Headlines

Gold Price Target : షాకింగ్.. మైండ్ బ్లాంక్ అయ్యే రిపోర్ట్.. బంగారం ఏకంగా రూ.2లక్షలు అవుతుందట.. చెప్పింది ఎవరో కాదు.. సాక్షాత్తూ..!

Gold Price Target : బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. బంగారం ధరలు మళ్లీ పెరగబోతున్నాయి. రోజురోజుకీ గోల్డ్ ధరలు పైపైకి ఎగసిపడుతున్నాయి. బంగారం ధరల పెరుగుదలతో మధ్యతరగతి వాళ్లు గోల్డ్ కొనాలంటేనే బాబోయ్ అనే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బంగారం ధరలు పెరిగాయి అంటుంటే బంగారం ఏకంగా రూ. 2లక్షలు దాటేయనుందంటూ ఓ సంచలన రిపోర్టు కొనగోలుదారులను మరింత షాకింగ్‌‌కు గురిచేస్తోంది. ఒకవైపు ప్రపంచ ఉద్రిక్తతలతో బంగారం ధరలు పెరుగుతుపోతున్న (Gold Prices) క్రమంలో భవిష్యత్తులో…

Read More

వీసా ఛార్జీల పెంపుదల తెలంగాణకు తీవ్ర నష్టం: మంత్రి శ్రీధర్ బాబు

* హెచ్-1బీ వీసా రుసుంను ఏటా లక్ష డాలర్లకు పెంచితే కేంద్రం ఎందుకు మౌనం * హెచ్ 1బీ వీసా పొందేవారిలో72 నుంచి 73 శాతం మంది భారతీయులే * ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు మోదీకే తెలియాలి * హెచ్-1బీ వీసా ఫీజును పెంచితే స్పందించకపోవడం వెనుక మర్మమేంటి..? * అమెరికాతో చర్చించి సమస్యను పరిష్కరించడంలో విఫలం * తెలంగాణపై తీవ్ర ప్రభావం…కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ * రాష్ట్ర ఐటీ,…

Read More

YSRCP MLCs: మండలిలో వైసీపీ బలం తగ్గుతోందా..? కూటమి ప్లానేంటి..?

YSRCP MLCs: మండలిలో మెజార్టీ ఉండటంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్సీలు ఝలక్‌ ఇస్తున్నారు. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌ ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. పోతుల సునీత మినహా మిగతా ముగ్గురు టీడీపీలో చేరారు. పోతుల సునీత బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసిన సభ్యులు టీడీపీ కండవా కప్పుకోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. 13…

Read More

మహిళలకు రూ.41.51 కోట్ల వడ్డీ లేని రుణాలు

* త్వరలో మరిన్ని మహిళా సంఘాలకు అవకాశం * కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం * మహిళా ’ శక్తి’ కి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం * మహిళలు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు * గత పది సంవత్సరాలు మహిళా సంఘాలను పట్టించుకున్న నాథుడు లేడు * ఉచిత బస్సు ప్రయాణాలతో మహిళలకు రాష్ట్రంలో రూ.7,000 కోట్లు ఆదా * మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ…

Read More

Visakha Adulterated Ghee: వామ్మో.. ఈ నెయ్యి తింటే చావే..! విశాఖలో దారుణం.. నెయ్యిని ఎలా కల్తీ చేస్తున్నారో చూడండి.. వీడియో..

Visakha Adulterated Ghee: విశాఖలో కల్తీ నెయ్యి కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. నలుగురిపై కేసు నమోదు చేశారు. 120 కిలోల కల్తీ నెయ్యిని సీజ్ చేశారు. ఈ కల్తీ నెయ్యిని రెస్టారెంట్లు, క్యాటరింగ్ ఏజెన్సీలు, బేకరీలు, స్వీట్ షాపులకు అమ్ముతున్నట్లు తెలిపారు. ”వనస్పతి ఆయిల్, కెమికల్స్, క్రీమ్, కలర్స్.. ఈ మూడింటిని మిక్స్ చేసి నెయ్యిని తయారు చేస్తున్నారు. కేజీ 350…

Read More

‘బిగ్ బాస్ 9’ లోకి 5వ వారం వైల్డ్ కార్డ్స్ గా అడుగుపెట్టబోతున్న 8 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే!

Bigg Boss 9 Telugu Wild Cards: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో ఎంత ఫైర్ వాతావరణం మధ్య నడుస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కంటెస్టెంట్స్ అందరూ బాగానే ఆడుతున్నారు కానీ, సామాన్యులుగా హౌస్ లోకి అడుగుపెట్టిన వాళ్ళు మాత్రం చాలా అతి చేస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున వీళ్ళ తోకలు కత్తిరించాడని టాక్. ఈ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఓనర్స్…

Read More

YSRCP: నారా లోకేష్‌ ఆరోపణలు.. వైసీపీ కౌంటర్‌..

YSRCP: తిరుమల పరకామణి విషయంలో మంత్రి నారా లోకేష్ చేసిన ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఎక్స్ (ట్విట్టర్‌)లో లోకేష్ కౌంటర్ గా ట్వీట్ చేసింది వైసీపీ.. “రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు, లోకేష్‌కు ఒక అలవాటుగా మారింది.. వెంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటే. సిగ్గు, శరం వదిలేసి బరితెగించి విషప్రచారం చేయడంలో ఇద్దరూ హేమాహేమీలు. పరకామణిలో చోరీ విషయంలోనూ చంద్రబాబువి పచ్చి అబద్ధాలు..” అని మండిపడింది…

Read More

జార్ఖండ్ బాటలో అన్ని ప్రభుత్వాలు నడవాలి: స్థితప్రజ్ఞ

పాత పెన్షన్ విధానంలో అన్ని ప్రభుత్వాలు జార్ఖండ్ బాటలో నడవాలని ఎన్‌ఎంఓపిఎస్ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ అన్నారు. శనివారం జార్ఖండ్ రాష్ట్రంలోని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్స్ ఆధ్వర్యంలోని జార్ఖండ్ ఆఫీసర్స్ టీచర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (జార్ఖండ్ సిపీఎస్ యూనియన్) జార్ఖండ్ సిపీఎస్ యూనియన్ విక్రాంత్ అధ్యక్షతన జరిగిన ఉద్యోగ ఉపాధ్యాయుల కర్మచారి సంపర్క్ మహా సమ్మేళన్ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా స్థితప్రజ్ఞ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచన్ దియాతో…

Read More

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుపెవరిది? సెఫాలజిస్ట్ సైదులు చేసిన కాంగ్రెస్‌ సర్వేలో ఏం తేలింది?

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుపెవరిది? కాంగ్రెస్‌ సర్వేలో ఎవరికి ఆధిక్యత ఉంది? రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? బీఆర్‌ఎస్‌, బీజేపీలో ఎవరికి ఎడ్జ్‌ కనిపిస్తోంది? ఈ ఆసక్తికర అంశాలు సర్వేలో తేలాయి. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కోసం పేరిట సెఫాలజిస్ట్ సైదులు సర్వే చేశారు. ఈ వివరాలను 10టీవీకి తెలిపారు. జూబ్లీహిల్స్‌లో మొత్తం 14 డివిజన్లు ఉన్నాయి. బోరబండ, బోరబండ బస్తీ, రహ్మత్‌నగర్, రహ్మత్‌నగర్ బస్తీ, ఎర్రగడ్డ, ఎర్రగడ్డ బస్తీ,…

Read More

High Court: బిచ్చగాడిని భరణం కోరిన రెండో భార్య.. హైకోర్టు కీలక తీర్పు..

High Court: బిచ్చగాడు అయిన భర్తను, భార్య భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బిక్షాటన చేస్తూ బతికే తన అంధుడైన భర్త నుంచి భరణం కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు చెప్పింది. ‘‘ఒక బిచ్చగాడిని తన భార్యకు భరణం చెల్లించమని బలవంతం చేయకూడదు’’ అని వ్యాఖ్యానించింది. అదే సమయంలో, నిరుపేద జీవిత భాగస్వాములకు ఆహారం, దుస్తులు అందేలా చూసుకోవడానికి రాష్ట్రం జోక్యం చేసుకోవాలని ఆదేశించింది….

Read More