Headlines

Cyber Fraud: సైబర్ మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల అంతర్రాష్ట్ర ఆపరేషన్

సైబర్ మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 61 మందిని అరెస్ట్ చేశారు. ఒక్క ఆగస్టులోనే 338 ఫిర్యాదులు – వాటిలో 233 కేసులు నమోదయ్యాయి. ట్రేడింగ్ స్కాంలు, ఇన్వెస్ట్‌మెంట్, లోన్ ఫ్రాడ్స్, ఇన్సూరెన్స్, సోషల్ మీడియా, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. తమిళనాడు (20), గుజరాత్ (18), కర్ణాటక (16), మహారాష్ట్ర (13), ఢిల్లీ (13), ఆంధ్రప్రదేశ్ (7) మందిని…

Read More

OG: ఓజీ ఫస్ట్ టికెట్ లక్షకు కొన్న పవన్ ఫ్యాన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’. హరిహర వీరమల్లు తర్వాత వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, పాటలు సినిమాపై అద్భుతమైన బజ్‌ను సృష్టించాయి. ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా చుట్టూ ప్రత్యేక కథనం ఒకటి బయటకు వచ్చింది. Also Read : Deepika Padukone: ‘కల్కి 2’ చర్చల మధ్య .. దీపికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్…

Read More

సోషల్ మీడియాలో నాపై దాడిని ప్రజలు గమనిస్తున్నారు: కవిత

హైదరాబాద్: సుప్రీం కోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఆల్మట్టిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం వెళ్లకుంటే జాగృతి తరపున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని, మహారాష్ట్ర ఇప్పటికే స్పందించి కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించిందని తెలియజేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణాలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఏమీ ఉండదని విమర్శించారు. పదేళ్లలో ఆర్డిఎస్ తుమ్మిళ్ల, పాలమూరు- రంగారెడ్డి…

Read More

ముగిసిన ఏపీ మంత్రివర్గ భేటీ..

నాలా ఫీజు రద్దు..13 అంశాలకు ఆమోదంఏపీ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న దాదాపు 13 బిల్లుల అంశాలకు ఆమోదం లభించింది.మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌ సంబంధిత వివిధ చట్టాలను సవరిస్తూ,నాలా ఫీజు రద్దు కోసం కావలసిన మార్పులను మంత్రిమండలి పరిశీలించింది.ఇందుకు సంబంధించిన నిర్ణయాలు క్యాబినెట్‌ భేటీలో సవరించారు.వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీ పేరు సవరిస్తూ, అది తాడిగడప మున్సిపాలిటీగా ఉంచడానికి మంత్రివర్గం ఆమోదం ఇచ్చింది.అలాగే, ఓటర్ల జాబితా సిద్ధం చేయడానికి మరో మూడు…

Read More

USA: టెక్నికల్ ఇష్యూతో..విమాన ప్రయాణాలకు ఆటంకం

అమెరికాలో పలు సాంకేతిక సమస్యలతో విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. దీని ప్రభావం దాదాపు 1800 విమానాలపై పడింది అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. టెలికాం సర్వీసుల్లో సమస్య తలెత్తడంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపారు. . దీని కారణంగా డాలస్‌ సహా పలు ఎయిర్‌పోర్టులలో 1,800 విమానాలపై ప్రభావం పడిందన్నారు. విమాన ప్రయాణం ఆలస్యం కావడంతో పలువురు ప్రయాణీకులు చాలా ఇబ్బంది పడ్డారు. టెక్నికల్ ఇష్యూతో 20 శాతం…

Read More

IND vs Oman : కుల్దీప్ ఎంత ప‌ని చేశావు.. సూర్య చేత బ‌ల‌వంతంగా ఆ పని చేయిస్తావా.. ఇప్పుడు చూడు ఏమైందో..?

IND vs Oman : ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ స్పిన్న‌ర్ల‌లో టీమ్ఇండియా మ‌ణిక‌ట్టు మాంత్రికుడు కుల్దీప్ యాద‌వ్ ఒక‌రు. అయితే.. అత‌డు ఒమ‌న్‌తో మ్యాచ్‌లో ఓ పొరబాటు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. సంజూ శాంస‌న్ (56) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా, అబిషేక్ శ‌ర్మ (38), తిల‌క్ వ‌ర్మ (29) రాణించ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో భార‌త్ 8 వికెట్ల న‌ష్టానికి 188…

Read More

సూర్యాపేటలో ఏడుస్తుందని 12 నెలల కూతురిని నేలకేసి కొట్టిన తండ్రి

సూర్యాపేట: మద్యం మత్తులో 12 నెలల కూతురిని కసాయి తండ్రి నేలకేసి కొట్టడంతో చనిపోయింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… దంపతులు గొడవ పడుతుండగా 12 నెలల పసికందు ఏడ్చింది. దీంతో ఏడుపుకు ఇరుగుపొరుగువారు వస్తారని వెంటనే కూతురును నేలకేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన కూతురును స్థానిక ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ కూతురు దుర్మరణం చెందింది. Also Read: తెలంగాణలో…

Read More

పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని మహిబాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి  విజయ్ కుమార్ పై దాడికి పాల్పడిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల  సంఘం జిల్లా అధ్యక్షుడు మహేష్  గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో గ్రామాన్ని తమ భుజస్కందాలపై మోస్తున్న పంచాయతి కార్యదర్శి పై దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు.   మహిబాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి  విజయకుమార్ …

Read More

పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని మహిబాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి  విజయ్ కుమార్ పై దాడికి పాల్పడిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల  సంఘం జిల్లా అధ్యక్షుడు మహేష్  గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో గ్రామాన్ని తమ భుజస్కందాలపై మోస్తున్న పంచాయతి కార్యదర్శి పై దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు.   మహిబాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి  విజయకుమార్ …

Read More

వైసీపీకి ఆ ఎమ్మెల్యే షాక్ ఇస్తారా?

Regam Matsya Lingam: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. మొన్ననే ఎమ్మెల్సీ పోతుల సునీత భారతీయ జనతా పార్టీలో చేరారు. సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే వీరంతా వైసీపీకి షాక్ ఇచ్చారు. ఇదే క్రమంలో…

Read More