Headlines

మహిళలు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు: భట్టి

హైదరాబాద్: మహిళలను కోటీశ్వరులను చేసేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని తెలంగాణ డిప్యూటి సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. మహిళలు కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. హైదరాబాద్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, వివేక్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ లక్ష్యమని, మహిళలను ఇప్పటికే 150 ఆర్టిసి బస్సులకు యజమానులను చేశామని తెలియజేశారు….

Read More

బీబీ నగర్ లో భర్త ఆత్మహత్య… చెరువులో దూకి భార్య ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: భర్త ఆత్మ‌హ‌త్య చేసుకున్న చెరువులోనే భార్య దూకడంతో ఆమెను పోలీసులు కాపాడారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  కుటుంబ క‌ల‌హాల‌తో శనివారం భర్త  ఆత్మహ‌త్య చేసుకున్నాడు. దీంతో మృతదేహం కోసం పోలీసులు, ఎన్ డిఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అదే స‌మ‌యంలో భార్య కూడా చెరువులో దూకింది. వెంటనే ఎన్డిఆర్ ఎఫ్ సిబ్బంది ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆమె…

Read More

Itlu Me Yedhava : ఇదేం టైటిల్ రా బాబు.. ఇట్లు మీ ఎదవ అంట..

Itlu Me Yedhava : త్రినాధ్ కఠారి హీరోగా ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి ఆయ‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాహితీ అవాంచ క‌థానాయిక‌. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై బళ్లారి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఇట్లు మీ ఎదవ’ (Itlu Me Yedhava) అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా ఈ చిత్ర‌ టైటిల్ గ్లింప్స్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా…

Read More

పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తూ కొత్త విధానం

రాష్ట్రంలోని పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్ తెలిపారు.కొత్త విధానంలో ప్రతి పంచాయతీకి కార్యదర్శి స్థాయి అధికారి నుంచి అన్ని స్థాయిల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు.ప్రస్తుతం అమలులో ఉన్న క్లస్టర్ విధానంలో రెండు-మూడు గ్రామ పంచాయతీల బాధ్యత ఒకే కార్యదర్శి నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు.భవిష్యత్తులో ప్రతి పంచాయతీకి గ్రేడ్ల వారీగా కార్యదర్శులు నియమిస్తామని వివరించారు.శాసనసభలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో శుక్రవారం పంచాయతీలలో అమలు చేస్తున్న విధానాలు,…

Read More

ఓట్ల చోరీపై ప‌క్క ఆధారాలున్నాయి: రాహుల్ గాంధీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఓట్ల చోరీ ఉదంతంపై కేంద్ర ఎన్నికల సంఘంపై ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌త్యేక సాప్ట్‌వేర్ ద్వారా ఇండియా బ్లాక్ అనుకూల ఓట్ల‌ను భారీగా తొల‌గిస్తున్నార‌ని ఢిల్లీ మీడియా స‌మావేశంలో ఆరోపించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఈసీపై విరుచుకుప‌డ్డారు. క‌ర్నాట‌క‌లో ఓట్ల చోరీ వ్య‌వ‌హారంపై సీఐడీ విచార‌ణ‌ను వేగ‌వంతం చేసిందని, వాళ్లు ఉప‌యోగించిన సెల్‌ఫోన్‌ నెంబ‌ర్ల‌ల‌ను త్వ‌ర‌లోనే బ‌య‌ట‌ప‌డుతాయ‌న్నారు. దీంతో ఓట్ల చోరీ బాగోతంలో ఈసీ, బీజేపీ పాత్ర ఏంటో…

Read More

యూపీలో తోడేళ్ల దాడిలో చిన్నారి మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: యూపీలోని బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత వారం రోజుల్లో ఆరు దాడులు జరగగా, ఒక చిన్నారి మృతి చెందింది. మరో మహిళ, యువకుడితో సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అటవీ శాఖ అధికారులు తోడేళ్లను పట్టుకునేందుకు పంజరాలు ఏర్పాటు చేసి, డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. గత ఏడాది కూడా ఇలాంటి దాడులు జరిగి భయంతో జీవించినట్లు స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. The post యూపీలో తోడేళ్ల…

Read More

IND vs PAK: పాక్తో మ్యాచ్కి ముందు టీమిండియాకు బిగ్ షాక్..

IND vs PAK: ఆసియా కప్ లో రేపు పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత స్పిన్‌ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ తలకు గాయమైంది. ఒమన్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా తల నేలకు గట్టిగా తాకడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు మైదానం వీడాడు. ఆ తర్వాత సబ్‌స్టిట్యూట్‌గా స్టేడియంలోకి రింకు సింగ్‌ వచ్చాడు. దీంతో అక్షర్‌ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే,…

Read More

Pakistan: భారత్‌తో యుద్ధం జరిగితే సౌదీ కూడా వస్తుంది.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

భారతదేశంతో యుద్ధం జరిగితే సౌదీ అరేబియా ఇస్లామాబాద్‌ను కాపాడుతుందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. జియో టీవీతో మాట్లాడుతుండగా భారత్‌తో యుద్ధం జరిగితే సౌదీ సపోర్టుగా వస్తుందా? అని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా వస్తుంది… అందులో ఎలాంటి సందేహం లేదని బదులిచ్చారు. ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: మరణానికి ముందు సింగర్ జుబీన్ గార్గ్ చివరి క్షణాలు.. వీడియో వైరల్ ఇటీవల పాకిస్థాన్-సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం జరిగింది. ఈ…

Read More

జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్.. పలువురు ఉగ్రవాదులు మృతి

దేశంలో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు కొనసాగుతున్నాయి. పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం ప్రారంభమైన ఆపరేషన్‌లో ఇప్పటి వరకు అనేకమంది ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.తాజాగా జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.ఉధంపూర్‌, కిష్త్వార్‌ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో భద్రతా దళాలకు పక్కా సమాచారం అందింది. ఒక జవాను గాయపడినట్లు సమాచారంవెంటనే ఆపరేషన్‌ను ప్రారంభించడంతో సైన్యం-ఉగ్రవాదుల మధ్య తీవ్ర కాల్పులు జరిగాయి. ఈ ముఠాలో ఏడుగురు ఉగ్రవాదులు చిక్కినట్లు తెలిసింది.కాల్పుల్లో ఒక…

Read More

India vs Oman : సంజూ శాంస‌న్ త‌ప్పించుకున్నాడు.. హార్దిక్ బ‌లి అయ్యాడు.. వీడియో వైర‌ల్‌..

India vs Oman : ఆసియాక‌ప్ 2025లో భార‌త్ వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించింది. శుక్ర‌వారం అబుదాబి వేదిక‌గా ఒమ‌న్‌తో ( India vs Oman) జ‌రిగిన మ్యాచ్‌లో 21 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. అయితే.. ఈ మ్యాచ్‌లో భార‌త ఇన్నింగ్స్ 8వ ఓవ‌ర్‌లో ఓ నాట‌కీయత చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఏడు ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ వికెట్…

Read More