Headlines

USA Tragedy: ఎంఎస్ పూర్తి.. జాబ్ చేసే టైమ్‌లో కాటేసిన మృత్యువు..

USA Tragedy: అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. బర్మింగ్‌హామ్ లోని అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నట్లు సమాచారం. హఠాత్తుగా చెలరేగిన మంటలతో ఉక్కిరిబిక్కిరైనా విద్యార్థులు.. అపార్ట్‌మెంట్‌లో ఫైర్ ప్రారంభమైన కాసేపటిలోనే ఘాటైన పొగ వెలువడడంతో విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో కేకలు వేశారు. ప్రాణ భయంతో వణికిపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు….

Read More

కెసిఆర్, జగన్ ది రాజకీయ స్నేహం.. చంద్రబాబు, రేవంత్ ది రాష్ట్రాల ప్రయోజనం!

KCR and Jagan friendship: కొన్ని రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంటాయి. గతంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పాలకులు పరస్పర రాజకీయ ప్రయోజనం చేకూర్చుకునేవారు. కానీ రాష్ట్రాల విషయంలో మాత్రం తాము రాజీలేని విధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చేవారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముందు రోజు.. నాగార్జునసాగర్ వద్ద ఏపీ పోలీసుల హడావిడి దేనికి సంకేతం. కేవలం తెలంగాణలో తన మిత్రుడు కేసీఆర్ను గెలిపించుకునేందుకు సెంటిమెంట్ అస్త్రాన్ని…

Read More

Minister Anam Narayana Reddy: పరకామణి కేసు మసిపూసి మారేడుకాయ చేశారు.. చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత మీదే..!

Minister Anam Narayana Reddy: టీటీడీ వ్యవహారాలపై గత ప్రభుత్వ పాలన గురించి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హీట్ పెంచుతున్నాయి. గత ఐదేళ్ల పాలనలో జరిగిన దోపిడీలను గుర్తు చేస్తూ, పలువురు భక్తుల హృదయాలను తాకిన అంశాలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పరకామణి కేసును పూర్తిగా మసిపూసి మారేడుకాయ చేశారని మండిపడ్డారు.. టీటీడీలో జరిగిన పరకామణి హుండీ లెక్కింపులో భారీ దోపిడీ జరిగినా, దానిని మునుపటి ప్రభుత్వం…

Read More

టేకాఫ్ అవుతుండగా.. విమానంలో చెలరేగిన మంటలు..

బ్రెజిల్: గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. 180 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. లాటమ్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎయిర్‌బస్ ఎ320 విమానంలో క్యాబిన్‌లో టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది ప్రయాణికులను కిందకి దింపేశారు. ఆ వెంటనే ఘటనాస్థిలికి చేరుకున్న అగ్నిపామక సిబ్బందిమ మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరకీ…

Read More

టేకాఫ్ అవుతుండగా అగ్నిప్రమాదం.. విమానంలో 180 మంది ప్రయాణికులు!

బ్రెజిల్‌లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.లాటమ్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం 180 మంది ప్రయాణికులతో టేకాఫ్‌కి సిద్ధమవుతున్న సమయంలో క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి.వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులను సురక్షితంగా కిందకు దిగించారు.ఈ ఘటనలో విమానంలో పెద్దఎత్తున మంటలు, పొగ వ్యాపించగా, అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని ఎయిర్‌పోర్టు అధికారులు ధృవీకరించారు. లాటమ్ ఎయిర్‌లైన్స్ వివరణ ప్రకారం.. విమానంలో మంటలు చెలరేగలేదని, అసలు…

Read More

ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన టాప్‌–10 నగరాలు ఇవే..

Top 10 Most Luxurious Cities: ప్రపంచంలో అనేక సంస్థలు వివిధ దేశాలకు వివిధ అంశాల్లో ర్యాంకులు ఇస్తుంటాయి. కొన్ని ప్రశాంతతకు, కొన్ని ప్రకృతి రమణీయతకు, కొన్ని ఎయిర్‌ పోర్టులకు, కొన్ని లగ్జరీ లైఫ్‌కు ప్రతీకగా ఉన్నాయి. ఇక కొన్ని అవినీతిలో, కొన్ని పేదరికంలో ఉన్నాయి. 2025 సంవత్సరానికి జులియస్‌ బేర్‌ గ్లోబల్‌ హెల్త్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ సంస్థ లగ్జరీ దేశాల జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్‌ పది దేశాలు ఇవీ..భారత్‌కు ఈ జాబితాలో చోటు…

Read More

బ్లాక్ మార్కెట్‌లో ఇండియా – సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్లు

అమరావతి: విశాఖపట్నంలో భారత్-సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే జరుగుతోంది. విరాట్ కోహ్లీ రెండు వన్డేలలో వరుసగా రెండు సెంచరీలు చేయడంతో టికెట్లు హాట్ కేకులా అమ్ముడుపోయాయి. తొలి వన్డేలో టీమిండియా గెలవగా రెండో  వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచి సమంగా ఉన్నారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. ఇండియా – సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోంది. బ్లాక్…

Read More

Virat Kohli : మూడు వారాల క్రితమే విరాట్ కోహ్లీ కీల‌క నిర్ణ‌యం..!

Virat Kohli : ఇప్ప‌టికే టీ20లు, టెస్టుల‌కు విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించేశాడు. ప్ర‌స్తుతం అత‌డు వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్నాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 ఆడ‌డ‌మే ల‌క్ష్యంగా అత‌డు ముందుకు సాగుతున్నాడు. అయితే.. ఇప్ప‌టికే బీసీసీఐ కొత్త నిబంధ‌న‌ను తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. టీమ్ఇండియాలో చోటు ద‌క్కించుకోవాలంటే ఆట‌గాళ్లు ఎవ‌రైనా స‌రే అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు లేన‌ప్పుడు దేశ‌వాళీ క్రికెట్ ఆడాల్సిందేన‌ని చెప్పింది. అయినప్ప‌టికి.. డిసెంబ‌ర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ఆడేందుకు విరాట్…

Read More

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ చేతికి వార్నర్‌ బ్రదర్స్‌.. ఏకంగా రూ. ఆరున్నర లక్షల కోట్ల భారీ డీల్..!

Netflix to Acquire Warner Bros Discovery in Billion-Dollar Deal: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో కీలక ఒప్పందం జరిగింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన టీవీ, ఫిల్మ్ స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాన్ని కొనేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. ఏకంగా బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.6.47 లక్షల కోట్లు)కొనుగోలు చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ అంగీకరించింది. ఇప్పటికే.. నెట్‌ఫ్లిక్స్‌ ప్రపంచంలో అతిపెద్ద స్ట్రీమింగ్‌ సర్వీస్‌ గా కొనసాగుతోంది. తాజాగా మరో అడుగు ముందుకు వేసిన నెట్‌ఫ్లిక్స్‌ ప్రపంచంలోనే పురాతన స్టూడియోలు కలిగిన వార్నర్‌…

Read More

‘అఖండ 2’ మూవీ రిలీజ్ కోసం బాలయ్య అభిమాని అన్ని డబ్బులిచ్చాడా..?

Akhanda 2: రియాల్టీకి దూరంగా ఉన్న సన్నివేశాలను చూసినప్పుడు కొంచెం అతిగా అనిపిస్తోంది. హీరో ఏంటి అలా కొట్టడం ఏంటి? ఇలా దూకడం ఏంటి? అంటూ కొన్ని విమర్శలైతే వస్తాయి. కానీ బాలయ్య ఏది చేసిన కూడా అది అద్భుతమే…ఆయన యాక్షన్ సన్నివేశాల మీద ఎవ్వరు కామెంట్స్ చేయరు. కారణం ఏంటంటే బాలయ్య అంటే అందరికి ఇష్టం… కొంతమంది ఆయన సినిమాలు చూసి రిలాక్స్ అవుతుంటారు. ప్రస్తుతం బాలయ్య – బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేసిన…

Read More