Headlines

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

అన్నదాతలు ఆందోళన చెందవద్దు.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మాది.. అన్నదాతలు ఆందోళన చెందవద్దు.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మాది అంటూ సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రైతు సమస్యలపై, గిట్టుబాటు ధరలపై విపక్షాలు ఆందోళన చేస్తున్న తరుణంలో ఎక్స్‌ (ట్విట్టర్‌)లో స్పందించిన ఆయన.. “రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే ప్రభుత్వం మాది. అందుకే రైతుకు మద్దతు ధర…

Read More

రాజకీయాల్లో స్పేస్ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందే: కల్వకుంట్ల కవిత

కాంగ్రెస్‌లోకి వెళ్లే ఆలోచన నాకు లేదు బిఆర్‌ఎస్ నేతలు చాలామంది నాతో టచ్‌లో ఉన్నారు కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్‌రావుపై వేరే కోపం లేదు ఎంఎల్‌సి పదవికి స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేశాను ఆమోదించకుండా చైర్మన్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియదు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చింతమడకలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటానని వెల్లడి రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ చోటివ్వరు అని, తొక్కుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కొత్త…

Read More

Bathukamma: బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల నైవేద్యాలు తెలుసా!

Bathukamma: బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ.. పువ్వుల్లాంటి ఆడబిడ్డలు ప్రకృతి ఒడిలో పూసిన పూలతో చేసుకునే సంబురం బతుకమ్మ పండుగ. ప్రకృతిని అరాధించే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ సమాజం సంబరంగా జరుపుకునే పండుగల్లో ప్రముకమైనది బతుకమ్మ పండుగ. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన పండుగ, సద్దుల బతుకమ్మతో ముగిస్తుంది ఈ పండుగ. బతుకమ్మ పండుగను భాద్రపదమాస అమావాస్య నుంచి మొదలై తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు…

Read More

టాప్రా సంఘ కార్యవర్గ సమావేశం..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ భువనగిరిలోని తెలంగాణ హోటల్ కన్వెన్షన్ హాల్లో కడారు రమేష్ బాబు అధ్యక్షతన కాప్రా సంఘ సమావేశం నిర్వహించారు. ఈ కార్యవర్గ సమావేశానికి ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి  ముఖ్య అతిధిగా హాజరై, మాట్లాడారు. సంఘం స్వతంత్రంగా  పెన్టనర్ల జేఏసీ లో భాగస్వామ్యంగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ ,పెన్షనర్ల సమస్యల కోసం నిరంతర పోరాటం చేస్తుందని, ఇంకా అపరిస్కృతంగా   ఉన్న సమస్యల సాధన కోసం ఉద్యమించాలని, సమావేశంలో తెలియజేశారు .ప్రతి సభ్యుడు…

Read More

వికలాంగుల పెన్షన్ రూ.6000 లకు పెంచి ఇవ్వాలి 

అర్హులందరికీ కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలివికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి నరసింహనవతెలంగాణ – వనపర్తి వికలాంగుల పెన్షన్ రూ .6000 లకు పెంచాలని, కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి మల్లెపు నరసింహ అన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రభు స్వామి, మల్లెపు…

Read More

12 నెలల పసికందును నేలకేసి కొట్టిన తండ్రి

భార్యాభర్తల మధ్య విభేదాలు అభంశుభం తెలియని పన్నెండు నెలల చిన్నారిని బలితీసుకుంది. ఈ విషాద ఘటన శుక్రవారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌కు రెండేళ్ల క్రితం ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. సూర్యాపేట ప్రియాంక కాలనీలో వీరిద్దరూ నివాసం ఉంటున్నారు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి భార్యతో గొడవ పడుతుండగా వారి కుమార్తె చిన్నారి భవిజ్ఞ…

Read More

Bonda Uma and Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై బోండా ఉమా వరుస ట్వీట్స్‌.. వివాదం ముగిసినట్టేనా..?

Bonda Uma and Pawan Kalyan: అసెంబ్లీలో బోండా ఉమా ప్రశ్నోత్తరాల సమంలో చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యణ్ సీరియస్ అయ్యారు.. శాఖా పరంగా ఎంక్వైరీకి కూడా ఆదేశించారు… అసలు ఏ ఉద్దేశంతో బోండా ఉమా ఈ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందో పూర్తిస్థాయి విచారణ చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ సిద్ధమయ్యారనే ప్రచారం సాగింది.. సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ ఎపిసోడ్ తీసుకెళ్లాలని పవన్ సూచించారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది… విచారణ తర్వాత పరిస్థితి…

Read More

Charlapally Murder Case: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో డెడ్‌బాడీ కలకలం.. వీడిన మిస్టరీ..!

Charlapally Murder Case: చర్లపల్లి ప్రాంతంలో మహిళ డెడ్ బాడీకి సంబంధించిన మిస్టరీ వీడింది. మృతురాలిని ప్రమీలగా గుర్తించారు. చంపి.. డెడ్ బాడీని తీసుకు వచ్చి పడేసిన సీసీ ఫుటేజీ లభించింది. కానీ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు హత్య చేశాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇది.. చర్లపల్లి రైల్వే స్టేషన్. దీన్ని ఇటీవల అంతర్జాతీయ రైల్వే స్టేషన్ తరహాలో తీర్చిదిద్దారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాంటి నిఘా ఉన్న ప్రాంతంలోనే ఓ…

Read More

Devi Navaratrulu 2025: దుర్గాదేవిని పూజిస్తే రాహుగ్రహ దోషాల నివారణ.. ఇలాచేస్తే అమ్మవారి ఆశీస్సులు

Devi Navaratrulu 2025: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఎనిమిదో రోజు దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. త్రిశూలధారిగా, వ్యాఘ్రవాహన అయి దుర్గామాత కనపడతారు. వ్యాఘ్రవాహన అంటే పులిపై కూర్చున్న అమ్మవారు అని అర్థం. అమ్మవారిని ఓం కాత్యానాయ విద్మహే.. కన్యాకుమారి ధీమహీ.. తన్నో దుర్గీ ప్రచోదయాత్ అంటూ ప్రార్ధన చేయాలి. ఓం దుం దుర్గాయ నమః మంత్రాన్ని పఠించాలి. Also Read: నవరాత్రులలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అలంకరణలు.. ఏయే అవతారాల్లో పూజిస్తారో తెలుసా? అమ్మవారు దుర్గముడిని హతమార్చడానికి దుర్గాదేవి అవతారం ఎత్తింది. అమ్మవారిని…

Read More

రాష్ట్రంలో 9 గుర్తింపులేని రాజకీయ పార్టీలు రద్దు

రాష్ట్రంలో 9 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేసింది. రాష్ట్రంలో నమోదైన 9 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను(రిజిష్టర్డ్ అన్‌రికగ్నైజ్‌డ్ పొలిటికల్ పార్టీ..ఆర్‌యుపిపి) రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో డీలిస్టింగ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ పార్టీలన్నీ నమోదు అయినప్పటికీ గుర్తింపు పొందలేదని, ప్రజాస్వామ్య ప్రతినిధుల చట్టం- 1951 ప్రకారం తప్పనిసరి నివేదికలు, లెక్కలు సమర్పించకపోవడంతో ఎన్నికల సంఘం వాటిని రద్దు చేసిందని సుదర్షన్ రెడ్డి…

Read More