Headlines

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కొత్త ఎఫ్‌ఐఆర్‌

– సోనియా, రాహుల్‌లపై నేరపూరిత కుట్ర అభియోగాలు– మరో నలుగురిపై కూడా..– ఈడీ సమాచారంతో ఢిల్లీ ఈఓడబ్ల్యూ తాజా చర్యలున్యూఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతోపాటు మరో నలుగురిపై కొత్త ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇచ్చిన సమాచారంతో వారిపై నేరపూరిత కుట్ర అభియోగాలు మోపినట్టు ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు తెలిపారు.ఈ కేసులో కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ,…

Read More

లొంగిపోయిన 37మంది మావోయిస్టులు

రారుపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 37మంది మావోయిస్టులు లొంగిపోయారని పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో 27మందిపై మొత్తంగా రూ.65లక్షల రివార్డు ఉందని అన్నారు. లొంగిపోయిన వారిలో 12 మంది మహిళలు ఉన్నారని దంతెవాడ పోలీస్‌ సూపరింటెండెంట్‌ గౌరవ్‌ రారు తెలిపారు. కుమాలి అలియాస్‌ అనితా మాండవి, గీత అలియాస్‌ లక్ష్మీ మడ్కం, రంజన్‌ అలియస్‌ సోమా మాండవి, భీమా అలియాస్‌ జహాజ్‌ కల్ము వంటి కీలక ఉగ్రవాదులు ఉన్నారని, వారందరికి ఒక్కొక్కరికీ రూ.8లక్షల రివార్డు ఉందని…

Read More

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

– రెండు బస్సులు ఢీ.. 11 మంది మృతి– 40 మందికి గాయాలు– మరికొందరి పరిస్థితి విషమం– మృతుల సంఖ్య పెరిగే అవకాశంచెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 11 మంది ప్రయాణికులు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు….

Read More

ఓట్‌ చోరీ, ఢిల్లీ పేలుళ్ల అంశాలను లేవనెత్తుతాం : ప్రమోద్‌ తివారి

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఓట్‌ చోరీ, ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల కేసులను లేవనెత్తుతున్నట్లు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ తివారి తెలిపారు. ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార బిజెపి భారత ఎన్నికల సంఘం (ఈసీ)తో చురుగ్గా కలిసి ఓటు చోరికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు . ”ప్రజాస్వామ్యం హత్య చేయబడి”, కేవలం ఓటు చోరీ మాత్రమే కాకుండా ఓటు దోపిడీ…

Read More

చిరు, వెంకీతో మాస్‌ సాంగ్‌

చిరంజీవి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి, వెంకటేష్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఓ విశేషమైతే,హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిరు,. వెంకీలపై స్టైలిష్‌ డ్యాన్స్‌ సాంగ్‌ ఉండటం మరో విశేషం. ఈ సాంగ్‌ షూటింగ్‌ని మేకర్స్‌ ప్రారంభించారు. తొలిసారి చిరు, వెంకీ ఒక ఉత్సాహభరితమైన, గ్రాండ్‌ సెలబ్రేషన్‌ నెంబర్‌లో కలిసి అలరిస్తున్నారు. ఈ సాంగ్‌ కోసం భీమ్స్‌ సిసిరోలియో అద్భుతమైన బీట్స్‌తో…

Read More

సోమవారం రాశి ఫలాలు (01-12-2025)

మేషం సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అధికారులతో చర్చలకు అనుకూల సమయం. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృషభం సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. మిధునం ఆరోగ్య విషయంలో…

Read More

సమాజానికి ఉపయోగపడే చిత్రాలు

టాలీవుడ్‌లోకి మరో చిత్ర నిర్మాణ సంస్థ రాబోతోంది. ‘ఆర్‌ ఎక్స్‌ప్లోర్‌ మూవీస్‌’ పేరుతో నిర్మాత అతీకూర్‌ రెహమాన్‌ ఈ సంస్థను ప్రారంభించారు. ఆదివారం హైదరాబాద్‌ ఫిలింఛాంబర్‌లో ‘ఆర్‌ ఎక్స్‌ ప్లోర్‌ మూవీస్‌’ బ్యానర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహతి మాట్లాడుతూ, ‘ఈ బ్యానర్‌లో ఎన్నో మంచి చిత్రాలు రావాలి. ప్రేక్షకులకు వినోదంతో పాటు సందేశాన్ని కూడా అందించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘నేడు సమాజంలో మనమంతా ఎన్నో సమస్యలు చూస్తున్నాం. చైల్డ్‌ ట్రాఫికింగ్‌,…

Read More

‘దండోరా కొట్టుకుందురో..’

వైవిధ్యమైన చిత్రం ‘కలర్‌ ఫొటో’, బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్‌, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రధారులు. మురళీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు అమేజింగ్‌ రెస్పాన్స్‌ ఇప్పటికే డిఫరెంట్‌…

Read More

‘అఖండ2’లో నా పాత్ర చాలా కీలకం

బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం ‘అఖండ2’. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ సినిమా 2డీ, 3డీ రెండు ఫార్మాట్లలో ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హర్షాలి మల్హోత్రా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ‘బజరంగీ భాయిజాన్‌’ తరువాత పదేళ్ళకి ఈ సినిమాతో నేను థియేటర్స్‌కి రావడం చాలా ఎగ్జైటింగ్‌గా…

Read More

మనిషికి కుటుంబం అవసరం అని తెలిపే సినిమా

హెచ్‌ఎన్‌జి సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌ పై ఉదయ్ శర్మ రచన, దర్శకత్వంలో మహదేవ్‌ గౌడ్‌, నాగరత్న నిర్మించిన చిత్రం ‘సఃకుటుంబానాం’. రామ్‌ కిరణ్‌, మేఘ ఆకాష్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్‌, సత్య తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…

Read More