Headlines

Medchal Wife Murder: కిరాతక మొగుడు కాలయముడయ్యాడు..

Medchal Wife Murder: అనుమానం.. ఆమె ప్రాణం తీసింది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. బంధువుల ఇంటికి వెళ్లిన భార్యను.. అక్కడికి వెళ్లి మరీ అతి కర్కశంగా నరికేశాడు ఓ భర్త. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో జరిగింది. ఆమె పేరు మంజుల. ఈమెకు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం అడ్డగూడూర్‌కు చెందిన బోడ శంకర్‌తో పెళ్లి జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి….

Read More

రేపటి నుంచి సెపక్టక్రా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీలు

నవతెలంగాణ – వనపర్తి సెప్టెంబర్ 21 నుంచి 22 వరకు వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సెపక్టక్రా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 21న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్న 11వ సెపక్తక్రా టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను శనివారం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. ఈ క్రీడా పోటీల్లో తెలంగాణ రాష్ట్రంలోని గతంలో ఉన్న పది జిల్లాల పరిధిలో మొత్తం 20…

Read More

ఆ 10 మంది ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు? సైదులు “కాంగ్రెస్ సర్వే”లో ఏం తేలింది?

Congress Survey: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో ప్రస్తుతం కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు. సీఎం రేవంత్‌ రెడ్డి పాలనపై, మంత్రుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతూ వస్తోందా? పెరుగుతూ వస్తోందా? వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ కోసం పేరిట సెఫాలజిస్ట్ సైదులు సర్వే చేశారు. ఈ వివరాలను 10టీవీకి తెలిపారు. (Congress Survey) Also Read: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుపెవరిది? సెఫాలజిస్ట్…

Read More

రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ..

నవతెలంగాణ – గండీడ్ తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోనేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ (NMEO)పథకం ద్వారా ప్రస్తుత సీజన్ లో వేరుశనగ విత్తనాలు జిజేజి-32 రకం ను మండల రైతు ఉత్పత్తి దారుల సంఘం ద్వారా 100% సబ్సిడీపై పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి శనివారం సల్కర్ పేట్ రైతు వేదికలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా మండలంలో సుమారు 625 ఎకరాల్లో వేరుశనగ…

Read More

ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలు..

నవతెలంగాణ – మల్హర్ రావుబతుకమ్మ సంబరాలు పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు శనివారం నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు తలమానికమన్నారు. బతుకమ్మ సంబరాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆటపాటలను రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మలను చూసి ఆనందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ మాట్లాడారు. పిల్లలు చదువుతో పాటు, మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు సెలవుల్లో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, విద్యుత్…

Read More

ఓయో రూమ్ లు కాదు.. ఇప్పుడు ఈ హాస్టల్సే యమా ట్రెండ్.. హైదరాబాదులో మామూలుగా లేదు..

Co Living Hostels Hyderabad: రాయదుర్గం, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ, మాదాపూర్, సైబరాబాద్, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నివసిస్తుంటారు. ఈ ప్రాంతాలలో పెద్దపెద్ద కంపెనీలు భారీ అంతస్తులలో భవనాలను నిర్మించాయి. ఇందులో ఫార్మా కంపెనీలలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న వారు నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పెళ్లి కాని వారు హాస్టల్స్ లో ఉంటారు. హాస్టల్స్ లో ఉండడం పెద్ద ఘోరం కాదు. చేయకూడని నేరం కూడా కాదు. అంతా…

Read More

పాఠశాలల్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..

నవతెలంగాణ – బజార్ హాత్నూర్తెలంగాణ సాంప్రదాయ సాంస్కృతికకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ ముందస్తుగా మండలంలోని వివిధ ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు ఆదర్శ పాఠశాల, కురుక్షేత్ర పాఠశాల, శ్రీ సరస్వతి శిశు మందిర్, శ్రీ వెంకటేశ్వర పాఠశాల తదితర పాఠశాలలోని విద్యార్థి విద్యార్థులు శనివారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు విద్యార్థినిలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి…

Read More

Bigg Boss 9 : బిగ్ బాస్ నుంచి కీలక కంటెస్టెంట్ ఎలిమినేట్

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం రచ్చ రచ్చగా నడుస్తోంది. ఇప్పటికే మొదటి వారం శ్రష్టివర్మ ఎలిమినేట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో వారంకు సంబంధించి నామినేషన్స్ సోమవారం జరగ్గా.. మొత్తంగా చూసుకుంటే ఈ వారం ఏడుగురు నామినేట్ అయ్యారు. వారిలో భరణి, మాస్క్​మెన్ హరీష్, ఫ్లోరా షైనీ, మనీష్, ప్రియా, పవన్ ఉన్నారు. ఇక ఆదివారం ఇందులో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. మర్యాద మనీష్‌ ఎలిమినేట్ అయిపోయాడు. Read…

Read More

దేవి విద్యోదయలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

నవతెలంగాణ – మల్హర్ రావుసద్దుల బతుకమ్మ వేడుకలు పురస్కరించుకుని శనివారం మండలంలో కొయ్యుర్ గ్రామంలోని దేవి విద్యోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించ్చినట్లుగా పాఠశాల కరస్పాండెంట్ కుడుదుల రాజు తెలిపారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థినిలు బతుకమ్మ ఆడారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని, తెలంగాణ ఆడపడుచులు తొమ్మిది రోజులపాటు పూల పండుగ నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. The post…

Read More

బ్యాంకు గ్యారంటీలు ఇస్తేనే మిల్లర్లకు ధాన్యం కేటాయింపు

నవతెలంగాణ – వనపర్తి గత సీజన్లలో సీఎంఆర్ పూర్తి చేసి ఉండి, ఇపుడు బ్యాంకు గారంటీలు సమర్పించిన మిల్లర్లకే 2025-26 ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం కేటాయించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 430 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు…

Read More