Headlines

Rental Husband : అద్దెకు భర్తలు కావాలట..! కేవలం ఆ పనులకే.. పురుషులకు బంపర్ ఆఫర్.. ఆ ప్రాంతంలో విచిత్ర పరిస్థితి.. క్యూ కడుతున్నారు..

Rental Husband in Latvia : సాధారణంగా అబ్బాయిలకు సరిపడ అమ్మాయిలు దొరకడం లేదనే వార్తలు విని ఉంటాం.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని అమ్మాయిలు కొరత కారణంగా పెళ్లిళ్లి జరగని మగవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ప్రతీ గ్రామంలో వీరి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కానీ, ఓ దేశంలో మాత్రం దీనికి భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. అందమైన అమ్మాయిలకు భర్తలు దొరకడం లేదట.. దీంతో వారు భర్తలను అద్దెకు తీసుకుంటున్నారు. ఉత్తర ఐరాపాలోని లాత్వియా దేశంలో విచిత్ర…

Read More

మోత్కూర్ మండలంలో సర్పంచ్ 90, వార్డు సభ్యులకు 349 నామినేషన్ లు

మోత్కూరు మండలంలో వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్ నామినేషన్ల వివరాలు: అనాజిపురం-13 దాచారం-6 దత్తప్పగూడెం-18 ముశిపట్ల-5 పాలడుగు-11 పాటిమట్ల-7 పనకబండ-7 పొడిచేడు-10 రాగిబావి-6  సదర్శాపురం-7  మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మండలం 10 గ్రామ పంచాయతీలలో 10 సర్పంచ్ స్థానాలకు 90 నామినేషన్లు, 88 వార్డులకు 349 నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రామాలలో వార్డుల వారిగా నామినేషన్ దాఖల వివరాలు ఇలా ఉన్నాయి. 10 గ్రామ పంచాయితీ లోని 88 వార్డులకు 349 మంది అభ్యర్థులు నామినేషన్ లు వేశారని…

Read More

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామనాథపురంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. The post తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి appeared first on Navatelangana. ​నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో ఘోర…

Read More

కాలువలో పడిన బైక్… భార్య మృతి, కుమారుడు గల్లంతు… భర్తే హత్య చేశాడా?

అమరావతి: దంపతులు బైక్‌పై వెళ్తుండగా బొలెరో వాహనం అడ్డురావడంతో భార్య, కుమారుడు కాలువలో పడిపోయారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా కుమారుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావు పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రొంపిచర్ల మండలం కొత్తపాలెం గ్రామంలో శ్రీకాంత్(30), త్రివేణి(25) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఏడు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. బాలుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కుమారుడిని ఆస్పత్రికి బైక్‌పై తీసుకెళ్లాడు….

Read More

నేషనల్ హెరాల్డ్ కేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు నోటీసులు

నవతెలంగాణ – హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు తిరిగింది. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆయన సోదరుడు ఎంపీ డీకే సురేష్‌కు ఢిల్లీ పోలీసుల ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) నోటీసులు జారీ చేసింది. యంగ్ ఇండియన్ సంస్థకు ఇచ్చిన రూ.2.5 కోట్ల విరాళాల మూలం, లావాదేవీ వివరాలు, సంబంధిత డాక్యుమెంట్లు డిసెంబర్ 19లోపు సమర్పించాలని ఆదేశించింది. విరాళం ఎందుకు ఇచ్చారు, ఎవరి సూచనతో ఇచ్చారు, సోనియా గాంధీ–రాహుల్ గాంధీతో చర్చ జరిగిందా…

Read More

Pakistan: పాకిస్థాన్ పార్లమెంట్‌లోకి దూసుకొచ్చిన గాడిద.. ఎంపీలను పరుగులు పెట్టించిన డాంకీ..!!(వీడియో)

Donkey Enters Pakistan Parliament Hall: పాకిస్థాన్ పార్లమెంట్‌ను ఒక అప్రత్యక్ష అతిథి ఆశ్చర్యపరిచింది. సభా కార్యక్రమాలు సవ్యంగా కొనసాగుతుండగా, ఎవరూ ఊహించని విధంగా ఓ గాడిద హాల్‌లోకి చొరబడింది. మొదట్లో అది ఎలా వచ్చిందో అర్థంకాక సభ్యులు ఒక్కసారిగా తికమకపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించినప్పటికీ, గాడిద మాత్రం వారికి గడ్డి పెట్టింది. సభలో పరుగులు పెట్టడం, కొంతమంది ఎంపీలను ఢీకొనడం వంటి హాస్యాస్పద దృశ్యాలు కాసేపు గందరగోళంలా కనిపించాయి. చివరకు పలు ప్రయత్నాల తరువాత…

Read More

ఉచిత కంటి వైద్య శిబిరం

విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండలం రామన్నపాలెం లో శుక్రవారం నాడు ఆమెన్ ట్రస్ట్ ఏలూరు శంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు ఆమెన్ ట్రస్ట్ మేనేజర్ అశోక్ మాట్లాడుతూ 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు డాక్టర్ నాదెళ్ల విష్ణువర్ధన్ మాట్లాడుతూ పౌష్టిక ఆహారం కూరగాయలు తీసుకోవడం ద్వారా కంటి సమస్యలు రాకుండా ఉంటాయని అన్నారు ఆనంద్ మాట్లాడుతూ సెల్ ఫోన్లు ఎక్కువగా…

Read More

ఈ రాశి వ్యాపారులకు గుడ్ న్యూస్.. అనుకోకుండా సంపద పెరిగే అవకాశం..

Today 6 December 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ఆర్ద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులకు అనుకోకుండా సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : అనుకున్న పనులను ఈరోజు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారులు కొత్తగా…

Read More

Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..

Road Accident: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందడం విషాదాన్ని నింపింది.. తమిళనాడులోని రామనాథపురం జిల్లా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామేశ్వరం నుంచి తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తుల కారును మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందినవారిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని గుర్తించారు. గాయపడిన వారిని…

Read More

సిరీస్ దక్కేదెవరికో?

ఇరు జట్లకు కీలకం నేడు విశాఖలో భారత్, సఫారీ చివరి వన్డే విశాఖపట్నం: సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో, చివరి వన్డేకు సాగర తీర నగరం విశాఖపట్నం సిద్ధమైంది. భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం విశాఖ వేదికగా ఆఖరి వన్డే జరుగనుంది. ఇందులో గెలిచే టీమ్‌కు సిరీస్ దక్కుతుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 11తో సమంగా నిలిచాయి. తొలి వన్డేలో భారత్, రెండో పోరులో సఫారీ టీమ్ జయభేరి మోగించాయి. ఈ…

Read More