Headlines

Peddi: “పెద్ది” నుంచి బిగ్‌అప్డెట్.. తొలి పాట రిలీజ్ డేట్ ఇదే..!

Ram Charan’s ‘Peddi’ Movie First Song: రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పెద్ది’ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, నిర్మాత వెంకట సతీశ్ కిలారు.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటీనటులు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేంద్ర శర్మ తదితరులు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాపై తాజాగా బిగ్‌ అప్డెట్…

Read More

రైతులకు కోలుకోలేని దెబ్బ

మోంథా తుఫాన్ రైతులకు కోలుకోలేని దెబ్బ: నల్లమిల్లి మనోజ్ రెడ్డి.  విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో తుఫాన్ వల్ల పంట చేలు నేలకొరిగాయి. ఆ పొలాలను తెలుగుదేశం పార్టీ అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి శుక్రవారం వారం  అయన పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వస్తుందనుకున్న సమయానికే ‘మోంథా’ తుఫాన్ రైతులకు కోలుకోలేని దెబ్బ తీసిందని తెలిపారు. పంటలు నీటమునిగి తీవ్ర…

Read More

బాలికపై జనసేన నేత అత్యాచారం?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా అంబేడ్కర్  కోన‌సీమ‌ జిల్లాలో మ‌రో దారుణం వెలుగులోకి వచ్చింది. ఐ పోలవరం మండలంలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల బాలిక‌పై జ‌న‌సేన నేత రాయపురెడ్డి అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. స్కూల్‌కు సమీపంలో ఉన్న ఒక భవనానికి బాలికను తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పవడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జ‌న‌సేన నేత రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ (బాబీ)పై…

Read More

Woman Alleges Mother: అసలు నువ్వు తల్లివేనా.. కన్నకూతరినే వ్యభిచారంలోకి..

ఉత్తర ప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి.. తన తల్లే వ్యభిచార రొంపిలోకి దింపారని ఆరోపించింది. తన తల్లి, ఇద్దరు అక్కలు తనను వేధించారని.. డబ్బు కావాలని డిమాండ్ చేసినట్లు తెలిపింది. Read Also: POCSO Act: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి… 20ఏళ్ల జైలు శిక్ష పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీలో లక్నోలోని ఠాకూర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. తన సొంత తల్లి, అక్కలే…

Read More

అడిగితే తగ్గింపు … అడ‌గ‌క పోతే వడ్డింపు 

జి యెస్ టి తగ్గింపు లో ద్వంద్వ వైఖరి  ఇదీ.. జిల్లాలో  మందుల దుకాణాదారుల ప‌రిస్థితి విశాలాంధ్ర బ్యూరో – తూర్పుగోదావరి   :   దేవుడు వరమిచ్చినా పూజారులు మాత్రం అనుగ్రహించటం లేదు అనేది నానుడి అయినా… జీఎస్టీ విషయంలో అడిగితే తగ్గింపు లేదంటే వడ్డించేస్తున్నారు అంటే యధావిధిగా జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రారంభించిన సూప‌ర్ జిఎస్టి,  సూప‌ర్ సేవింగ్స్ ప‌ధ‌కం నేడు ప‌క్క‌దారి ప‌డుతుందా… ఓ సామాజిక శ్రేయ‌స్సును దృష్టిలో ఉంచుకుని ప్ర‌వేశ‌పెట్టిన…

Read More

NTR : హమ్మయ్య పూర్తిగా కోలుకున్న ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూట్ మళ్ళీ మొదలు.. ఎప్పట్నించి? ఎక్కడ?

NTR : ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో ఫ్యాన్స్ ని నిరాశపరిచినా తర్వాత రాబోయే డ్రాగన్ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ – రుక్మిణి వసంత్ జంటగా డ్రాగన్ భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది.(NTR) ఇటీవల ఎన్టీఆర్ ఓ యాడ్ షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. కనీసం ఓ మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్ చెప్పినట్టు ఎన్టీఆర్ టీమ్ అధికారికంగానే ప్రకటించింది….

Read More

Omar Abdullah vs Lt Governor: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ఎల్జీ-ముఖ్యమంత్రి మధ్య రగడ

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా అంశం మళ్లీ రగడ సృష్టిస్తోంది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మధ్య తీవ్ర వివాదం మొదలైంది. రాష్ట్ర హోదా విషయంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ మనోజ్ సిన్హా తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్ర హోదాను సాకుగా చూపొద్దని.. ఎన్నికైన ప్రభుత్వానికి అవసరమైన అన్ని అధికారాలు ఉన్నాయని.. ప్రజల సంక్షేమం కోసం పని చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ సూచించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం…

Read More

CM Chandrababu: నేడు సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ

CM Chandrababu: నేడు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. తలుపుల మండలం పెద్దన్నవారి పల్లిలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు పెద్దన్నవారిపల్లికి సీఎం చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 01.05 నుంచి 1.30 గంటల వరకూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసి లబ్ధిదారులతో నేరుగా చంద్రబాబు మాట్లాడనున్నారు. Read Also: POCSO Act: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి… 20ఏళ్ల జైలు శిక్ష…

Read More

నేటి నుంచి ఈ వాహనాలపై బ్యాన్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించిన నేపథ్యంలో నగరంలో రిజిస్టర్ కాని, BS-VI నిబంధనలకు అనుగుణంగా లేని కమర్షియల్ వెహికల్స్‌పై ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ నిషేదం విధించింది. నేటి నుంచి వాటికి నగరంలోకి అనుమతి ఉండదు. దీని నుంచి BS-IV వాణిజ్య వాహనాలకు 2026, OCT 31 వరకు మినహాయించింది. ఢిల్లీ రిజిస్టర్డ్ కమర్షియల్ గూడ్స్ వెహికల్స్, BS-VI, CNG/LNG, ఎలక్ట్రికల్ కమర్షియల్ వాహనాలకు అనుమతి ఉంటుంది. The post నేటి నుంచి ఈ…

Read More

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దు

– ఉచితాలకు ఆశ పడవద్దు – గాయత్రి విద్యాసంస్థల విద్యార్దులకు అవగాహన  – ఉత్తర మండలి డీఎస్పీ వై.శ్రీకాంత్ విశాలాంధ్ర – రాజానగరం : సైబర్ నేరగాళ్లు పన్నే ఉచ్చులో ఎవ్వరు పడవద్దనీ,కొద్దిపాటి అవగాహనతో అప్రమత్తం కావాలని రాజమహేంద్రవరం ఉత్తర మండలి డీఎస్పీ వై.శ్రీకాంత్ అన్నారు. మండలంలోని కానవరం గ్రామంలోని గాయత్రి విద్యాసంస్థల నందు రాజానగరం సీఐ ఎస్.ప్రసన్న వీరయ్య గౌడ్ అధ్యక్షతన గాయత్రి విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి వివివి ఎస్ ఎన్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్దులకు శుక్రవారం…

Read More