Headlines

YS Jagan Key Meeting: 24న వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం.

YS Jagan Key Meeting: ఈ నెల 24వ తేదీన కీలక సమావేశానికి సిద్ధమయ్యారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం జరగనుంది.. సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరుకానున్నారు.. కాగా, ఇప్పటికే వరుసగా సమావేశాలు.. మరోవైపు…

Read More

తెలంగాణలో కాంగ్రెస్ కు కష్టమే.. సంచలన సర్వే రిపోర్ట్ ఇదీ

Telangana Congress: తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా.. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది?.. అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందా.. ప్రతిపక్ష పార్టీ తన స్థానాలను నిలుపుకుంటుదా.. ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే ఈ వ్యవహారంపై గులాబీ పార్టీ ఏకంగా సుప్రీంకోర్టు దాకా…

Read More

Charlapally Dead Body: వీడిన డెడ్ బాడీ మిస్టరీ.. అసలు అతడు ఎవరు?

Charlapally Dead Body: చర్లపల్లి ప్రాంతంలో మహిళ డెడ్ బాడీకి సంబంధించిన మిస్టరీ వీడింది. మృతురాలిని ప్రమీలగా గుర్తించారు. చంపి..డెడ్ బాడీని తీసుకు వచ్చి పడేసిన సీసీ ఫుటేజీ లభించింది. కానీ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు హత్య చేశాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. చర్లపల్లి రైల్వే స్టేషన్. దీన్ని ఇటీవల అంతర్జాతీయ రైల్వే స్టేషన్ తరహాలో తీర్చిదిద్దారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాంటి నిఘా ఉన్న ప్రాంతంలోనే ఓ వ్యక్తి.. తాపీగా…

Read More

కల్వకుర్తిలో కలకలం రేపుతున్న న్యూడ్ వీడియోల బాగోతం

నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి పట్టణంలో న్యూడ్ వీడియో కాల్స్ పేరిట నమ్మించి రూ.3.8 కోట్ల మేరకు టోకరా వేసిన బాగోతం ఆలస్యంగా బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్వకుర్తి పట్టణానికి చెందిన చిక్కిరి మల్లేష్, అతని భార్య పెరుమాళ్ళ మేరీ, వారితో పాటు వారి స్నేహితురాలు మల్లిక అలియాస్ లిల్లీ ఈ మోసానికి పాల్పడారు. డిగ్రీ చదివిన వీరు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దారిని ఎంచుకున్నారు. మోసానికి…

Read More

రూ.50 కోట్ల బ్లాక్‌మననీని వైట్‌గా మార్చాలని కోరిన అధికారి ఎవరు? కోరింది ఎవరిని? అధికారులపై సర్కార్ నిఘా?

Telangana IAS officers: సీఎంలు, మంత్రులు వస్తుంటారు. పోతుంటారు. కానీ మేము పర్మనెంట్ అంటున్నారట కాంగ్రెస్‌ సర్కార్‌లోని కొందరు కీలక అధికారులు. ఇలా అనడం వరకూ ఓకే..కానీ నేనే రాజు…నేనే మంత్రి అంటూ సర్వం తామే అని రెచ్చిపోతున్నారట కొందరు అధికారులు. తాము ఎంత చెప్తే అంత..తాము అనుకున్నదే రాజ్యం అన్నట్లుగా దొరికినకాడికి దండుకుంటున్నారట. ప్రజా సమస్యలు ఎన్నో ఉండి.. పెండింగ్‌ ఉన్న ఫైల్స్ సాల్వ్ చేయాలని సీఎం, మంత్రులు ఆదేశించినా లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు కాస్త..తమకు నచ్చితే..తాము…

Read More

Hydroponic Ganja Hyderabad: పుష్ప సినిమా రేంజ్‌లో తెలివి ప్రదర్శిస్తున్న స్మగ్లర్లు.. పోలీసులకే ఆశ్చర్యం!

Hydroponic Ganja Hyderabad: డ్రగ్స్, గంజాయి.. ఎక్కడి నుంచి వచ్చినా.. ఏ రూపంలో వచ్చినా.. తెలంగాణ పోలీసులు.. బ్రేక్ వేస్తున్నారు. ఇప్పటికే ఒడిశా నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న గంజాయిని భారీ ఎత్తున పట్టుకున్నారు. ఇప్పుడు విదేశీ గంజాయిపైన దృష్టి పెట్టారు. విదేశాల్లో దొరికితే చాలా కాస్ట్‌లీ గంజాయిని స్మగ్లర్లు అధికారుల కళ్లుకప్పి విమానాల్లో దించేస్తున్నారు. ఐతే అలాంటి వాటికి ఎయిర్ పోర్టులోనే చెక్ పెడుతున్నారు అధికారులు. ఈ తరహాలోనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ ఎత్తున విదేశీ…

Read More

రైతులు పంటల వివరాలను నమోదు చేసుకోవాలి..                       

నవతెలంగాణ -ముధోల్మండల కేంద్రమైన ముధోల్ తో పాటు వివిధ గ్రామాల్లోని రైతులు వానాకాలంలో సాగు చేస్తున్న సోయా- పత్తి-మొక్కజొన్న-వరితో పాటు ఇతర పంటల వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని ముధోల్ ఏఈఓ సందేశ్ అన్నారు. మండల కేంద్రమైన ముధోల్లోని కొలిగల్లి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పంటల వివరాల నమోదుతో రైతులు పంటలు విక్రయించే సమయంలో ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు. అన్ని…

Read More

పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

నవతెలంగాణ – ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని, రబింద్ర, అక్షర, లిటిల్ ఫ్లవర్, శ్రీసరస్వతీ శిశు మందిర్, సంకల్ప్ వ్యాలీ పాఠశాలలో  శనివారం తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రంగుల రంగుల పూలను పేర్చి బతుకమ్మను తయారు చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా విద్యార్థినులు అందరూ బతుకమ్మ చుట్టూ చేరి ఉత్సాహంతో కోలాటాలు వేశారు. అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో రబింద్ర, అక్షర,…

Read More

Off The Record: అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా..? వ్యూహం ఏంటి..?

Off The Record: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీ… 11మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ పార్టీకి టెక్నిక‌ల్‌గా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే… సభలో నాలుగు పార్టీలు ఉండగా… మూడు కూటమి మిత్రపక్షాలే. ఇక మిగిలి ఉంది మేమే కాబట్టి… మాకు ఆ హోదా కావాలన్నది వైసీపీ డిమాండ్‌. ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలాపడితే అలా ఇచ్చేసేదికాదని, సభా నియమాల ప్రకారం నడుచుకుంటూ అందుకు తగ్గట్టు జనం ఇచ్చిన…

Read More

అనుమానమే పెనుభూతమై భార్యను హతమార్చిన భర్త

భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసిన భర్త సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి జిల్లా, మోత్కూర్ మండలం, అడ్డగూడర్ గ్రామానికి చెందిన బోడ శంకర్(40)తో పక్క గ్రామమైన గోవిందపురానికి చెందిన మంజులకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ తరువాత వీరు ఉపాధి కోసం ముంబాయికి వలస వెళ్ల్లారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. వివాహం జరిగిన నాలుగేళ్ల వరకు దంపతులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత…

Read More