Headlines

టీం కోసం ఆడుతూ..ప్రతీసారి మోసపోతున్న ఇమ్మానుయేల్..చూస్తుంటే జాలేస్తుంది!

Bigg Boss 9 Telugu Emmanuel: ఈ సీజన్(Bigg Boss 9 Telugu) లోనే కాదు, తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ ఎవరైనా ఉన్నారా అంటే భవిష్యత్తులో అందరూ ఇమ్మానుయేల్ పేరు చెప్తారేమో. ఆ రేంజ్ లో ఆయన ఆట బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతుంది. మొదటి రోజు హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండే అందరితో ఎంతో స్నేహంగా ఉంటూ వస్తున్నాడు ఇమ్మానుయేల్. ఎనెర్టైన్మెంట్ ఇవ్వాల్సిన టైం లో ఎంటర్టైన్మెంట్…

Read More

పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు..పరీక్షలు రద్దు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. పలు పాఠశాలలకు శనివారం ఉదయం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తెల్లవారుజామున ఈ బెదిరింపులు రావడంతో పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, డాగ్ స్వ్కాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. బాంబ్ బెదిరింపులు కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు తనిఖీలు కారణంగా ద్వారక ఢిల్లీ పబ్లి్క్ స్కూల్‌లో మిడ్-టర్మ్ పరీక్షలను…

Read More

Suryakumar Yadav : ఒమ‌న్ పై క‌ష్టంగా గెలిచిన భార‌త్‌.. కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఏమ‌న్నాడంటే?

Suryakumar Yadav : ఆసియాక‌ప్ 2025లో భాగంగా అబుదాబి వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఒమ‌న్ త‌మ స్థాయికి మించిన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఏక‌ప‌క్ష విజ‌యాలు అందుకున్న భార‌త్ ఈ మ్యాచ్‌లో కాస్త క‌ష్టంగానే గెలుపొందింది. బంతితో, బ్యాట్‌తో రాణించిన ఒమ‌న్‌.. భార‌త్‌కు ఓట‌మి భ‌యాన్ని క‌లిగించింది. ఓ ద‌శ‌లో ఆ జ‌ట్టు ఊపు చూస్తే సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంటుందేమో అని అనిపించింది. కానీ ఆఖ‌ర్లో బ్యాట‌ర్ల‌లో త‌డ‌బ‌డ‌డంతో భార‌త్‌కు అవ‌మాన భారం…

Read More

Milk Prices Reduced: గుడ్‌న్యూస్.. జీఎస్టీ సంస్కరణల ఎఫెక్ట్.. పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గాయ్..

Milk Prices Reduced: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో పాల ధరలు తగ్గనున్నాయి. సంగం, విజయ డెయిరీలు పాల ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాదు.. పన్నీరు, వెన్న, నెయ్యి వంటి ఇతర పాల ఉత్పత్తుల ధరలను కూడా తగ్గిస్తున్నట్లు ఆయా డెయిరీలు ప్రకటించాయి. Also Read: AP Heavy Rains : ఏపీ ప్రజలకు బిగ్‌అలర్ట్.. వచ్చే 10డేస్ వానలే వానలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ కేంద్ర…

Read More

Delhi: ఢిల్లీలో మళ్లీ పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు.. మిడ్-టర్మ్ పరీక్షలు రద్దు

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. పలు పాఠశాలలకు శనివారం ఉదయం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తెల్లవారుజామున ఈ బెదిరింపులు రావడంతో పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, డాగ్ స్వ్కాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. బాంబ్ బెదిరింపులు కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు తనిఖీలు కారణంగా ద్వారక ఢిల్లీ పబ్లి్క్ స్కూల్‌లో మిడ్-టర్మ్ పరీక్షలను రద్దు చేశారు….

Read More

Homebound : ఆస్కార్ రేసులోకి జాన్వీ సినిమా.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంట్రీ

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన ‘హోమ్‌బౌండ్’ సినిమా, 2026 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి.. ఇండియా తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. దర్శకుడు నీరజ్ ఘైవాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా, శుక్రవారం (సెప్టెంబర్ 20) ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అధికారికంగా ప్రకటించబడింది. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, జాన్వీ కపూర్ కూడా ఈ ఘనతపై స్పందించారు. Also Read : Sunny Leone : వెబ్‌సిరీస్‌తో నిర్మాతగా సన్నీ…

Read More

గుంటూరులో బోల్తాపడిన ట్రావెల్స్ బస్సు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామ శివారులో ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఉన్నవారు అందరూ స్వల్పంగా గాయపడ్డారు. రాజస్థాన్‌కు చెందిన 50 మంది యాత్రికులు గుంటూరు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని…

Read More

సీనియర్ జర్నలిస్టు మూర్తిపై మంచు లక్ష్మి ఫిర్యాదు..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మంచు మోహన్‌బాబు కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటీమణి మంచు లక్ష్మి ఎప్పటికప్పుడు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సీనియర్ సినీ జర్నలిస్టు వీఎస్ఎన్ మూర్తికి ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదంగా మారింది.ఇంటర్వ్యూలో మూర్తి “50 ఏళ్లకు దగ్గరవుతున్న మీరు ఎందుకు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు?” అని ప్రశ్నించగా, మంచు…

Read More

Jagtial: కూలీలుగా మారిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు..

తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు కూలీలుగా మారారు. విద్యార్థులతోనే బెంచీలను తరలించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నిధులు లేవని విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టేశారు ఉపాధ్యాయులు. పురానిపేట ప్రభుత్వ పాఠశాల లో బెంచీలా కోసం కూలీలుగా మారారు విద్యార్థులు. పురానిపేట ప్రభుత్వ పాఠశాల నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉన్న జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల ప్రభుత్వ పాఠశాల నుండి విద్యార్థులే కూలీలై బెంచీలను తరలించారు. Also Read:Tejashwi Yadav: ఆ పరిస్థితి వస్తే…

Read More

ఈ రాశి వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారా..?

Today 20 September 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని రాశుల వారు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు ముఖ్యమైన పనులను పూర్తి చేస్తున్నారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు కలిసే అవకాశం ఉంది….

Read More