Headlines

కు. ని ఆపరేషన్ కు వెళ్తే.. ఈ వైద్యులు ఎంత ఘోరానికి పాల్పడ్డారంటే?

Narasaraopet: వైద్యులు దేవుళ్ళతో సమానం.. ఎందుకంటే దేవుడు మనకు జన్మనిస్తే.. ఆపద కాలంలో వైద్యులు మనకు పునర్జన్మ ప్రసాదిస్తారు. అయితే దేవుళ్ళతో సమానమైన వైద్యులు కొన్ని సందర్భాలలో చేసే తప్పులు ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. అటువంటిదే ఈ సంఘటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలనాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో ఈ ఘోరం జరిగింది. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకోవడానికి బాలయ్య నగర్ ప్రాంతానికి చెందిన రమాదేవి వచ్చింది. ఇక్కడి ఆసుపత్రికి గత నెల…

Read More

ఏషియన్ గేమ్స్‌లో నటి ప్రగతి

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తన నటనతో సకుటుంబ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రగతి. ఆమె నటిగా ఎంత ప్రతిభావంతురాలో, పవర్ లిఫ్టింగ్ లోనూ అంతకంటే ఎక్కువ టాలెంటెడ్. జిల్లా, ప్రాంతీయ, సౌతిండియాతో పాటు జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ ఆమె గెల్చుకోవడం విశేషం. ఈ ఏడాది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న ప్రగతి, కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బంగారు…

Read More

ప్రాణం తీసిన ఖర్జూరం

అమరావతి: ఓ వ్యక్తి ఖర్జూరం తింటుండగా గొంతులో ఇరుక్కోవడంతో అతడు దుర్మరణం చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తోటగేరిలో గంగాదర్(42) అనే వ్యక్తి భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఖర్జూరాలు తింటుండగా ఒకటి గొంతులో ఇరుక్కోవడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తోటగేరిలో…

Read More

‘దురంధర్’ ఫుల్ మూవీ రివ్యూ…బొమ్మ హిట్టా.? ఫట్టా.?

Dhurandhar Movie Review: నటి నటులు : రణ్వీర్ సింగ్, మాధవన్, అక్షయ్ ఖన్నా తదితరులు… డైరెక్టర్ : ఆదిత్య ధర్… ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో బాలీవుడ్ తన ఉనికిని చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తోంది. కారణం ఏంటంటే ఖాన్ త్రయం నుంచి ఇప్పుడిప్పుడే వస్తున్న యంగ్ హీరోల వరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసిన బాలీవుడ్ ఇండస్ట్రీ పూర్వ వైభవాన్ని చాటుకోలేకపోతోంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న…

Read More

నితీశ్ కుమార్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

నవతెలంగాణ – హైదరాబాద్ : బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ చోటు సంపాదించారు. ఏకంగా 10సార్లు బిహార్ సీఎం కావడంతో ఆయనకు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం లభించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బ్రిటన్ రాజధాని లండన్‌లోని ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి సీఎం నీతీశ్‌కు ఒక ప్రశంసా పత్రం అందింది. నీతీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ స్వీకారం…

Read More

Health Benefits: బీట్‌రూట్‌ ఆకులు తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా…

మన రోజువారీ ఆహారంలో తీసుకునే కూరగాయల్లో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొన్ని కూరగాయలు మాత్రమే కాకుండా వాటి ఆకుల్లో కూడా విలువైన పోషకాలు ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. బీట్‌రూట్‌ అలాంటి కూరగాయల్లో ఒకటి. బీట్‌రూట్‌ ఎంత ఆరోగ్యకరమో, దాని ఆకుల్లో కూడా అంతే గొప్ప పోషక విలువలు ఉంటాయి. ఇవి పలు రకాల రోగాలను నివారించడంలో, శరీరానికి…

Read More

విషాదం: కాలువలో పడి వివాహిత మృతి.. కుమారుడి గల్లంతు

నవతెలంగాణ – హైదరాబాద్: పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కాలువలో పడి వివాహిత త్రివేణి (25) మృతి చెందగా, ఆమె ఏడు నెలల కుమారుడు శరత్ గల్లంతయ్యాడు. భర్త శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, త్రివేణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శరత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, భార్యాకొడుకులను భర్తే హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నట్లు వివాహిత…

Read More

తమిళనాడులో రోడ్డు ప్రమాదం: నలుగురు తెలుగువారు మృతి

చెన్నై: తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులు రోడ్డు పక్కను కారు ఆపి సేదతీరుతుండగా వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస వాసులుగా గుర్తించారు. శబరిమలకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ​చెన్నై: తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప…

Read More

Indian Railways: విమాన ప్రయాణికుల కష్టాలకు రైల్వే శాఖ చెక్.. ప్రత్యేక ట్రైన్ సర్వీసులు ఏర్పాటు

దేశ వ్యాప్తంగా మూడు, నాలుగు రోజులుగా విమాన ప్రయాణికులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో నరకయాతన పడుతున్నారు. ప్రయాణాలు ముందుకు సాగక కటిక నేలపైనే నిద్రపోయారు. ఇలా అన్ని ఎయిర్‌పోర్టులోనూ వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కూడా పరిస్థితులు చక్కబడలేదు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తం అయింది. ఇది కూడా చదవండి: Trump: ఎట్టకేలకు ట్రంప్‌కు అవార్డు.. ‘ఫిఫా శాంతి బహుమతి’ ప్రకటన…

Read More

Sankranti Rush: అప్పుడే సంక్రాంతి రష్..! బస్సులు, రైళ్లన్నీ ఫుల్‌..

Sankranti Rush: సంక్రాంతి పండగ దగ్గరపడుతుండటంతో విజయవాడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లు, బస్సుల్లో భారీ రష్ మొదలైంది. పండుగకు కనీసం రెండు వారాల ముందు నుంచే రాకపోకలపై విపరీతమైన డిమాండ్ పెరగడంతో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి. సంక్రాంతి సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడంతో, జనవరి 10 నుంచి 14 వరకు అన్ని రైళ్లలో సీట్లు పూర్తిగా బుక్ అయిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. జనవరి 15, 16 తేదీల్లో మాత్రమే…

Read More