసి మారేడుకాయ చేశారు.. చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత మీదే..! టీటీడీ వ్యవహారాలపై గత ప్రభుత్వ పాలన గురించి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హీట్ పెంచుతున్నాయి. గత ఐదేళ్ల పాలనలో జరిగిన దోపిడీలను గుర్తు చేస్తూ, పలువురు భక్తుల హృదయాలను తాకిన అంశాలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పరకామణి కేసును పూర్తిగా మసిపూసి మారేడుకాయ చేశారని మండిపడ్డారు.. టీటీడీలో జరిగిన…

Read More

Bajaj Platina: తక్కువ ధర , ఎక్కువ మైలేజ్‌తో మార్కెట్లోకి.. బజాజ్ ప్లాటినా..

భారతదేశంలో మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా టూ–వీలర్లు కొనుగోలు చేస్తారు. తక్కువ ధరలో, సింపుల్ గా ఉండే బైక్‌లను ముఖ్యంగా ఎంచుకుంటారు. అలాంటి అతి తక్కువ ధరలో లభించే బైక్‌లలో బజాజ్ ప్లాటినా ముందుంటుంది. బజాజ్ కంపెనీ తాజాగా ప్లాటినా బైక్‌ను రెండు వేరియెంట్లలో అందిస్తోంది. ప్లాటినా 100 మరియు ప్లాటినా 100 డ్రమ్. అయితే..ప్లాటినా 100 ధర ₹65,407, ప్లాటినా 100 డ్రమ్ ధర ₹69,284గా ప్రకటించింది యాజమాన్యం. ఇవి ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత అఫోర్డబుల్…

Read More

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు.. మరో రెండు ఫ్లైట్లకు బెదిరింపు మెయిల్స్

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు అనామక మెయిల్స్ ద్వారా బాంబ్ హెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.కోవైట్ నుంచి హైదరాబాదుకు బయలుదేరి శంషాబాద్‌ చేరే ఖఖ-373 ఫ్లైట్‌కు బెదిరింపు మెయిల్ రావడంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఆ విమానాన్ని మస్కట్‌ వైపునకు మళ్లించారు.ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన అధికారులు తెలిపారు.అదే సమయంలో లండన్ నుంచి హైదరాబాదు వెళ్ళే…

Read More

ఎట్టకేలకు టాస్ గెలిచిన భారత్

విశాఖపట్నం: భారత్ -సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. వాషింగ్టన్ సుందర్ కు బదులుగా టీమ్ లోని తిలక్ వర్మను తీసుకున్నారు. 20 మ్యాచ్ లు తరువాత టీమిండియా టాస్ గెలిచింది.  భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కెఎల్ రాహుల్ (కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ సౌతాఫ్రికా జట్టు:…

Read More

ఆ ముగ్గురిలో జాతీయస్థాయి నేత ఎవరు?

National Leader: జాతీయ రాజకీయాల్లో రాణించాలని, గుర్తింపు సాధించాలని చాలామంది నేతలు కోరుకుంటారు. అందులో సక్సెస్ అయ్యేది కొందరే. సాధారణంగా రాష్ట్రాల్లో రాజకీయం చేసేవారు కేంద్ర రాజకీయాలకు ఇష్టపడరు. కానీ తెలంగాణలో కేసీఆర్ వంటి వారు దేశ ప్రధాని అయిపోవాలని కలగన్నారు. చంద్రబాబు కంటే తన ఇమేజ్ ఎక్కువని భ్రమపడ్డారు. అయితే ఇలా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి గర్జించాలనుకున్న ఆయన తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో పెట్టేశారు. కుమార్తెను కేంద్రమంత్రిగా చేసే అవకాశం వచ్చింది కానీ…..

Read More

Prabhas : డార్లింగ్‌కు జక్కన్న పంపిన స్పెషల్ లేఖ..వైరల్

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనదైన స్టైల్‌లో సినిమాలు తీసి గ్లోబల్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే, ఆయన హీరోలు కూడా అంతర్జాతీయ స్థాయిలో సెటిల్ అయ్యారు. అందులో మొదటి స్థానంలో ఉంది మాత్రం మన డార్లింగ్ ప్రభాస్ . ‘బాహుబలి’ సినిమా పుణ్యమా అని జపాన్‌లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానం, క్రేజ్ దక్కాయి. ఇక రీసెంట్‌గా, ‘బాహుబలి’ రెండు సినిమాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో జపాన్‌లో విడుదల చేయగా, ప్రభాస్, నిర్మాత…

Read More